ఆడదాని దగ్గర ఉన్న ఏకైక అస్త్రం అదే.. సమంత కూడా దాన్నే వాడేస్తుందిగా.. ఏం మనుషులు రా బాబు..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ తో సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ సమంత ను ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు కొందరు జనాలు . మనకు తెలిసిందే సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా శాకుంతలం. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న సమంత తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా సినిమాకి మంచి హైప్ ని క్రియేట్ చేస్తుంది .

ఈ క్రమంలోనే అటెండ్ అయిన ప్రతి ఇంటర్వ్యూలోను తన పాస్ట్ నీ తన విడాకులను తన మాజీ భర్తను గుర్తు చేస్తూ సింపతి క్రియేట్ చేస్తుంది సమంత అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది. అఫ్కోర్స్ అది నిజమే అని జనాలు కూడా అంటున్నారు. ను ఇంటర్వ్యూలో సినిమా ప్రమోషన్స్ కన్నా తన మాజీ భర్త .. తన విడాకుల పైన ఎక్కువ ప్రశ్నలు ఎదురవుతున్నాయని ..ఇదే క్రమంలో సమంత వాటిపై డీప్ గా వెళ్తూ ఎమోషనల్ గా క్రియేట్ చేసి కన్నీటితో సినిమాకి కలెక్షన్లు రావాలని ట్రై చేస్తుంది అని ట్రోల్ చేస్తున్నారు .

అంతేకాదు జనరల్గా మన ఇంట్లోని పెద్దవాళ్లు కూడా ఇదే చెప్తూ ఉంటారు . ఆడదాని దగ్గర ఉన్న ఏకైక అస్త్రం కన్నీరే.. ఆడది కన్నీరు పెడితే ఎలాంటి జనాలైనా సరే మెల్ట్ అయిపోయి కరిగిపోవాల్సిందే . ఈ క్రమంలోనే సమంత కూడా అదే ఆయుధాన్ని అస్త్రంగా వాడుతుందని .. ఎమోషనల్ టచ్ తో జనాలను బ్లాక్ మెయిల్ చేస్తూ తన సినిమాకి ప్రమోషన్స్ చేసుకుంటుందని చెప్పుకొస్తున్నారు . అయితే సమంత ఫ్యాన్స్ మాత్రం దీనిపై తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి టైంలో కూడా సమంతను నిందిస్తున్నారు .. అంటే ఏం మనుషులు రా బాబు మీరు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..!!