అక్కినేని ఫ్యామిలీకి మళ్ళీ పునర్ వైభవం రావాలంటే.. నాగార్జున అలా చేయాల్సిందే.. తప్పదు..!!

మనకు తెలిసిందే ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ అంటే ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాల్లో జనాలు. ఇండస్ట్రీలో అదే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ పేరు చెప్తే మండి పడిపోతున్నారు . సోషల్ మీడియా వేదికగా ఏకీపారిస్తున్నారు . దానికి మెయిన్ రీజన్ అక్కినేని నాగార్జున గతంలో దగ్గుబాటి ఆడపడుచు లక్ష్మి జీవితాన్ని నాశనం చేయడం ఒక కారణమైతే ..రీసెంట్గా అక్కినేని అఖిల్.. అక్కినేని నాగచైతన్య కూడా ఇద్దరు ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడమే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది .

అయితే ఈ మధ్యకాలంలో అటు ఫ్యామిలీలపరంగా ఇటు సినిమాల పరంగా అక్కినేని ఫ్యామిలీ టోటల్ కొలప్స్ అయిపోయింది. ఎటువంటి పాజిటివ్ వైబ్స్ లేకుండా పూర్తి ట్రోలింగ్ కి సోషల్ మీడియాలో బలైపోతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలువురు అక్కినేని ఫ్యాన్స్ ..అక్కినేని ఫ్యామిలీ మళ్ళి పునర్ వైభవం అందుకోవాలి అన్నా.. అప్పటిలా నలుగురులో తలెత్తుకొని తిరగాలి అన్నా.. మళ్లీ అక్కినేని నాగార్జున.. అక్కినేని నాగచైతన్యకు అక్కినేని అఖిల్కు పెళ్లి చేసి ఇంట్లో ఇద్దరు కోడలతో… మనవాళ్లు మనుమరాల్లతో తిరిగితేనే ఆ స్థాయి గౌరవం దక్కుతుందని.. లేకపోతే అక్కినేని ఫ్యామిలీ చాప్టర్ క్లోజ్అంటూ చెప్పుకొస్తున్నారు.

ఇలా చేయాలంటే నాగార్జున కొన్నాళ్లు సినిమాలు పక్కనపెట్టి .. వ్యాపారాలను వదిలేసి .. కొడుకుల భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిందే అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. మరి నాగార్జున ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటాడో వేచి చూద్దాం..!!