రష్మిక దిగజారుడు నిర్ణయం.. ఏం పోయే కాలమే తల్లీ నీకు..!?

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ ఎందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు తెలియకుండా పోయింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మన తెలుగు హీరోయిన్స్ విచ్చలవిడిగా హద్దులు మీరిపోతున్నారు. ఏం చేస్తున్నారో..? ఎలా చేస్తున్నారో..? అసలు ఎందుకు చేస్తున్నారో ..? కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. తమన్నా లేటెస్ట్గా నటించిన వెబ్ సిరీస్ చూస్తే ఆ విషయం క్లియర్గా అర్థం అయిపోతుంది.

రీసెంట్ గా అదే లిస్ట్ లోకి ఆడ్ అయిపోయింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో బడా ఆఫర్స్ అందుకుంటున్న రష్మిక మందన్నా.. త్వరలోనే ఓ బోల్డ్ వెబ్ సిరీస్ లో కనిపించబోతుందట. అది కూడా తమన్నా జీకర్దాకు మించిన రేంజ్ లో ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

 

ఈ సిరీస్ కోసం ఆమె ఏకంగా 10 కోట్లు చార్జ్ చేయబోతుందట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. ఫాన్స్ ఆమెపై ఫుల్ ఫైర్ అయిపోతున్నారు . చక్కగా అవకాశాలు వస్తున్న టైం లో డబ్బు కోసం ఇంత దిగజారుడు నిర్ణయం అవసరమా అంటూ మండిపడుతున్నారు..!!