`ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్` అన్నట్లు ఉంది ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి! గతంలో కంటే ప్రతిపక్ష నేత జగన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు! హోదా విషయంలో విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా సంఘీభావం తెలిపి.. ప్రజల్లో కొంత మైలేజీ పొందారు. అయితే ఇంత చేస్తున్నా.. జగన్ తీరుపై సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. హోదా విషయంలో తొలి నుంచి పోరాడుతున్నా అది ప్రజల్లోకి చేరలేదు. కానీ సరైన సమయంలో జగన్ స్పందించినా.. విశాఖ ఎయిర్పోర్టులో […]
Tag: AP
చంద్రబాబుకు మొదలైన 9 ఫీవర్
ఏపీలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సీఎం చంద్రబాబుకు అన్నీ సమస్యలే! రెవెన్యూ లోటు, కాపు రిజర్వేషన్లు, ప్రత్యేకహోదా ఉద్యమం.. ఇలా నిత్యం ఏదో ఒకది వెంటాడుతూనే ఉంది! వీటన్నింటినీ ఎలాగో నెట్టుకు వస్తున్న ఆయనకు.. ఇప్పుడు ఒక సెంటిమెంట్ భయం పట్టుకుంది. దీంతో ఇప్పుడు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే.. చంద్రబాబు నాయుడుకి 9 నంబర్తో ఉన్న సెంటిమెంట్ ఇప్పుడు హాట్ న్యూస్గా మారింది. సీఎం చంద్రబాబుకు నమ్మకాలు ఎక్కువే! […]
జనసేన-సీపీఐ జట్టు ఖాయమైందా?!
పవర్ స్టార్ పవన్ నేతృత్వంలోని జనసేన, జాతీయ పార్టీ సీపీఐల మధ్య పొత్తు కుదిరిందా? 2019 ఎన్నికల్లో కామ్రేడ్లతో కలిసి పవన్ పొలిటికల్ పోరుకు సిద్ధమవుతున్నారా? అంతకన్నా ముందు.. రాష్ట్రంలో పేదలు, అణగారిన వర్గాల పక్షాన పోరాడేందుకు రెండు పక్షాలూ రెడీ అవుతున్నాయా? అంటే.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పిన మాటలను బట్టి నిజమేనని అనిపిస్తోంది. ప్రజాచైతన్య పేరిట యాత్రలు నిర్వహిస్తున్న రామకృష్ణ.. నిన్న విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఓ […]
ఏపీలో సీనియర్ మంత్రికే బెదిరింపులా..!
రాష్ట్ర కేబినెట్లో ఉన్న ముగ్గురు మంత్రుల తనయుల తీరు వివాదాస్పదంగా మారింది, కొంత కాలం నుంచి వివిధ మంత్రుల కొడుకుల తీరు టీడీపీకి తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే! అయితే ప్రస్తుతం ముగ్గురు మంత్రుల తనయులు ఒక సీనియర్ మంత్రికే ఝలక్ ఇచ్చారు. వారి ఆగడాలతో విసిగి వేశారిన ఆ సీనియర్ మంత్రి.. ఈ విషయంపై పార్టీ అధినేతకే ఫిర్యాదు చేసినా.. అక్కడా ఆయనకు చుక్కెదురైందని సమాచారం. తానేమీ కల్పించుకోలేనని.. నేరుగా ఆ మంత్రులతోనే మాట్లాడుకోవాలని చెప్పడంతో […]
వైసీపీ వ్యూహం మళ్లీ బెడిసికొడుతుందా?
త్వరలో పార్లమెంటు సమావేశాలు జరగబోతు న్నాయి! ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ వ్యూహం ఎలా ఉండబోతోందనే అంశం చర్చనీయాంశంగా మారింది, హోదాపై పార్లమెంటులోనూ తమ గళం వినిపించేందుకు ఆ పార్టీ ఎంపీలు సిద్ధమవుతున్నారు! అవసరమైతే రాజీనామాలు కూడా చేస్తామని చెబుతున్నారు. ఈ సమయంలో ఎంపీలతో రాజీనామా చేయించి జగన్ తప్పటడుగు వేస్తారా? అప్పుడు జరిగే ఉప ఎన్నికలు వైసీపీకి కలిసిరాకపోగా టీడీపీ-బీజేపీకే లబ్ధి చేకూరుస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది, ప్రత్యేక హోదా కోసం ఎంతకైనా తెగిస్తామని వైసీపీ […]
టీడీపీలో మాజీ మంత్రి రచ్చ రచ్చ
కర్నూలు టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి, నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో తమ్ముళ్ల మధ్య కలహాలు బయటపడ్డాయి! ముఖ్యంగా కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తుండటంతో కొందరు నేతలు ఫైర్ అవుతున్నారు. టీడీపీలోకి భూమా నాగిరెడ్డి ఎంట్రీతో కొంత కాలం నుంచి అసంతృప్తితో ఉన్ననంధ్యాల అసెంబ్లీ నియోజవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తీరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం రసాభాసగా మారింది, టీడీపీ జిల్లా […]
ఏపీ రాజకీయాల్లో మూడు ముక్కలాట
అధికారం కోసం ఏపీలో ఈసారి మూడు ముక్కలాట జరగనుంది. అనుభవజ్ఞుడిగా పేరున్న చంద్రబాబుకు.. నవ్యాంధ్రను పునాదుల నిర్మించే అవకాశాన్ని ఏపీ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. దీంతో ఆ అధికారాన్ని ఎలాగైనా నిలుపుకోవాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. హోరాహోరీగా జరిగిన ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత జగన్.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు. దీనికి తోడు జనసేనాధిపతి పవన్ రంగంలోకి దిగబోతున్నాడు. గెలుపును శాసించేలా చేయగలగడంతో ఎవరికి […]
హోదాను ప్రజలకు చేరనివ్వని మీడియా
ఉమ్మడి ఏపీ విభజన సమయంలో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామగ్రామాన స్ఫూర్తి ని రగిలించడంలో దినపత్రికలు ప్రధాన పాత్ర పోషించాయి. అలాగే మీడియాలోని అన్ని వర్గాలు తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచాయి! అలాగే తమిళులు జల్లికట్టుపై తెలిపిన నిరసనను మీడియా ఆకాశానికి ఎత్తేసింది. ఇప్పుడు వాటి స్ఫూర్తితో హోదా కావాలని పోరాడుతున్న ఏపీ ప్రజలకు మాత్రం మీడియా సపోర్ట్ ఉండటం లేదా? భావోద్వేగాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా అడ్డుకుంటోందా? అంటే అవుననే అంటున్నారు కొందరు […]
బాబు-కేసీఆర్లలో గవర్నర్ ఎవరిపక్షం..!
రెండు రాష్ట్రాల ఏకైక గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారి నరసింహన్ ఇప్పుడు సెంటరాఫ్ది టాక్గా మారారు. ఎందుకంటే.. రెండు రాష్ట్రాలకూ గవర్నర్ అయినప్పటికీ.. ఆయన తెలంగాణ పక్షపాతిగా ఉన్నారని అంటున్నారు ఏపీ నేతలు! ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమేనట. దీనికి ప్రధానంగా ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. రాజ్భవన్లో జరిగిన ఓ ఘటనను కొందరు ప్రస్తావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణల ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, కేసీఆర్లు గవర్నర్ సమక్షంలో సంయుక్తంగా […]