విశాఖలో కాపురం..ఉత్తరాంధ్ర కలిసొచ్చేలా లేదుగా.!

మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్ మూడేళ్ళ క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంతవరకు ఒక్క రాజధానికే దిక్కు లేదనే పరిస్తితి. అసలు రాష్ట్రానికి రాజధాని ఏది అనే తెలియనే పరిస్తితి. అలా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిపోయింది. అయితే త్వరలోనే విశాఖ నుంచి పాలన మొదలుపెడతామని, అదే ఏపీ రాజధాని అని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు. ఈ మాట చాలా రోజులు నుంచి చెబుతున్నారు. సి‌ఎం జగన్ సైతం పదే పదే […]

విశాఖ వైసీపీలో కుమ్ములాట..గుడివాడ వర్సెస్ దాడి!

ఏపీలో అధికార వైసీపీ అంతర్గత పోరు ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతలకు పడటం లేదు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలనే దిశగా పనిచేస్తూ..ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. ఇదే క్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా మంత్రి అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లిలో రచ్చ ఎక్కువ గా ఉంది. అక్కడ ఇప్పటికే మంత్రికి నెగిటివ్ ఉంది. ఇదే సమయంలో వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు..మంత్రికి […]

వైసీపీకి పవన్ మద్ధతు…ఆ తర్వాత తేలుస్తారా?

విశాఖ వేదికగా ప్రపంచ పెట్టుబడుల సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి పెట్టుబడులని ఆకర్షించడమే లక్ష్యంగా సదస్సు జరగనుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్ధతు ప్రకటించారు.  దేశ విదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడి దారులందరికీ.. జనసేన స్వాగతం పలుకుతోందని.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రానికి మంచి భవిష్యత్తు.. మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడం తోపాటు.. ఇన్వెస్టర్లు […]

విశాఖ క్యాపిటల్..డైవర్షన్ పాలిటిక్స్..క్లియర్ స్కెచ్!

ఉత్తరాంధ్ర మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టిన ప్రతిసారి అదిగో త్వరలోనే రాజధాని విశాఖకు మారుతుందని, విశాఖ నుంచి పాలన మొదలవుతుందని చెబుతూనే ఉన్నారు. మధ్య మధ్యలో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు సైతం అదే తరహాలో విశాఖకు రాజధాని వస్తుందని ప్రకటనలు చేస్తున్నారు. అయితే గత మూడేళ్లుగా ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు. పైగా మొదట మూడు రాజధానులు అని చెప్పి మూడేళ్లు దాటింది. కానీ ఇంతవరకు ఏపీకి రాజధాని అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. ప్రస్తుతం […]

మారిన విశాఖ లెక్క..వైసీపీకి రిస్క్..!

ఉత్తరాంధ్రలో రాజకీయంగా లబ్ది పొందడమే లక్ష్యంగా మూడు రాజధానుల కాన్సెప్ట్‌లో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని పేరుతో వైసీపీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. పేరుకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి అని చెబుతున్నారు గాని..రాజకీయం తెలిసినవారికి..వైసీపీ చేసేది రాజకీయం అని క్లియర్‌గా అర్ధమవుతుంది. ఎందుకంటే గత మూడున్నర ఏళ్లుగా అధికారంలో కొనసాగుతుంది వైసీపీనే. మరి కాలంలో విశాఖలో గాని, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గాని వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటి? అంటే ఏమో అక్కడ ప్రజలకే కాదు..రాష్ట్ర ప్రజలకు […]

పవన్‌కు వైసీపీ చెక్..కానీ సీన్ రివర్స్..!

గత కొన్ని రోజులుగా విశాఖ వేదికగా రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్న వైసీపీ మూడు రాజధానుల్లో భాగంగా విశాఖని పరిపాలన రాజధాని డిమాండ్‌తో పోరాటం మొదలుపెట్టింది..ఈ క్రమంలోనే విశాఖ గర్జన కార్యక్రమం చేశారు. అయితే అదే సమయంలో సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో..వైసీపీ నుంచి ఉత్తరాంధ్రని కాపాడాలని చెప్పి అక్కడ టీడీపీ నేతలు సమావేశం పెట్టుకున్నారు. అలాగే గర్జన ముగిశాక..అదే రోజు పవన్ విశాఖలో ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో ఎయిర్‌పోర్టుకు […]

నో డౌట్: విశాఖ లీడ్ చేంజ్?

ఇప్పుడు రాజకీయమంతా విశాఖ చుట్టూనే తిరుగుతుంది. మూడు రాజధానుల్లో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని డిమాండ్‌తో వైసీపీ పోరాటం చేస్తుంది. అధికారంలో ఉండి కూడా…రాజధాని ఏర్పాటు చేయకుండా వైసీపీ పోరాట పంథా ఎంచుకోవడం వెనుక రాజకీయ కోణం క్లియర్‌గా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నారు..పైగా మూడేళ్ళ ముందే మూడు రాజధానులు అన్నారు. కానీ ఇంతవరకు ఏది అమలు కాలేదు. అసలు రాష్ట్రానికి రాజధాని ఏది అని చెప్పుకునే పరిస్తితి లేదు. ఇప్పుడు పోరాటం అంటే..ఉత్తరాంధ్రలో టీడీపీని దెబ్బకొట్టి రాజకీయ […]

విశాఖ ‘గర్జన’ వర్సెస్ ‘సేవ్’ ఉత్తరాంధ్ర..!

ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్రలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత కొంతకాలంగా రాజధాని విషయంలో పెద్ద రచ్చ నడుస్తూనే ఉంది. ఎప్పుడైతే అమరావతి రైతులు…అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచే ఉత్తరాంధ్రలోని వైసీపీ నేతలు..విశాఖని పరిపాలన రాజధాని అనే డిమాండ్‌తో ఉద్యమానికి సిద్ధమయ్యారు. అధికారంలో ఉన్నా, మూడేళ్ళ క్రితమే మూడు రాజధానులు ప్రకటించినా సరే..ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్లుగా వైసీపీ నేతలు విశాఖ రాజధాని అని పోరాటం మొదలుపెట్టారు..అలాగే అమరావతి రైతుల పాదయాత్రని అడ్డుకుని తీరుతామని ప్రకటనలు చేస్తున్నారు. […]

రాజధాని ఉద్యమం..ధర్మానతో ట్విస్ట్..?

ఎప్పుడైతే సీఎం జగన్ మూడు రాజధానులు అని ప్రకటించారో అప్పటినుంచి..అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు..మూడు రాజధానులు వద్దు, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. రాజధాని వస్తుందనే తమ భూములు త్యాగం చేశామని, అలాంటిది రాజధాని ఏర్పాటు చేయకపోతే తామంతా రోడ్డుని పడతామని, అయినా రాష్ట్ర ప్రజల కోసం అమరావతిని రాజధాని కొనసాగించాలని దాదాపు మూడేళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నారు. అమరావతికి టీడీపీ, జనసేన,బీజేపీ..ఇతర పార్టీలు మద్ధతు ఇస్తున్నాయి. ఒక్క వైసీపీ మాత్రం […]