రాజధాని రాజకీయం..తేడా కొట్టేస్తుందిగా!

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరావతి రాజధానిని కాదని…జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే…మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైసీపీ చెప్పుకొచ్చింది. కానీ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి మూడేళ్లు కావొస్తుంది..అయినా ఇంతవరకు మూడు రాజధానులు ఏర్పాటు కాలేదు. రాజధాని విషయంలో న్యాయ పరమైన చిక్కులు రావడంతో జగన్ ప్రభుత్వం ముందుకు కదలలేకపోయింది. వరుసగా న్యాయపోరాటాల తర్వాత తిరిగి అమరావతే రాజధానిగా మిగిలింది. దీంతో మూడు రాజధానుల్ని […]

మళ్ళీ ఆ మంత్రి హైలైట్ అవుతున్నారుగా!

ఏపీలో చాలామంది మంత్రుల గురించి ప్రజలకు సరిగ్గా అవగాహన లేదనే చెప్పాలి…ఏ శాఖకు ఏ మంత్రి పనిచేస్తున్నారో ప్రజలకు క్లారిటీ ఉండటం లేదు. అంటే పాత మంత్రులైన, కొత్త మంత్రులైన…టోటల్ గా మంత్రివర్గంలో కొందరు మాత్రమే జనాలకు తెలుస్తున్నారు. మిగిలిన వారు అంతగా హైలైట్ అవ్వడం లేదు. అంటే జనంలో పెద్దగా తిరగకపోవడం గాని, మీడియా ముందుకొచ్చి ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో గాని వెనుకబడి ఉండటం వల్ల కొందరు మంత్రులు అనే సంగతి జనాలకు తెలియడం లేదు. పైగా […]

గంటా…నీకో దండం స్వామి!

ఏపీ రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటారని చెప్పొచ్చు. అసలు రాజకీయం చేసినట్లు ఉండరు గాని…ఆయన చుట్టూనే రాజకీయం నడుస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో అర్ధం కాకుండా ఉంటుంది..ఆయన వ్యూహాలు సొంత పార్టీ వాళ్ళకే అర్ధం కావు. 2019 ఎన్నికల ముందు వరకు గంటా రాజకీయం క్లారిటీగానే నడిచింది…కానీ 2019 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయం మారిపోయింది..టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గాని..ఆ పార్టీలో పనిచేయరు..అలాగే గెలిపించిన నియోజకవర్గంలోనూ […]

మాజీలని టెన్షన్ పెడుతున్న పవన్?

పవన్ కల్యాణ్ వల్ల వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైందా? పవన్ గాని టీడీపీతో కలిస్తే..తమకు గెలుపు కష్టమని ఎమ్మెల్యేలు భయపడుతున్నారా? పైకి తమకు తిరుగులేదని చెప్పుకుంటున్నా…తమని జగన్ ఇమేజ్ కాపాడేస్తుందని అనుకుంటున్నా సరే..లోలోపల మాత్రం పవన్ వల్ల డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల చాలామంది వైసీపీ నేతలు…ఎమ్మెల్యేలుగా గెలిచేశారు. ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు […]

కృష్ణాలో తమ్ముళ్ళు ఇలా ఉన్నారేంటి!

ఓ వైపు చంద్రబాబు వయసు మీద పడిన సరే…పార్టీని గాడిలో పెట్టడానికి నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు..మళ్ళీ పార్టీని అధికారంలోకి రావాలని చెప్పి కృషి చేస్తున్నారు..అధికార వైసీపీపై తీవ్రంగా పోరాడుతున్నారు…ప్రజల్లో ఉంటూ…వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సారి అధికారంలోకి రాకపోతే టీడీపీ భవిష్యత్తే ప్రమాదంలో పడిపోతుందనే సంగతి బాబుకు అర్ధమవుతుంది…అందుకే పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నానా తిప్పలు పడుతున్నారు. చంద్రబాబు ఏమో అలా కష్టపడుతుంటే…కింద ఉన్న టీడీపీ నేతలు మాత్రం అందుకు తగ్గట్టు కష్టపడటం లేదు. […]

విజయం కావాలంటున్న ‘వారసుడు’!

