శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఫుల్ క్లారిటీ…!

రాబోయే ఎన్నికల్లో గెలుపే వైసీపీ ప్రధాన లక్ష్యం. అందుకోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అందుకే ఇప్పటికే పార్టీ నేతలకు వై నాట్ 175 అంటూ టార్గెట్ పెట్టారు. ఇదే సమయంలో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలపై కూడా జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో టాప్ ప్లేస్‌లో ఉన్నది శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం. వరుసగా రెండు సార్లు ఓడిన ఈ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టి […]

బాబు ఫినిష్..తమ్మినేనికి సెగలు.!

బ్లాక్ కమాండోస్ తీసేస్తే చంద్రబాబు ఫినిష్ అయిపోతారని, అసలు ఏం అర్హత ఉందని చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారని, దేశంలో అనేక మందికి ప్రాణాలకు ముప్పు ఉందని, వారికి ఇవ్వని సెక్యూరిటీ బాబుకు ఎందుకని, తక్షణమే సెక్యూరిటీ ఉపసంహరించుకోవాలని ఏపీ స్పీకర్ గా తాను కేంద్రానికి లేఖ రాస్తానని తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అసలు సెక్యూరిటీనే చూసుకునే బాబు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని, సెక్యూరిటీ లేకపోతే ఫినిస్ అయిపోతారని, […]

తమ్మినేని వారసుడు దిగితే నష్టమేనా!

ఏపీలో నెక్స్ట్ ఎన్నికల్లో చాలామంది సీనియర్ నేతల వారసులు పోటీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లోనే పలువురు నేతల వారసులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రెండు పార్టీలకు చెందిన వారసులు బరిలో దిగారు. వీరిలో టీడీపీ వారసులు ఫెయిల్ అవ్వగా,వైసీపీ వారసులు సక్సెస్ అయ్యారు. ఇదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో కూడా రెండు పార్టీల వారసులు పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం వారసుడు చిరంజీవి నాగ్ కూడా పోటీ […]

వైసీపీలో వారసులు ఎంట్రీ..లక్ ఎవరికి?

మెరుగైన పనితీరు కనబర్చని ఎమ్మెల్యేలకు నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వను…ఇది తాజాగా వైసీపీ వర్క్ షాప్ లో సీఎం జగన్ చేసిన కామెంట్. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ఎమ్మెల్యేలని ప్రజల్లోకి పంపించిన విషయం తెలిసిందే. తాను ప్రజలకు అనేక పథకాలు అందించానని, వాటిని ప్రజలకు సవివరంగా వివరించి…ప్రజల మద్ధతు ఇంకా పెంచుకుని, నెక్స్ట్ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని జగన్…ఎమ్మెల్యేలకు సూచించిన విషయం తెలిసిందే. అయితే ఈ గడప గడపకు కార్యక్రమంలో […]

మంత్రి సీటువైపు మనసు లాగుతోంది..

రాజకీయాల నుంచి ఇక రిటైర్ కావాలని అనుకుంటున్నా.. స్పీకర్ సీటు బోరు కొట్టింది.. మంత్రిని చేయండి.. కొద్ది రోజులు పనిచేసి ఇక పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతా అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సీఎం జగన్ ను కోరుతున్నారట. ఎలాగైనా సరే కేబినెట్ లో బెర్త్ దక్కించుకోని తమ్మినేని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన తమ్మినేని టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ సమకాలీకులు. తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత ఆయన ఆముదాల […]