ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పేరు చెపితే టీడీపీకి స్ట్రాంగ్ కంచుకోట అన్న విషయం ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. అసలు ఈ రోజు చంద్రబాబు సీఎం పీఠం మీద ఉన్నారంటూ అందుకే పశ్చిమగోదావరి జిల్లానే కారణం. గత ఎన్నికల్లో జిల్లాలోని 15 ఎమ్మెల్యే సీట్లతో పాటు 3 ఎంపీ స్థానాలు టీడీపీ క్లీన్స్వీప్ చేసేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన చాలా ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ క్లీన్స్వీప్ చేసింది. టీడీపీకి అంత కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో […]
Tag: west godavari
ఒక్క ప్రాబ్లమ్తో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల విలవిల
టీడీపీకి కంచుకోటలాంటి జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా నియోజకవర్గాల్లో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉండగా ఒకే ఒక్క సమస్య ముగ్గురు ఎమ్మెల్యేల గెలుపోటములను శాసించే శక్తిగా మారింది. ఈ సమస్య దెబ్బతో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు విలవిల్లాడుతున్నారు. ఏపీలో అధికార టీడీపీకి కంచుకోట లాంటి జిల్లాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లాలో భీమవరం నియోజకవర్గంలోని తుందుర్రు వద్ద నిర్మిస్తోన్న మెగా […]
వెస్ట్ టీడీపీ అధ్యక్ష పదవి రేసులో ఎమ్మెల్యే..!
ఏపీలో గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు కీలక జిల్లాల్లో ఒకటి అయిన పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి కొత్త అధ్యక్షుడు రానున్నాడా ? ప్రస్తుతం ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మికి బదులుగా మరో కొత్త వ్యక్తిని నియమించనున్నారా ? అంటే ప్రస్తుతం జిల్లాలో జరుగుతోన్న పరిణామాలు అవుననే చెపుతున్నాయి. 2009 సాధారణ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు తోటసీతారామలక్ష్మి జిల్లా పగ్గాలు చేపడుతూ వస్తున్నారు. అప్పటి నుంచి ఆమె జిల్లాలో […]
ఆ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఆశలపై చంద్రబాబు నీళ్లు
ఏపీలో గత ఎన్నికల్లో టీడీపీ విజయంలో పశ్చిమగోదావరి జిల్లా పోషించిన పాత్రకు వెలకట్టలేం. ఈ జిల్లాలో ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ స్థానాలన్నింటిలోను టీడీపీ క్లీన్స్వీప్ చేసేసింది. అయితే ఈ జిల్లాలో వరుసగా రెండుసార్లు గెలిచిన వచ్చే ఎన్నికల్లో మూడోసారి గెలిచిన హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోన్న ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేకు చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో షాక్ ఇస్తారన్న వార్తలు వెస్ట్ పాలిటిక్స్లో పెద్ద సంచలనంగా మారాయి. శశి విద్యాసంస్థలకు చెందిన బూరుగుపల్లి శేషారావుకు 2009లో […]
పశ్చిమగోదావరి వైసీపీలో జగన్ బాంబు
2014 ఎన్నికలకు 2019 ఎన్నికలకు ఏపీ వైసీపీలో రాజకీయ పరిణామాలు ఎలా మారతాయో ఊహకే అందడం లేదు. గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ జిల్లాలో ఖాతా తెరవలేదు. 15 ఎమ్మెల్యే స్థానాలతో పాటు 3 ఎంపీ సీట్లలోను ఓడిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీపై పైచెయ్యి సాధించేందుకు జగన్ గత ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లలో చాలామందిని పక్కన పెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ ఈ జిల్లా వరకు తీసుకునే నిర్ణయాలు వైసీపీలో పెద్ద […]
నాలుగు కొత్త నియోజవర్గాలు … నలుగురు కొత్త ఎమ్మెల్యేలు
ఏపీలో పశ్చిమగోదావరి పేరు చెప్పగానే సంచలన రాజకీయాలకు కేంద్రబిందువుగా నిలుస్తుంది. గత ఎన్నికల్లో జిల్లాలోని అన్ని సీట్లలో టీడీపీ క్లీన్స్వీప్ చేసేసింది. జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లు (తాడేపల్లిగూడెంలో మిత్రపక్షం బీజేపీ)తో కలుపుకుని మూడు ఎంపీ స్థానాలు టీడీపీకే దక్కాయి. రాజకీయంగా జిల్లా ప్రజలు ఎంతో చైతన్యవంతంగా ఉంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలో నాలుగు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్నాయన్న అంచనాలతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశిస్తోన్న ఆశావాహులు లిస్టు రోజు రోజుకు […]
టీడీపీ కంచుకోటలో బాబు సర్వేలో షాకింగ్ రిజల్ట్
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోటలాంటిది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. 2004, 2009 ఎన్నికలు మినిహా టీడీపీ ఆవిర్భావం తర్వాత అన్ని ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఆధిపత్యం చూపించింది. గత సాధారణ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ క్లీన్స్వీప్ చేసేసింది. 15 ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఏలూరు, నరసాపురంతో పాటు ఈ జిల్లాలో సగం విస్తరించి ఉన్న రాజమండ్రి ఎంపీ సీటును కూడా టీడీపీ + బీజేపీ భారీ మెజార్టీతో […]
`పశ్చిమ’లో జగన్ కొత్త అస్త్రాలు
అధికార పక్షం `ఆపరేషన్ ఆకర్ష్`తో కలిగిన నష్టాన్ని `ఆపరేషన్ రికవరీ` పేరిట పూడ్చుకుంటోంది వైసీపీ! వివిధ జిల్లాల్లో ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా ముగ్గురు మాజీ మంత్రులు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరంతా టీడీపీ బలంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారే కావడం విశేషం!! టీడీపీ కంచుకోటను కూల్చేందుకు జగన్ పెద్ద ప్లాన్తోనే రెడీ అవుతున్నట్టు సమాచారం. 2014 […]
టీడీపీ కంచుకోటపై జనసేన గురి
జనసేన అధినేత పవర్స్టార్ పవన్కళ్యాణ్ ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తీసుకున్న నిర్ణయం ఏపీ పాలిటిక్స్లో ప్రకంపనలు రేపుతోంది. పవన్ కేవలం ఓటు హక్కు మాత్రమే ఏలూరులో నమోదు చేయించుకున్నట్టు పైకి కనిపించినా దీని వెనక అనేక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. పవన్ ఏలూరు నివాసం ఉండేందుకు తనకు అనువైన భవనం చూడాలని కూడా కార్యకర్తలకు చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ ఈ వ్యూహం వెనక టీడీపీ కంచుకోటను టార్గెట్ చేసినట్టు […]