సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులపై విమర్శలు గుప్పించి.. నిత్యం వార్తల్లో నిలిచే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా నియోజకవర్గమైన నగరిలో టీడీపీ ప్రాభవం కోల్పోతోంది. అక్కడ అధికారంలో లేకపోయినా.. నిధులు మంజూరు చేసుకుని పార్టీ పటిష్టతపై దృష్టిసారించాల్సిన నేతలు.. కేవలం విమర్శలకే పరిమితమవుతున్నారు. దీంతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన.. గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎమ్మెల్సీ అయినా.. ఇప్పటికీ జిల్లాల్లో కీలకమైన పదవులు భర్తీ చేయడంలో వెనకడుగు వేస్తున్నారు. నాయకుల నిర్లక్ష్యంతో […]
Tag: ysrcp
వైసీపీ ఎంపీగా కొమ్మినేని… ఎక్కడో తెలుసా..!
కొమ్మినేని శ్రీనివాసరావు పేరు చెపితే తెలుగు న్యూస్ ఛానెల్స్ చూసే వారిలో ఆయన తెలియని వారు ఉండరు. తెలుగు మీడియా వార్తా రంగంలో తన విశ్లేషణలతో కొమ్మినేని సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ రంగంలో ఉంటూ సీనియర్ జర్నలిస్టుగా ఉన్న ఆయన తెలుగులో చాలా టాప్ మీడియా సంస్థల్లో పనిచేశారు. ఎన్టీవీలో ఉంటోన్న ఆయన కొద్ది రోజుల క్రితం అనూహ్య పరిణామాలతో ఆ ఛానెల్ నుంచి బలవంతంగా బయటకు నెట్టబడ్డారు. ఆ […]
రాజధానిలో టీడీపీ పట్టు సడలుతోందిగా..
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో రోజు రోజుకు టీడీపీ గ్రాఫ్ తగ్గుతోందా ? అక్కడ రైతుల నుంచి బలవంతపు భూసేకరణ, ప్రజలకు కనీస సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యం, అక్కడ సామాన్య జనాల ఇబ్బందులు అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. అయితే ఇదంతా పైకి మాత్రమే కనపడుతోన్న వ్యతిరేకత…అయితే ఇప్పటి వరకు ఈ వ్యతిరేకతను అధికారంలో ఉంది కాబట్టి టీడీపీ ఏదోలా మేనేజ్ చేసుకుంటూ కవరేజ్ చేసేసింది. అయితే ఇది ఓట్ల రూపంలో వ్యతిరేకంగా వస్తే ఇక కవరేజ్ […]
నంద్యాలలో టీడీపీకి భారీ షాక్..సీమలో బాబు లెక్క తప్పిందా..!
కర్నూలు జిల్లా రాజకీయాలు టీడీపీ అధినేతకు తలనొప్పిగా మారాయి. ఇటీవలె మృతిచెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరికతో ఇక్కడ విభేదాలు భగ్గుమన్నాయి. భూమా మృతి తర్వాత.. నంద్యాలలో పూర్తి పట్టు సాధించాలని భావిస్తున్న శిల్పా వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఉప ఎన్నికల్లో భూమా వర్గానికి సీటు కేటాయించాలని అధిష్ఠానం నిర్ణయించడంతో మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని స్పష్టమవుతోంది. ఈ పరిణామంతో […]
ఏపీ మునిసిపల్స్ ఉప పోరులో సైకిల్ జోరు – ఫ్యాన్ బేజారు
ఏపీలో వివిధ మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ సత్తా చాటింది. టీడీపీ జోరుకు విపక్ష వైసీపీ బేజారయ్యింది. కీలక జిల్లాలు అయిన కృష్ణా, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నంలోని వివిధ మునిసిపాలిటీల్లో పలు వార్డులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఒక్క వార్డులో మినహా మిగిలిన అన్ని చోట్లా అధికార పార్టీ దూకుడు ముందు వైసీపీ చేతులెత్తేసింది. రాజధాని ప్రాంతంలో ఉన్న గుంటూరు […]
పవన్ నీ ప్రశ్నల్లో నిజాయితీ ఎక్కడ..!
ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్ సినిమాల వరకు పవర్స్టార్ అయినా పొలిటికల్గా ఇంకా ఏ స్టారో చెప్పలేని పరిస్థితి. పవన్ నీతి, నిజాయితీ ఆయనకు ప్లస్ కావొచ్చేమో గాని, అవి పొలిటికల్గా సెకండ్ కేటగిరిలో ఉన్నాయి. కానీ పొలిటికల్గా పవన్ తన పవర్ చూపిస్తాడని అందరూ అనుకుంటుంటే ఆయన చేస్తోన్న రాజకీయం మాత్రం ఆయన సినిమాల్లాగానే రొటీన్గా, రెగ్యులర్గా ఉందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పవన్ న్యూస్ పేపర్లను, వార్తలను బాగానే ఫాలో అవుతాడు. ఆయనకు […]
వైసీపీలోకి రఘువీరా…జగన్ ఆఫర్ ఇదేనా..!
రాష్ట్ర విభజన దెబ్బకు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా అని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. రాష్ట్ర విభజన పాపమంతా కాంగ్రెస్ పార్టీ నెత్తిమీదే పడడంతో ఆ పార్టీ ఇప్పటకీ కోలుకునే పరిస్థితి లేదు. విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన కాంగ్రెస్కు ఏ నియోజకవర్గాల్లో డిపాజిట్లు వచ్చాయో భూతద్దంలో పెట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటకీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ మూలాలు అక్కడక్కడా ఉన్నా ? పార్టీని నడిపించే నాయకుడే సరైన వాడు లేకుండా పోయాడు. […]
వైసీపీలో సమర్థులకు పదవులు? మరి టీడీపీలో సమర్థులు ఏమైనట్టు బాబు..!
మంత్రి వర్గంలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చోటు కల్పించడంపై సీఎం చంద్రబాబు ఎట్టకేలకు స్పందించారు. అంతేగాక ఇక్కడొక సరికొత్త లాజిక్ను బయటపెట్టారు. దీంతో ఇక వైసీపీ విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పారని టీడీపీ నేతలు పైకి చెబుతున్నా.. లోలోపల మాత్రం తీవ్రంగా ఆవేదన చెందుతున్నారట. పార్టీని ఎంతో కాలంగా నమ్ముకుని ఉన్న సీనియర్లు సమర్థులు లేరా? అనే ప్రశ్న ఇప్పుడు వారిలో వినిపిస్తోంది. పార్టీ ఫిరాయించనవారే సమర్థులా? మేము కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పార్టీలో సమర్థులు ఏమైనట్లు […]
విజయవాడ ఎంపీ సీటుపై పురందేశ్వరి కన్ను..!
ఎన్టీఆర్ కూతురిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గుపాటి పురందేశ్వరి ముందుగా ఎన్టీఆర్ కుమార్తెగా రాజకీయాల్లో పునాది వేసుకున్నా తర్వాత ఆమె ఛరిష్మాతో పాటు సొంత టాలెంట్తో దేశవ్యాప్తంగా ఎంతోమంది రాజకీయ దిగ్గజాలతో శభాష్ అనిపించుకున్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో సోనియాగాంధీ దగ్గర ఓ రేంజ్లో చక్రం తిప్పిన పురందేశ్వరి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు ఏపీలో కాంగ్రెస్ పనైపోవడంతో ఆమెతో పాటు ఆమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ […]
