“ఆది పురుష్” ప్రీ రిలీజ్ ఈవెంట్ : స్టేజీ పైనే ప్రభాస్ ని దారుణంగా అవమానించిన కృతి సనన్..అంత పొగరా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా ఆది పురుషుడు ప్రభాస్కి సంబంధించిన వార్తలే వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా ఆది పురుష్. జూన్ 16న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై జనాలు భారీ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫైనల్ ట్రైలర్ కూడా సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది .

గ్రాఫిక్స్ అటు ఇటుగా ఉన్న ..కథపరంగా అందరికీ తెలిసిందే అయినా.. ప్రభాస్ కోసం ఈ సినిమా చూసే జనాలు ఎక్కువ మందే ఉన్నారు. రీసెంట్గా తిరుపతిలో ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్గా నిర్వహించారు . అయితే ఈ స్టేజిపై ప్రభాస్ మాట్లాడుతూ ఉండగా కృతి సనన్ ఆయనని పట్టించుకోకుండా వెళ్లిపోవడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రోగ్రాం ముగించే ముందు ప్రభాస్ స్టేజిపై మైక్ పట్టుకొని మాట్లాడాడు .

“సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం ..సినిమా నటునటునందుకు థాంక్స్ చెప్తూ స్పీచ్ లు కంటిన్యూ చేశాడు “. అయితే ఈ సినిమాలో సీత రోల్ చేసిన కృతి సనన్ గురించి స్టేజిపై మాట్లాడుతూ ..”కృతి సనన్ ని ..ఆమె ఎక్స్ప్రెషన్స్ నీ పొగిడేశారు. అయితే ప్రభాస్ పొగుడుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా..స్టేజీ పై ఆ వేడికి ఆ ఉడకకి కృతి వెళ్ళిపోయింది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . ప్రభాస్ ఫ్యాన్స్ దీనిపై మండిపడుతున్నారు. అన్ని కోట్లు ఖర్చు చేసి ఈవెంట్ పెడితే కనీసం గంట కూడా స్టేజిపై ఉండలేవా..? అంత వయ్యారంగా పెరిగావా..?అంటూ మండిపడుతున్నారు . అంతే కాదు మా అన్నని దారుణంగా అవమానించావు నీకు టాలీవుడ్ లో కెరియర్ లేదు అంటూ మండిపడుతున్నారు..!!