సీనియర్ లేదు…జూనియర్ లేదు…గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు…టీడీపీలో ఉన్న నేతలంతా ఓటమి పాలైన విషయం తెలిసిందే…జగన్ వేవ్ తట్టుకుని 23 మందే గెలిచారు…మిగిలిన అన్నీ స్థానాల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే తొలిసారి ఎన్నికల బరిలో దిగి…చాలామంది వారసులు సైతం ఓటమి పాలైన విషయం తెలిసిందే…ఒక్క వారసుడు కూడా విజయం సాధించలేదనే చెప్పాలి. అలా ఓటమి పాలైన వారసులు ఈ సారి ఎలాగైనా విజయం దక్కించుకోవాలని కష్టపడుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా గెలవకపోతే తమ […]

జగనన్న…దూరం..దగ్గరవుతుందా!

ఎంతకాదు అనుకున్న…అధికార పార్టీ నేతలు కాస్త ప్రజలకు దూరమవుతారనే చెప్పాలి…ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు…ప్రభుత్వాన్ని నడిపే పనిలో ఉండటం వల్ల వారు ప్రజల్లో ఎక్కువ తిరగలేరు…దీని వల్ల ప్రజల్లో వారికి ఆదరణ నిదానంగా తగ్గుతున్నట్లే ఉంటుంది. అదే సమయంలో ప్రతిపక్షాలు నిత్యం ప్రజల్లో ఉంటూ పోరాటాలు చేస్తూ ఉంటాయి..అందుకే ప్రజలు…ప్రతిపక్షాలకు కాస్త దగ్గరవుతారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లో ఉండే నేతలు…అధికారంలోకి రాగానే కాస్త ప్రజలకు దూరం జరుగుతారు. అయితే జగన్…ప్రతిపక్షంలో ఉండగా…పాదయాత్ర ద్వారా ప్రజల్లోనే […]

రఘురామ కోసం టీడీపీ త్యాగం!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోసం టీడీపీ త్యాగం చేయనుందా? నెక్స్ట్ రఘురామని గెలిపించుకోవడం కోసం కంచుకోట లాంటి నరసాపురం సీటుని వదిలేసుకుంటుందా? అంటే ప్రస్తుతం రాజకీయ పరిస్తితులని చూస్తే అవుననే అనిపిస్తుంది…నెక్స్ట్ ఎన్నికల్లో రఘురామ గెలుపు కోసం టీడీపీ త్యాగం చేయడం ఖాయమని తెలుస్తోంది. అందుకే ఇప్పటికే నరసాపురం పార్లమెంట్ ఇంచార్జ్ ని పెట్టకుండా వస్తుందని చెప్పొచ్చు. టీడీపీకి ఉన్న కంచుకోటల్లో నరసాపురం కూడా ఒకటి…అయితే పొత్తులు ఉన్న ప్రతిసారి ఈ సీటుని టీడీపీ త్యాగం […]

కుప్పం సరే..ఆ ఎమ్మెల్యేతోనే కష్టం!

మరి జనంలో తమకు బలం ఎక్కువ ఉందని అనుకుంటున్నారో లేక…తమ పథకాలే తమని గెలిపిస్తాయనే కాన్ఫిడెన్స్ కావొచ్చు..వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని చెప్పి జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా పనిచేయడం కూడా మొదలుపెట్టారు. మనం అన్నీ మంచి పనులే చేస్తున్నప్పుడు 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేమని ఎమ్మెల్యేలని అడుగుతున్నారు…ఆఖరికి కుప్పంలో కూడా పైచేయి సాధించాం కదా…ఇంకా 175 గెలుచేసుకోవచ్చన్నట్లే జగన్ మాట్లాడుతున్నారు. జగన్ అన్నది కరెక్టే…కుప్పంలో కూడా వైసీపీనే పైచేయి సాధించింది..పంచాయితీ, […]