లోకేష్‌తో వంశీకి చెక్ పడుతుందా? యార్లగడ్డ కెపాసిటీ ఎంత?

లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. విజయవాడ పరిధిలో పాదయాత్ర ముగించుకుని పెనమలూరు నియోజకవర్గం నుంచి గన్నవరంలోకి లోకేష్ పాదయాత్ర ఎంటర్ అయింది. అయితే అర్ధరాత్రి వరకు లోకేష్ పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో ప్రజా మద్ధతు కొంతమేర కనిపించింది. ఇక గన్నవరంలో లోకేష్ పాదయాత్ర ఎంటర్ అయిన నేపథ్యంలో అక్కడ రాజకీయం హాట్ హాట్ గా మారింది. టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వెళ్ళి..చంద్రబాబు, లోకేష్‌లని టార్గెట్ చేసి విరుచుకుపడుతున్న వంశీకి చెక్ పెట్టాలని టి‌డి‌పి […]

గన్నవరం పోరు షురూ..వంశీ వర్సెస్ యార్లగడ్డ.!

తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఓడించాలనే కసితో ఉన్నది కేవలం ముగ్గురుపైనే..అందులో మొదట సి‌ఎం జగన్..నెక్స్ట్ ఎన్నికల్లో జగన్‌ని అధికారంలోకి రాకుండా చేయాలనేది ప్రథమ లక్ష్యం..ఇక తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీలని ఓడించాలని కసితో ఉన్నారు. వీరిద్దరిపైనే టి‌డి‌పి శ్రేణులు ఎందుకు ఆగ్రహంతో ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరు చంద్రబాబు, లోకేష్‌లని ఎలా తిడతారో చెప్పాల్సిన పని లేదు. పైగా ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి తిడతారు. అందుకే ఎలాగైనా వీరిని ఓడించాలని టి‌డి‌పి శ్రేణులు […]

గన్నవరం పంచాయితీ..యార్లగడ్డకు సీటు దక్కనట్లే.!

ఏపీలో పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా సీట్ల విషయంలో నేతల మధ్య పోటీ నెలకొంది. ఇదే సమయంలో గన్నవరం సీటు విషయంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు మధ్య పంచాయితీ ఎప్పటినుంచో నడుస్తోంది. గత ఎన్నికల్లో వంశీ టి‌డి‌పి నుంచి, యార్లగడ్డ వైసీపీ నుంచి పోటీ చేశారు. వెయ్యి ఓట్ల మెజారిటీతో వంశీ గెలిచారు. తర్వాత వంశీ టి‌డి‌పిని వదిలి వైసీపీలోకి వచ్చారు. అక్కడ నుంచి […]

గన్నవరం పాలిట్రిక్స్… టీడీపీ లిస్ట్ పెద్దదే..!

తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా రెండో సారి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ… అనూహ్యంగా వైసీపీకి మద్దతు ఇవ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వాస్తవానికి పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత వరుసగా రెండు సార్లు గెలిచిన రికార్డు సొంతం చేసుకున్నారు వల్లభనేని వంశీ. గన్నవరం నియోజకవర్గానికి తొలిసారి 1955లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలో సీపీఐ తరఫున గెలిచిన పుచ్చలపల్లి […]

గన్నవరం పంచాయితీ..వంశీపై యార్లగడ్డ పోటీ.!

అధికార వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో సీట్ల కోసం పంచాయితీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల రామచంద్రాపురం స్థానంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ల మధ్య రచ్చ నడుస్తుంది. ఇక వేణుకు మళ్ళీ సీటు ఇస్తే తాను గాని తన తనయుడుగాని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని సుభాష్ సంచలన ప్రకటన చేశారు. జగన్ సర్ది చెప్పిన బోస్ తగ్గట్లేదు. ఈ రచ్చ అలా కొనసాగుతుండగానే […]

వంశీకి యార్లగడ్డ ట్రబుల్..రివెంజ్..!

ఉమ్మడి కృష్ణ జిల్లా గన్నవరం వైసీపీలో అంతర్గత పోరు రోజురోజుకూ ఎక్కువ అవుతుందే తగ్గట్లేదు. వైసీపీ గ్రూపు తగాదాలు అంతకంత పెరుగుతున్నాయి. పైకి మాత్రం గన్నవరం సీటు నాదే..నియోజకవర్గంలో అందరినీ కలుపుని పనిచేస్తానని వల్లభనేని వంశీ చెబుతున్నారు..కానీ లోపల మాత్రం వంశీ, యార్లగడ్డ వెంకట్రావులకు ఏ మాత్రం పడటం లేదని అర్ధమవుతుంది. గత ఎన్నికల్లో ఈ ఇద్దరు ప్రత్యర్ధులుగా తలపడిన విషయం తెలిసిందే. వంశీ టీడీపీ నుంచి, యార్లగడ్డ వైసీపీ నుంచి పోటీ పడ్డారు. అప్పుడు చాలా […]