రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా పరిస్థితి వేరు. 2014లో టీడీపీకి ఈ జిల్లా కంచు కోటగా ఆదుకుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సైకిల్ జోరు సాగింది. దీంతో ఈ జిల్లాలో వైసీపీ మట్టికొట్టుకు పోయింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడి ప్రజలను పట్టించుకునే తీరికలో తెలుగు తమ్ముళ్లు లేకపోవడం గమనార్హం. అంతేకాదు, తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలతోనే కాలం గడిచిపోతోంది. మాజీ మంత్రి పీతల సుజాత కేంద్రంగా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకరి నియోజకవర్గంలో మరొకరు […]
Tag: west godavari
టీడీపీ కంచుకోటలో ఐదుగురు కొత్త ఎమ్మెల్యేలు
ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, పెంపు అంశం రాజకీయంగా మంచి హాట్ టాపిక్గా మారింది. ఏయే జిల్లాల్లో ఏయే కొత్త నియోజకవర్గాలు పెరుగుతాయి ? ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల రూపు రేఖలు ఎలా మరతాయి ? అన్న అంశంపై ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు. ఇక పశ్చిమగోదావరి పేరు చెపితే అధికార టీడీపీకి కంచుకోట అన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి జరిగిన చాలా ఎన్నికల్లో ఇక్కడ టీడీపీదే పైచేయి అయ్యింది. […]
పీతల ఈ గ్రూపు రాజకీయాలతో లాభం ఏంటి…?
టీడీపీ కంచుకోట అయిన పశ్చిమగోదావరి జిల్లాలో అధికార పార్టీలో గత మూడేళ్లుగా ఎంపీ వర్సెస్ మాజీ మంత్రి మధ్య జరుగుతోన్న ఆధిపత్య పోరుతో పార్టీకి తీరని నష్టం జరుగుతోంది. ఈ పోరులో తప్పొప్పుల విషయంలో ఎవరి వాదనలు వారు తమకు అనుకూలంగా వినిపించుకోవడం కామన్. వాస్తవంగా చూస్తే ఎక్కడో డెల్టాకు చెందిన పీతల సుజాతను గత ఎన్నికల్లో చింతలపూడికి ఆహ్వానించారు. చింతలపూడిలో ఆమెను టీడీపీ కార్యకర్తలు కష్టపడి గెలిపించుకున్నారు. ఎస్సీ లేడీ కోటాలో ఆమెకు గెలిచిన వెంటనే […]
టీడీపీలో ఈ నలుగురికి ఎమ్మెల్యే సీటు
నియోజకవర్గాల పునర్విభజన చకచకా జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి ఈ ప్రక్రియ వేగం కానుందని కేంద్రం నుంచి వస్తోన్న వార్తలతో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల్లో ఎక్కడా లేని ఉత్సాహం నెలకొంది. ఇదిలా ఉంటే ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన మీద అధికార టీడీపీ నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లా నుంచి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు […]
ఎంపీపై మాజీ మంత్రి పీతల శపథం
ఏపీలో అధికార టీడీపీకి కంచుకోట అయిన పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ గ్రూపు రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. కొద్ది రోజులుగా మాజీ మంత్రి పీతల సుజాత వర్సెస్ ఏలూరు ఎంపీ మాగంటి బాబు మధ్య జరుగుతోన్న పోరు ఇప్పుడు పీక్ స్టేజ్కు చేరుకుంది. ఇక పీతల సుజాత ప్రాధినిత్యం వహిస్తోన్న చింతలపూడి నియోజకవర్గ ఏఎంసీ చైర్మన్ పదవి ఇప్పటి వరకు భర్తీ కాలేదు. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయింది. జిల్లాలోని అన్ని ఏఎంసీ చైర్మన్ పదవులు […]
ఏలూరు టీడీపీ ఎంపీ సీటు మాగంటిదా ? రాజీవ్దా ?
పశ్చిమగోదావరి జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట. ఈ కంచుకోటలో జిల్లా కేంద్రంగా ఉన్న ఏలూరు ఎంపీ సీటు కోసం ఇప్పుడు పార్టీలో ఆసక్తికర ఫైటింగ్ జరుగుతోంది. ఇది పైకి పెద్దగా కనిపించకపోయినా ఈ ఎంపీ సీటుపై కన్నేసిన ఓ యంగ్ లీడర్ తెరవెనక ప్రయత్నాలు తాను చేసుకుంటున్నాడు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మాగంటిబాబు వివాద రహిత రాజకీయాలు చేస్తూ సౌమ్యుడిగా పేరున్న వ్యక్తి. తన ఫ్యామిలీకి కాంగ్రెస్తో ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న మాగంటి టీడీపీలోకి వచ్చారు. […]
పశ్చిమ గోదావరిలో ఓడే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు..
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పేరు చెపితేనే చాలు టీడీపీకి కంచుకోట అన్న థాట్ ప్రతి ఒక్క ఓటర్కు వస్తుంది. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన చాలా ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ తన ఆధిపత్యం చూపించింది. ఇక్కడ సాధారణ ఎన్నికల్లో టీడీపీ క్లీన్స్వీప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలోని 15 ఎమ్మెల్యే సీట్లతో పాటు, 2 ఎంపీ సీట్లు టీడీపీ క్లీన్స్వీప్ చేసేసింది. అలాంటి కంచుకోటలో ఇప్పుడు పార్టీకి చాలా నియోజకవర్గాల్లో ఎదురీత తప్పడం […]
పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యేలు ఆ విషయంలో సక్సెస్
ఏపీలో టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లాలో అన్ని సీట్లు టీడీపీ ఖాతాలోనే ఉన్నాయి. మంత్రి మాణిక్యాలరావు ఒక్కరే బీజేపీ నుంచి ఉన్నారు. టీడీపీ అంత కంచుకోటలా ఉన్న ఈ జిల్లాలో ఎమ్మెల్యేలందరూ గత కొద్ది రోజులుగా చంద్రబాబుతో పాటు టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. పశ్చిమగోదావరి ఎస్పీ భాస్కర భూషణ్ పనితీరుపై ఎమ్మెల్యేలు కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు పార్టీకి, ప్రభుత్వానికి […]
టీడీపీ కంచుకోటలో ముగ్గురు ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తారా..!
వెస్ట్ గోదావరి అంటేనే టీడీపీకి బలమైన కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి జరిగిన చాలా ఎన్నికల్లో ఆ పార్టీ క్లీన్స్వీప్ చేసిన సందర్భాలున్నాయి. చంద్రబాబు ప్రస్తుతం సీఎంగా ఉన్నాడంటే అందుకు వెస్ట్ గోదావరే కారణం. గత ఎన్నికల్లో జిల్లాలో 15 సీట్లు, 2 ఎంపీలు టీడీపీ క్లీన్స్వీప్ చేసేసింది. అయితే ప్రస్తుతం జిల్లాలో కొందరు ఎమ్మెల్యల పనితీరుతో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో జిల్లాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న ముగ్గురు సిట్టింగ్ […]