ఇటీవల జరిగిన రెండు మున్సిపల్ కార్పొరేషన్, ఐదు మున్సిపాల్టీల్లో టీఆర్ ఎస్ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. రెండు మున్సిపల్ కార్పోరేషన్లకు మేయర్ డిప్యూటి మేయర్ల ను, ఐదు మున్సిపాలిటీలకు శుక్ర వారం జరిగే చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియకు పార్టీ తరపున పరీశీలకుల పేర్లను ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల పరిశీలకులుగా మంత్రులు అల్లోల […]
Tag: cm kcr
ఏపీ బాలికకు కేసీఆర్ తనయ సాయం..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించడంలో ముందుంటారు. కొవిడ్ సమయంలో నిజామాబాద్ కేంద్రంలో నిరవధికంగా అన్నదానం చేస్తున్నారు. అంతేకాదు దుబాయ్, మస్కట్ తదితర అరబ్ దేశాల్లో చిక్కుకున్నవారిని స్వదేశానికి తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్రజాసేవకు సరిహద్దులు లేవని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత ఆపన్న హస్తం అందించారు. ప్రకాశం జిల్లాకు చెందిన చిన్నారి జ్ఞాపిక వెన్నెముక ఆపరేషన్ […]
కొత్త పార్టీ స్థాపన..క్లారిటీ ఇచ్చేసిన ఈటల!
ప్రజల భూములను కబ్జా చేశారని తెలంగాణ వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ను సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ శాఖ నుంచి తొలిగించిన సంగతి తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో భూముల కబ్జా జరిగినట్టు దర్యాప్తు కమిటీ నిగ్గు తేల్చింది. దాంతో వెంటనే ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. అయితే ఈటల మాత్రం అచితూచి అడుగులు వేస్తున్నారు. తన వెంట కలిసొచ్చే నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. […]
కేసీఆర్పై ఈటల సంచలన వ్యాఖ్యలు..!
అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో ఒక్కసారిగా మంత్రి ఈటల రాజేందర్ హాట్ టాపిక్గా మారారు. దీంతో కేసీఆర్తో దీర్ఘకాలంగా ఉన్న అనుబంధం ఒక్కసారిగా తెగిపోయింది. పైకి గంభీరంగా కనిపిస్తున్నా అనూహ్య పరిణామాలతో ఆయన దిక్కుతోచని స్థితికి గురయ్యారు. షామీర్పేట ఫామ్హౌజ్కే పరిమితమైన మంత్రి ఈటల రాజేందర్ ఒక పత్రికతో తన మనోభావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒక్క ఇంచు భూమిని కూడా కబ్జా చేయలేదని, కానీ వంద శాతం […]
ఈటలకు బీజేపీ అమిత్షా ఫోన్..?
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహానికి గురైన మంత్రి ఈటల రాజేందర్తో బీజేపీ నేతలు అప్పుడే సంప్రదింపులకు తెరలేపారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు షామిర్పేట్లోని తన ఫామ్ హౌస్కే పరిమితమైన ఈటల అక్కడ తన నియోజకవర్గ అభిమానులతో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా రాత్రి పొద్దుపోయిన తర్వాత బీజేపీ కేంద్ర అధిష్టానం పెద్దలు ఈటల రాజేందర్తో టెలిఫోన్లో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. బీజేపీ పార్టీ సీనియర్ నేత అమిత్ షానే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. […]
తెలంగాణలో నేటితో కర్ఫ్యూ పూర్తి..కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ అదేనట?
కరోనా వైరస్ మళ్లీ విశ్వరూపం చూపిస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్లో ఊహించని స్థాయిలో విజృంభిస్తున్న కరోనా ఇప్పటికే లక్షల మందిని బలితీసుకుంది. మరెందరో ప్రాణాలతో పోరాడుతున్నారు. తెలంగాణలోనూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో మళ్లీ లాక్డౌన్ పెట్టనున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈనెల 30(నేడు) తరువాత లాక్డౌన్ పెట్టె యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కరోనా కట్టడి కోసం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం […]
కేసీఆర్కు మరోసారి కరోనా టెస్ట్లు..ఏం తేలిందంటే?
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా సామాన్య ప్రజలపై మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులుపై కూడా పంజా విసురుతోంది. ఇటీవలె తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఆయన ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అక్కడే ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స […]
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ కీలక నిర్ణయం యుద్ధ విమానాల్లో..
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రాణవాయువు (ఆక్సిజన్) కొరతతో దేశవ్యాప్తంగా వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్ల బాధలు చెప్పలేనివి కావు. మునుపెన్నడూ చూడని విధంగా దేశంలో రోజుకు 1500 కు మించి మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో కొద్దిరోజులుగా ఈ తరహా మరణాలు పెరుగుతున్న తరుణంలో ఆక్సిజన్కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి టన్నుల కొద్దీ వాయువును ఆస్పత్రులకు తరలిస్తున్నా అదీ సరిపోవడం లేదు. యుద్ధప్రాతిపదిక ఆక్సిజన్ తరలింపునకు చర్యలు చేపడుతున్నారు. అందులో […]
బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ సీఎంకు కరోనా పాజిటివ్..!
ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ ఏవిధంగా ఉగ్రరూపం దాలుస్తుం దో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పెద్ద అని తేడా లేకుండా కరోనా వైరస్ రోజు రోజుకి దేశంలో తన ఉద్రితిని కొనసాగిస్తూ ఉంది. రోజుకి సరాసరి రెండు లక్షలకు కేసులు దేశంలో నమోదవుతున్నాయి. ఇకపోతే తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. సీఎం చంద్రశేఖర రావుకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో […]