మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` పూర్తి చేసే పనిలో ఉన్న చిరు.. మరోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాదర్` చిత్రాన్ని పట్టాలెక్కించాడు. అలాగే ఈ మూవీ తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం, మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళాశంకర్` మరియు మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. అయితే ఇప్పుడు చిరు ప్రముఖ డైరెక్టర్ క్రిష్కి బంపర్ ఆఫర్ […]
Tag: Director Krish
క్రిష్ దర్శకత్వంలో సందడి చేయనున్న బాలకృష్ణ..!?
ఈ మధ్య బుల్లితెర టాక్ షోలు బాలీవుడ్ స్థాయిలో జరుగుతున్నాయి. అక్కడ టాక్ షోలు అచ్చం సినిమాల్లానే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ఫార్మాట్ లోనే సాగుతుంది. యాక్షన్, కట్ ల హంగామా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎక్కడ కూడా అదే పద్ధతి కొనసాగుతోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ నేతృత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు బాలయ్య ఇప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేయబోతున్నారు. ప్రముఖ ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ ‘ఆహా’ కోసం బాలయ్య ఓ […]
`కొండ పొలం` మేకింగ్ వీడియో..చూస్తే గూస్ బామ్సే!
వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం `కొండపొలం`. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించారు. కొండపాలెం నవల ఆధారంగా గిరిజనుల జీవితాల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. అక్టోబర్ 8న థియేటర్స్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే హీరో, హీరోయిన్తో సహా చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా మేకింగ్ వీడియోను […]
ఫిల్మ్ మేకింగ్ లో నాకు నచ్చింది అదే.. డైరెక్టర్ క్రిష్?
దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా నటించిన సినిమా కొండపొలం. ఈ సినిమా అక్టోబర్ 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా కు సంబంధించి పలు విశేషాలను పంచుకున్నారు దర్శకుడు క్రిష్. కరోనా సమయంలో ఒకసారి దర్శకులు అందరూ కలిసినప్పుడు కొండపొలం నవల గురించి ఇంద్రగంటి మోహన కృష్ణ, సుకుమార్ ఈ కథ చెప్పడంతో చదివాను. నాకు నచ్చడం తో ఈ సినిమాను తీసాను అని దర్శకుడు తెలిపాడు. ఆ సమయంలో […]
`కొండ పొలం`లో రకుల్ నయా లుక్స్..వైరల్గా ఓబులమ్మ అందాలు!
టాలీవడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో చేస్తున్న చిత్రాల్లో `కొండ పొలం` ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను అక్టోబర్ 8వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. అయితే ఈ సినిమాలో రకుల్ ఓబులమ్మ […]
గొడ్డలి పట్టి గుడ్ న్యూస్ చెప్పిన వైష్ణవ్ తేజ్..మ్యాటరేంటంటే?
ప్రముఖ డైరెక్టర్ క్రిష్, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `కొండ పొలం`. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. సాయిబాబు – రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే తాజాగా వైష్ణవ్ తేజ్ గొడ్డలి పట్టి తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమా ట్రైలర్ను సెప్టెంబర్ 27వ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నం 3:33 నిమిషాలకు విడుదల చేస్తున్నామని […]
పవన్ `హరి హర వీరమల్లు` రిలీజ్ డేట్ వచ్చేసింది..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `హరి హర వీరమల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి ఆగర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. విలన్గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్పాల్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొత్త షూటింగ్ కూడా పూర్తి అయింది. అయితే నేడు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా.. ఈ […]
`కొండ పొలం` నుంచి వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది!
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. తన రెండో చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణవ్కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. అడివి బ్యాక్స్డ్రాప్లో ప్రముఖ నవల ‘కొండ పొలెం’ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా టైటిల్ మరియు వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ […]
వారం గ్యాప్లో బరిలోకి దిగుతున్న మెగా హీరోలు..విజయం ఎవరిదో?
కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి తగ్గుతూ వస్తోంది. థియేటర్లో ఓపెన్ అయ్యాయి. చిన్న చిన్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా హీరోలిద్దరూ వారం గ్యాప్లో థియేటర్లోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, దేవకట్టా కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రిపబ్లిక్`. పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటించగా.. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ […]