సాయి పల్లవి-విజయ్ దేవరకొండ కాంబోలో మిస్ అయిన సినిమా ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలు సెట్ అయినట్లే సెట్ అయ్యి మిస్ అయిపోతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఓ రౌడీ హీరో ఓ క్లాసిక్ హోమ్లీ బ్యూటీ కాంబో ని తెరపై చూడడానికి జనాలు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ కాంబో సెట్ అయినట్లే సెట్ అయి లాస్ట్ మూమెంట్లు మిస్ అయిపోయింది . దానికి కారణం కూడా రౌడీ హీరో విజయ్ దేవరకొండ . ప్రెసెంట్ ఆయన పరుశురాం దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు .

నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే సెలక్ట్ అయింది . కానీ ఆమెకున్న ట్రాక్ రికార్డు చూసి భయపడిపోయిన మేకర్స్.. ఈ సినిమా నుంచి తప్పించేశారు . ఆ తర్వాత ఈ ప్లేస్లోకి సాయి పల్లవిని చూస్ చేసుకున్నారట . కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఆ హీరోయిన్ తో నేను నటించలేను రా బాబోయ్ ఆమె సినిమాల చూసింగ్ వేరు.. నా సినిమాల చూసింగ్ వేరు.. మా బాడీలేషన్ కి సెట్ అవ్వదు అంటూ రిజెక్ట్ చేశారట .

దీంతో మేకర్స్ మరో ఆప్షన్ కింద మరో హోమ్లి బ్యూటీ మృణాల్ ను ఈ పాత్రకు చూస్ చేసుకున్నారు . ఫైనల్లీ ఈ కాంబో సెట్ అయింది .. ఆ కాంబో మిస్ అయింది . దీంతో ఫాన్స్ సాయి పల్లవి విజయ్ కాంబోలో ఒక్క సినిమా అయినా వస్తే బాగుండు అంటూ ఆశపడుతున్నారు. చూద్దాం మరి అలాంటి కథ ఎప్పుడూ డైరెక్టర్ రాస్తారో .. విజయ్ సాయి పల్లవి ఎప్పుడు తెరపై కనిపిస్తారో..?