సమంత ఈజ్ బ్యాక్ ..నెట్టింట ఇదే హ్య్స్ష్ ట్యాగ్ ట్రెండింగ్గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సమంత ప్రెసెంట్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయబోతుంది . రీసెంట్ గానే ఆమె నటించిన సిటాడిల్ సిరీస్ కి సంబంధించి డబ్బింగ్ పనులు కూడా ప్రారంభించింది . దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా చేసింది . ఇప్పుడు మరోసారి సమంత తనలోని మరో బోల్డ్ యాంగిల్ ని బయటపెట్టింది .
మయోసైటీస్ వ్యాధికి గురైన తర్వాత సమంత పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయడం ఆపేసింది . హాట్ హాట్ ఫోటోషూట్స్ కూడా ఆపేసింది . పూర్తిగా ఆరోగ్యం పై మాత్రమే కాన్సెంట్రేషన్ చేసింది . రీసెంట్గా సమంత మళ్ళీ తనలోని పాత సమంతను నిద్రలేపింది . బోల్డ్ యాంగిల్ తో తనలోని హాట్ నెస్ ని ప్రదర్శిస్తుంది . రీసెంట్గా జ్యువెలరీ యాడ్ ను ప్రమోట్ చేసింది . రెడ్ కలర్ శారీలో అప్సరసలా కనిపించింది సమంత .
అంతేకాదు ఈ జ్యువెలరీ బ్రాండ్ ప్రమోట్ చేసినందుకు ఐదు కోట్లు ఛార్జ్ చేసిందట. దీంతో సమంత డబ్బు కోసమే ఇలాంటి యాడ్స్ చేస్తుంది అని ఆమెకు డబ్బు చాలా ఇంపార్టెంట్ అని కొందరు వెటకారంగా వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు. ప్రజెంట్ హీరోయిన్ సమంత సినిమాలు నిర్మించే పనిలో కూడా బిజీగా ఉంది . ఒకపక్క సినిమాలో నటిస్తూ మరొక పక్క సినిమాలను నిర్మించాలి అని డిసైడ్ అయింది . కొత్తగా ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఫైనాన్షియల్ పొజిషన్ బాగోలేదు అన్నట్టు కూడా వైరల్ అవుతున్నాయ్..!!