థాయిలాండ్ లో ధైస్ చూపిస్తూ రెచ్చిపోయిన శ్రీముఖి.. లోయాంగిల్లో కెమెరా పెట్టి రచ్చ రంబోలా..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి మించిన కత్తిలాంటి ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాని తన అంద చందాలతో షేక్ చేసేస్తుంది బుల్లితెర రాములమ్మ యాంకర్ శ్రీముఖి . ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ..అటు సినీ ఇండస్ట్రీని ..ఇటు బుల్లితెరని రెండిటిని సమాంతరంగా ఏలేస్తున్న ఈ బ్యూటీ హీరోయిన్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . ఒక్క ఫోటో పెడితే సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోయే శ్రీముఖి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే .

అయితే ఓవైపు షోలు చేస్తూ మరోవైపు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న శ్రీముఖి రీసెంట్గా వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే అక్కడ నేచర్ ని ఎంజాయ్ చేసిన ఫొటోస్ ని సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. అయితే రీసెంట్ గా శ్రీముఖి చాలా హాట్ గా ఉండే ఫొటోస్ షేర్ చేసింది . ఈ ఫొటోస్ థాయిలాండ్ లో దిగినట్లు క్యాప్షన్ ఇచ్చింది.

అయితే ఇవి రీసెంట్గా వెళ్లినవి కాదని.. మే 10వ తేదీ వెళ్ళినవి అంటూ క్లారిటీ ఇచ్చింది. ఏ రోజు ఫొటోస్ అయినా సరే శ్రీముఖి హాట్ థైస్ ను చూపిస్తూ దగ్గరనుంచి ఫోటోకి ఫోజులు ఇవ్వడం ట్రెండ్ అవుతుంది . అంతేకాదు కాళ్ళ కింద కెమెరాని పెట్టుకుని ..లో యాంగిల్ లో ఇచ్చిన స్టిల్ ఫొటోస్ కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇచ్చేసినట్లు అయింది. దీంతో సోషల్ మీడియాలో శ్రీముఖిని దారుణాతి దారుణమైన మాటలతో ట్రోల్ చేస్తున్నారు అభిమానులు..!!