జ‌గ‌న్ కోసం ఒక్క‌టైన తెర వెన‌క లీడ‌ర్లు..!

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌నుందా? 2019లో జ‌గ‌న్ సీఎం క‌ల నెర‌వేర‌బోతోందా? అంటే.. ఇప్పుడు గ్యారెంటీగా ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న దివంగ‌త వైఎస్ మిత్రులు, స‌న్నిహితులు అంద‌రూ జ‌గ‌న్‌కి జ‌ట్టుగా క‌లిసి రావాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. వైఎస్ అధికారంలో ఉండ‌గా ఆయ‌న‌తో ఎంతో చెలిమి చేసిన రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు జ‌గ‌న్‌ని సీఎంని చేసే బాధ్య‌త తీసుకున్నార‌ని, దీనివెనుక వైఎస్ ఆత్మ కేవీపీ ప్ర‌ధాన చ‌క్రం […]

జ‌గ‌న్ చెంత‌కు వైఎస్ ఆత్మ‌

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలుపుకోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా శిల్పా మోహ‌న‌రెడ్డి వ్య‌వ‌హారంలో.. సీఎం చంద్ర‌బాబు కొంత తెలివిగా వ్య‌వ‌హ‌రించారు. చివ‌రి వ‌ర‌కూ అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌కుండా ఉన్న ఆయ‌న‌.. శిల్పా వైసీపీలో చేరిన త‌ర్వాత అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు. ఇప్పుడు వైసీపీలో శిల్పా చేరిన త‌ర్వాత‌.. రాజ‌కీయాలు మారాయి. అయితే ఈ విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు.. వైఎస్ ఆత్మ‌, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కేవీపీ స‌ల‌హాలు ఇస్తున్నార‌ట‌. అంతేగాక […]

రాజ‌కీయ చాణుక్యుడికి వైసీపీ ఎంపీ టిక్కెట్‌ ఖ‌రారైన‌ట్టే

ఏపీలో రాజ‌కీయ పోరు నిన్న‌టి వ‌ర‌కు టీడీపీ, వైసీపీ మ‌ధ్యే ఉన్నా పవ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన ఎంట్రీతో ముక్కోణంగా మారింది. అయితే జ‌న‌సేన ప్ర‌భావం రాష్ట్రం మొత్తం ఉంటుందా ? లేదా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమిత‌మ‌వుతుందా ? అని ప్ర‌శ్నించుకుంటే ప్ర‌స్తుతానికి జ‌న‌సేన ప్ర‌భావం కొన్ని చోట్ల మాత్ర‌మే ఉండే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇక ఈ వేడి ఎలా ఉంటే గ‌తంలో కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి, ఆ పార్టీలోనే ఉన్న వారు, ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు […]

జ‌గ‌న్ గూటికి కొణ‌తాల‌!

సీనియ‌ర్ పొలిటిక‌ల్ నేత కొణ‌తాల రామ‌కృష్ణ. గ‌తంలో మంత్రిగా కూడా ప‌నిచేసిన ఈయ‌న దాదాపు కొన్నేళ్లుగా పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్ర‌జ‌లు దాదాపు కొణ‌తాల‌ను మ‌రిచిపోయారు. అయితే, అప్పుడ‌ప్పుడు మాత్రం అలా మీడియా ముందుకు రావ‌డం ఏవో కామెంట్లు చేయ‌డం ద్వారా లైవ్‌లో ఉన్న‌ట్టు అనిపిస్తారు. ఇక‌, తాజాగా మ‌ళ్లీ ఆయ‌న పొలిటిక‌ల్ అరంగేట్రం చేసేందుకు లైన్ క్లియ‌ర్ చేసుకుంటున్నారా? అని అనిపిస్తోంది. ముఖ్యంగా గ‌తంలో కొన్నాళ్లు.. చిరంజీవి ప్ర‌జారాజ్యంలో ఉన్న ఆయ‌న వైఎస్‌కి వీరాభిమాని. […]

వైసీపీ, జ‌న‌సేన గుడ్ బై..!

ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశం కొన్ని నెల‌ల వ‌ర‌కు ఏపీలో రాజ‌కీయ పార్టీల‌కు ఓ ప్ర‌ధాన అస్త్రంగా మారింది. దీనిని క్యాష్ చేసుకునేందుకు విప‌క్ష వైసీపీతో పాటు జ‌న‌సేన తీవ్రంగా పోటీప‌డ్డాయి. హోదా అంశాన్ని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. ఇటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ అయితే హోదా కావాలంటూ స‌భ‌లు, స‌మావేశాలు, ప్రెస్‌నోట్ల‌తో బాగానే హంగామా చేశారు. అంతే త‌ర్వాత ఈ అంశాన్ని అక్క‌డితో వ‌దిలేశారు. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక […]

జ‌గ‌న్‌కు అస్స‌లు ఛాన్స్ ఇవ్వ‌ని ప‌వ‌న్‌

ఏపీ పాలిటిక్స్ క‌ల‌ర్స్ మారుతున్నాయి! అధికార టీడీపీ, ప్ర‌ధాన విప‌క్షం వైకాపాల మ‌ధ్య పోరు ఇప్పుడు.. జన‌సేన‌కి ల‌బ్ధి చేకూరుస్తోంది! ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు విశ్లేష‌కులు. అధికార ప‌క్షం టీడీపీ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టి ప్ర‌జ‌ల‌కు చేరువ కావడంలో వైకాపా పూర్తిగా వైఫ‌ల్యం అవుతోంద‌నే టాక్ వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో జ‌గ‌న్‌కు రావాల్సిన మైలేజీని జ‌న‌సేనాని ప‌వ‌న్ త‌న ఖాతాలో వేసుకుంటున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో ఏకైక విప‌క్షంగా జ‌గ‌న్ పార్టీ […]

అబ్బాయ్ జ‌గ‌న్ కోసం రంగంలోకి బాబాయ్‌

జ‌గ‌న్ పార్టీ వైకాపా నుంచి ఆయ‌న బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీ బ‌రిలో దిగేందుకు రెడీ అవుతున్నారా అంటే ఇప్పుడు ఔన‌నే ఆన్స‌రే వ‌స్తోంది. త్వర‌లోనే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌లో ఉపాధ్యాయ, ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీల‌తోపాటు క‌డ‌ప స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల కోడ్ కూయ‌నుంది. ఈ క్ర‌మంలో స్థానిక సంస్థ‌ల త‌ర‌ఫున ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా వైకాపా అధినేత జ‌గ‌న్ త‌న సొంత బాబాయి వివేకానంద రెడ్డిని పంపాల‌ని భావిస్తున్నారు. […]

జగన్ కి కేవీపీ బ్రహ్మాస్త్రం!

YS రాజశేఖర రెడ్డి కి వీరవిధేయులు,YSR కోటరిగా వున్నవారు రాష్ట్రం లో అటు శ్రీకాకుళం జిల్లా నుండి ఇటు చిత్తూర్ జిల్లా వరకు అనేకమంది వున్నారు.వీరిలో చాలా మందికి YS రాజకీయ ఓనమాలు దిద్ది పదవులను కట్టబెట్టిన వారూ వున్నారు,రాజకీయ కురువృద్దులు వున్నారు.ఈ కోటరీ మొత్తం YS మరణానంతం చిన్నాభిన్నమైంది.జగన్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టినా YS నమ్మకస్థులు కొంతమందే జగన్ వెంట నడిచారు.మిగిలిన వాళ్లంతా అటు కాంగ్రెస్ లోనో,బీజేపీ లోనో చేరగా ఒకరు ఆరా టీడీపీ […]

కాంగ్రెసోళ్ళకి వైఎస్సార్‌ గుర్తుకొచ్చిండు 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని నేడు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు చాలా గట్టిగా స్మరించుకున్నారు. దివంగత నేత, సమైక్య తెలుగు రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. పరిపాలనలో వివాదాలు ఎలా ఉన్నా అనేక పథకాలతో ప్రజల నాడిని పట్టుకున్నారు రాజశేఖర్‌రెడ్డి. స్వతహాగా డాక్టర్‌ కావడంతో పేదవారు ఆరోగ్యం కోసం పడ్తున్న పాట్లు చూసి చలించిపోయారు. 108 అంబులెన్స్‌ సర్వీసులు, ఆరోగ్యశ్రీ వంటి పథకాల్ని వైఎస్సార్‌ […]