జగన్ చెంతకు మాజీ మంత్రి!

2019 ఎన్నిక‌ల‌కు వైసీపీ ఇప్ప‌టినుంచే యాక్ష‌న్ ప్లాన్ రెడీ చేస్తోంది. టీడీపీ ప్రారంభించిన `ఆప‌రేష‌న్ ఆకర్ష్‌`తో సైకిలెక్కిన ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏర్ప‌డిన గ్యాప్‌ను ఫిల్ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందుకోసం ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని కీల‌క నేత‌ల కోసం వెతుకులాట ప్రారంభించింది. కొన్ని చోట్ల వైసీపీ చేస్తున్నప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాలోని కందుకూరులో ఆ పార్టీలో చేరేందుకు మాజీమంత్రి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా రానున్న ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులు ఆర్ధికంగా సామాజికంగా బలోపేతం అయి ఉంటే జిల్లాలోని […]

నంద్యాల‌లో జ‌గ‌న్ గ‌ట్టి దెబ్బ త‌గ‌ల‌నుందా..!

తాము గెల‌వ‌లేమ‌ని తెలిసినా.. పోటీ ప్ర‌ధానంగా టీడీపీ,వైసీపీ మ‌ధ్య అని రాజ‌కీయ వ‌ర్గాల‌న్నీ కోడై కూస్తున్నా ఇవేమీ ప‌ట్టించుకోకుండా నంద్యాల ఉప ఎన్నిక బ‌రిలో కాంగ్రెస్ త‌మ అభ్య‌ర్థిని నిలబెట్టి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అంతే గాక మైనారిటీ వ‌ర్గానికి చెందిన అబ్దుల్ ఖాదిర్‌ను త‌మ‌ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. ఏ న‌మ్మ‌కం మీద ఉప ఎన్నిక‌ బ‌రిలోకి దిగింది? మైనారిటీ అభ్య‌ర్థినే బ‌రిలోకి దించ‌డం వెనుక రాజ‌కీయంగా ఎవరికి లాభం? ఎవ‌రికి న‌ష్టం? అనే చ‌ర్చ ఇప్పుడు మొద‌లైంది. […]

నంద్యాలే కాదు… అక్కడ ఎన్నిక కూడా హోరా హోరీనే

ఏపీలో ఇప్పుడు జనం దృష్టి అంతా కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నికపైనే ఉంది. ఈ ఉప ఎన్నిక ఈ నెల 23న జ‌రుగుతుండ‌గా, కౌంటింగ్ 28న జ‌రుగుతోంది. ఆ మ‌రుస‌టి రోజే కాకినాడ కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. సెప్టెంబ‌ర్ 1న కౌంటింగ్ జ‌రుగుతోంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితం కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయ‌డంతో ఇప్పుడు కాకినాడ‌లో ఎన్నికల హీట్ బాగా పెరిగిపోయింది. కాకినాడ […]

ప్ర‌కాశం టీడీపీలో ఫ‌స్ట్ వికెట్ డౌన్‌.. లైన్లో 2, 3 వికెట్లు

ప్ర‌కాశం జిల్లాలో కొంత‌మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినా క్షేత్ర‌స్థాయిలో మాత్రం వైసీపీ బ‌లంగానే ఉంది. ఇక్క‌డ చంద్ర‌బాబు ఫిరాయింపుల‌తో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకుని టీడీపీని చేజేతులా నాశ‌నం చేసేశారు. విప‌క్ష వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోను పార్టీ రెండు గ్రూపులుగా నిలువునా చీలిపోయింది. ఈ క్ర‌మంలోనే కొద్ది రోజులుగా జిల్లాలో నివురు గ‌ప్పినా నిప్పులా ఉన్న అసంతృప్తి అన్నా రాంబాబు రూపంలో ఫ‌స్ట్ వికెట్ రూపంలో ప‌డిపోయింది. అద్దంకిలో […]

ఒక్క రాజీనామాతో ఆత్మ‌రక్ష‌ణ‌లో టీడీపీ

నంద్యాల ఉప ఎన్నిక‌ బ‌రిలో వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న‌రెడ్డి తమ్ముడు శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి.. ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం ఇప్పుడు రాజకీయంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. టీడీపీ ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయ‌న‌.. వైసీపీలో చేరిన 24 గంట‌ల్లోనే స్పీక‌ర్ ఫార్మాట్‌లో రాజీనామా చేశారు, ఇక్క‌డే వైసీపీ అధినేత జ‌గ‌న్ సూప‌ర్ స‌క్సెస్ అయ్యార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌కుండానే టీడీపీలో చేరిపోవ‌డం.. ఇంకా కొన‌సాగుతున్న త‌రుణంలో సీఎం చంద్ర‌బాబు చేసిన జ‌గ‌న్ […]

