NTR30: కొరటాలకే రాడ్ దించేసిన జాన్వీ కపూర్..దిమ్మ తిరిగిపోయుంటాదే..!!

ప్రజెంట్ నందమూరి అభిమానులు ఎప్పుడెఎప్పుడా..? అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటుంది. ఇన్నాళ్లు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ రాలేదు .. ఇవ్వలేదు అంటూ కొరటాల శివ పై ఫైర్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ..ఫుల్ కృషి చేస్తూ ఒక్కొక్కటిగా అప్డేట్ రిలీజ్ చేస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ . ఈ క్రమంలోనే త్వరలోనే ఎన్టీఆర్ థర్టీ సినిమా సెకండ్ షెడ్యూల్ గోవాలో జరగబోతుంది అంటూ ఒక క్రేజీ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది .

అంతేకాదు కొద్ది సేపటి క్రితమే జాన్వి కపూర్ ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్లో పాల్గొనడానికి హైదరాబాదులో ల్యాండ్ అయింది . ఆశ్చర్యమేంటంటే కొరటాల శివ చెప్పిన దానికంటే ముందే జాన్వి కపూర్ ఎన్టీఆర్ థర్టీ సెట్స్ షూట్లో పాల్గొనబోతుంది. నిజానికి ఈ రెండు మూడు రోజులు జాన్వి కపూర్ తో పని ఏమీ లేదు . ఆమెకు సంబంధించిన సీన్స్ కూడా సీన్స్ కూడా చిత్రీకరించరు. కానీ జాన్వికపూర్ ఎన్టీఆర్ పై ఉన్న ఇష్టంతోనే ఇలా చేస్తుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది .

ఎన్టీఆర్ ని దగ్గరనుంచి పరిశీలించచ్చు అని..ఆయన నటన దగ్గర్నుంచి చూడొచ్చు అంటూ జాన్వి కపూర్ ఇలా టూ డేస్ కి ముందే షూట్ లో పాల్గొనబోతుందట . ఇది తెలుసుకున్న కొరటాల శివ సైతం షాక్ అయిపోయాడు. “నిన్ను మొదట ఈ సినిమాకి ఒప్పించింది నేను.. ఇప్పుడు నన్నే కాదు అంటూ ఎన్టీఆర్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావా..? ” అంటూ షాక్ అయిపోతున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.