అభిమానుల గుండెలు ముక్కలు చేసే న్యూస్ చెప్పిన అలియా భట్.. ఫ్యాన్స్ కన్నీరు..!!

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అలియా భట్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆమె రన్బీర్ కపూర్ ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమె పేరు హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దానికి మెయిన్ రీజన్ పెళ్లికి ముందే అమ్మడు కాళ్ళు జారడం .. పెళ్లైన రెండు నెలలకే 3 నెల అంటూ టంగ్ స్లిప్ అవ్వడం. దీంతో సోషల్ మీడియాలో అలియాభట్ ను ఏకీపారేశారు జనాలు . అయితే ఆ తర్వాత ఎలాగోలా తాళి కట్టించుకొని అఫీషియల్గా తన బంధాన్ని తన బిడ్డని జనాల్లో గౌరవం దక్కించుకుంది.

అయితే ఎప్పుడు చిరునవ్వులు చిందించే అలియా భట్ తన ఇన్స్టా వేదికగా తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాను అంటూ చెప్పుకొచ్చింది. తన తాతగారు మరణించారు అన్న వార్తను అభిమానులకు సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది ఆలియా భట్ . ఈ క్రమంలోనే అలియా భట్ అభిమానుల గుండెల ముక్కలయ్యింది . ఎప్పుడు తన తాతగారు గురించి పొగిడేస్తూ మంచి మంచి విషయాలు చెప్పే అలియా భట్ తన తాత ఇక తనతో లేడు అన్న విషయాన్ని కుమిలి కుమిలి ఏడుస్తూ షేర్ చేసుకుంది. దీంతో ఫాన్స్ కూడా ఆమె బాధను పంచుకుంటున్నారు. మీ తాత గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు


ప్రముఖ హీరోయిన్‌ ఆలియా భట్‌ తాతయ్య నరేంద్ర రజ్దాన్‌(93) గురువారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఆస్పత్రిలో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆలియా భట్‌ సోషల్‌ మీడియాలో వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనైంది.తాతయ్యా.. నువ్వే నా హీరో 93 ఏళ్ల వయసులో కూడా గోల్ఫ్‌ ఆడావు. మొన్నటివరకు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావంటూ ఎమోషన్ అయింది.దీంతో బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)