అన్నాచెల్లి వ‌ర్సెస్ అన్న‌ద‌మ్ములు… గెలుపు ఎవ‌రిది

తెలుగు ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి రేపుతోన్న నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో అన్న‌చెల్లెళ్లు వర్సెస్ అన్న‌ద‌మ్ముల మ‌ధ్య జ‌రుగుతోన్న పోరులో ఎవ‌రు గెలుస్తారు అన్న‌ది పెద్ద స‌స్పెన్స్‌గా మారింది. నంద్యాల ఉప ఎన్నిక‌ను బాహుబ‌లి సినిమాలో ప్ర‌భాస్ వ‌ర్సెస్ రానా యుద్ధంతోను, కురుక్షేత్ర సంగ్రామంతోను పోలుస్తున్నారు. ఇక 2019 ఎన్నిక‌ల‌కు ఈ ఎన్నిక‌ను సెమీఫైన‌ల్స్‌గాను భావిస్తున్నారు. నంద్యాల‌లో ఓట‌ర్ల‌ను వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ శ్రీకృష్ణుల‌తో పోల్చారు. ఇక్క‌డ జ‌రిగేది ధ‌ర్మ‌యుద్ధ‌మ‌ని చెప్పారు. ఇక ఇక్క‌డ టీడీపీ నుంచి భూమా బ్రహ్మానంద‌రెడ్డి […]

రోజాకు జ‌గ‌న్ షాక్‌… హేమ‌కు కీల‌క ప‌గ్గాలు..?

ఏపీలో విప‌క్ష వైసీపీ ఎమ్మెల్యే రోజా పేరు చెపితే తెలుగు ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. రోజా తెలుగు రాజ‌కీయాల్లో గ‌త ద‌శాబ్దంన్న‌ర కాలంగా కొన‌సాగుతున్నారు. టీడీపీతో ప్రారంభమైన రోజా రాజ‌కీయ ప్ర‌స్థానం ఆ పార్టీలో ఎన్నో ఒడిదుడుకుల‌తో సాగింది. 2004లో న‌గ‌రి నుంచి, 2009లో చంద్ర‌గిరి నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన రోజా ఓడిపోయారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి జంప్ చేసిన ఆమె న‌గ‌రి నుంచి పోటీ చేసి టీడీపీ సీనియ‌ర్ […]

క‌థ‌-స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: చ‌ంద్ర‌బాబు

హెడ్డింగ్‌ విన‌డానికి షాకింగ్‌గా అనిపించినా.. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో మాత్రం ఇదే జ‌రుగుతోంది. `అక్టోబ‌ర్ నుంచి ప్ర‌జాక్షేత్రంలోనే ఉంటా` అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన నాటి నుంచి ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌ను లక్ష్యంగా చేసుకునే ప‌వ‌న్ దీనిని ప్ర‌క‌టించాడా? అనే సందేహం క‌ల‌గ‌క‌మాన‌దు. `అన్న వ‌స్తున్నాడు` పేరుతో జ‌గ‌న్.. అక్టోబ‌ర్ నుంచే పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ కూడా రంగంలోకి దిగుతుండ‌టం.. అది కూడా […]

20 రోజులు జ‌గ‌న్ ఫ్యామిలీ అడ్ర‌స్ చేంజ్‌

క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో వైసీపీ క్ర‌మ‌క్ర‌మంగా ప‌ట్టు బిగిస్తోంది. గ‌త వారం రోజులుగా ఇక్క‌డ ఎవ‌రో ఒక‌రు ప్ర‌ముక వ్య‌క్తి వైసీపీలో చేరుతూనే ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సంజీవ‌రెడ్డి, నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రాకేశ్‌రెడ్డి, టీడీపీ కార్పొరేట‌ర్ హ‌నీఫ్‌, నిన్న తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి వైసీపీలోకి జంప్ చేసేస్తున్నారు. ఇక్క‌డ ఎన్నిక 2019 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు సెమీఫైన‌ల్‌గా అంద‌రూ భావిస్తుండ‌డంతో జ‌గ‌న్ కూడా ఇక్క‌డ చావో రేవో తేల్చుకునేందుకు రెడీగానే ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే […]