పొత్తు కుదిరితే.. విజ‌య‌వాడ‌లో రెండు స్థానాలు జ‌న‌సేన‌కే..?

టీడీపీ-జ‌న‌సేన పొత్తు కుదిరితే.. రాష్ట్రంలో 30-40 స్థానాలు ఇస్తార‌నేప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, మ‌రికొంద రు అంటే.. టీడీపీ నాయ‌కులు మాత్రం 25-30 స్థానాలు ఇవ్వొచ్చ‌ని చెబుతున్నారు. అయితే.. ఈ మొత్తం వ్య‌వ‌హారం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోపొత్తులు ఖాయ‌మ‌ని మాత్రం అంటున్నారు. ఇదే జ‌రిగితే.. కీల‌క‌మైన విజ‌య‌వాడ‌లో టీడీపీ నేత‌ల కు మార్పులు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. విజ‌య‌వాడ‌లో మొత్తం మూడు నియోజ‌క‌వ‌ర్గాలు వున్నాయి. వీటిలో రెండు చోట్ల కార్య‌క‌ర్త‌లు+నాయ‌కుల బ‌లం టీడీపీకి మెండుగా ఉంది. అదేస‌మ‌యంలో […]

ఆ తండ్రి దూకుడే వైసీపీ ఎమ్మెల్యే సీటుకు ఎస‌రు పెడుతుందా..?

రాజ‌కీయాల్లో ఏ చిన్న కార‌ణ‌మైనా కావొచ్చు.. నాయ‌కుల‌ను తెర‌చాటుకు నెట్టేస్తుంది. ఇది స‌హ‌జం కూడా. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కూడా వైసీపీ చాలా మంది నాయ‌కులు టికెట్లుతెచ్చుకోలేక పోవ‌డానికి ఇదే కార‌ణంగా మారింది. చిన్న చిన్న కార‌ణాల‌తో టికెట్లు పోగొట్టుకున్న‌వారు ఉన్నారు. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి ఉమ్మ‌డి కృష్ణా జిల్లా మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌కు కూడా ఎదుర‌వుతుంద‌నే వాద‌న వినిపిస్తోంది. నిజానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కూడా వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ టీడీపీలో […]

చంద్ర‌బాబు ఆ నిజం తెలుసుకునేందుకే అక్క‌డ‌కు వెళ్లారా..!

“త‌త్వం బోధ‌ప‌డుతోంది. ప‌రిస్థితి ఏమాత్రం మునుప‌టిలాగా లేదు. అంత‌క‌న్నా ముదిరిపోయింది. ఊహిం చని విధంగా వ్య‌తిరేక‌త వ‌స్తోంది. ఈ ప‌రిణామాలు పార్టీపై తీవ్ర ప్ర‌భావం చూపించ‌క‌పోవు. అందుకే అంద రూ క‌ల‌సి ప‌నిచేయండి!“ ఇదీ.. అంత‌ర్గ‌త స‌మావేశంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీ నాయ‌కుల‌కు తేల్చి చెప్పిన సంగ‌తి! అయితే.. అంద‌రూ కూడా.. ఆయ‌న ముందు త‌ల‌లాడించారు. పార్టీని గాడిలో పెడ‌తామ‌న్నారు. కానీ, ఆయ‌న చంద్ర‌బాబు అలా క‌ర్నూలు నుంచి అడుగు బ‌య‌ట పెట్టారో […]

టీడీపీకి ఇంత పెద్ద క‌ర్మ ఏంటో…!

“ఆడుకోవాలే కానీ.. రాజకీయాలను మించిన వ‌స్తువు ఏముంటుంది!“ అంటారు మ‌హా ర‌చ‌యిత ఆరుద్ర‌. ఆయ‌న ఉద్దేశంలో క‌వితలు, క‌థ‌లు కావొచ్చు. కానీ, నిజ జీవితంలోకి వ‌స్తే.. ఆడుకునేందుకు రాజ‌కీయాలు కీల‌క అస్త్రాలే కానున్నాయి. ఇప్ప‌టికే ఏపీ రాజ‌కీయాలు జోరుగా సాగుతున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీ లు.. ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు దూసుకుంటున్నాయి. వ‌చ్చే ఒక్క సారి గెలిచేందుకు.. అధికార పార్టీ రెడీ అయిపోయింది. సో.. ఎన్నిక‌లు హాట్‌గా కూడా ఉండ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు […]

అజ్ఞాత మాజీ మంత్రి జోస్యం… టీడీపీ ప‌క్కా విన్‌…!

చెప్పుకోవ‌డానికి , విన‌డానికి కూడా బాగానే ఉండే.. కొన్ని విష‌యాలు ఆస‌క్తిగా ఉంటాయి. ఇప్పుడు టీడీపీలోనూ ఇదే జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మదే విజ‌య‌మ‌ని ఓ మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత తెగ ప్ర‌చారం చేస్తున్నారు. అంతేకాదు.. ప్ర‌జ‌ల‌కు కూడా ఇదే చెబుతున్నారు. ఈయ‌న మంచి యాక్టివ్‌గా ఉండే నాయ‌కుడు. అధికార పార్టీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసి.. కొన్ని రోజులు అజ్ఞాతంలోకి కూడా వెళ్లొచ్చారు కూడా. అలాంటి నాయ‌కుడు ఇప్పుడు టీడీపీదే గెలుపు అని చెబుతున్నారు. […]

విశాఖ వాసులు కూడా రాజ‌ధాని కావాల‌ట‌.. కానీ చిన్న ట్విస్ట్ ఇదే…!

వైసీపీ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానులపై గట్టి ప‌ట్టుద‌ల‌తోనే ఉంది. ఎట్టి ప‌రిస్థితిలోనూ మూడు సాధిస్తామ‌ని.. వైసీపీ నేత‌లు చెబుతున్నారు. మంత్రులు ఇంకొంత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అయితే.. ఈ నేప‌థ్యంలో అస‌లు పాల‌నా రాజ‌ధానిని ఏర్పాటు చేయాల‌ని త‌ల‌పోస్తున్న విశాఖ ప్ర‌జ‌ల మ‌నోగతం ఏంటి? ఇక్క‌డి ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారు? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. దీనిపై ఆన్‌లైన్ మీడియా సంస్థ‌లు వెంట‌నే రంగంలోకి దిగిపోయా యి. ప్ర‌జ‌ల నోటి ముందు మైక్ పెట్టి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాయి. […]

గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న ప‌వ‌న్‌… అయ్యో ఎంత ప‌నైపోయింది…!

రాజ‌కీయాల్లో నాయ‌కుల‌కు ఒక్క ఛాన్స్ అంటూ.. ఎప్పుడో ఒక‌ప్పుడు ల‌భిస్తూనే ఉంటుంది. గ‌తంలో చంద్ర‌బాబుకు కానీ, జ‌గ‌న్‌కు కానీ.. ఈ ఒక్క ఛాన్స్ ల‌భించిన త‌ర్వాతే.. వారు నాయ‌కులుగా.. ఎదిగారు. అయితే.. అది ఏరూపంలో వ‌స్తుందో.. చెప్ప‌లేం. టీడీపీ త‌ర‌ఫున సీఎం అయిన చంద్ర‌బాబు 1995ల‌లో త‌న‌ను తాను నిరూపించుకుని.. ఒక్క ఛాన్స్‌ను స‌ద్వినియోగం చేసుకున్నారు. త‌ద్వారా విజ‌న్ ఉన్న సీఎంగా ఆయ‌న చ‌రిత్ర సృష్టించి.. రికార్డు నెల‌కొల్పారు. ఇక‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా.. పాద‌యాత్ర చేయ‌డం ద్వారా.. […]

రాజ‌ధానిగా విశాఖే… జ‌గ‌న్ న‌యా గేమ్ ప్లాన్ ఇదే…!

విశాఖ గ‌ర్జ‌న పేరుతో.. ఏపీ అధికార పార్టీ.. వైసీపీ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం.. స‌క్సెస్ అయింద‌ని.. ఆ పార్టీ నేత‌లు చెప్పుకొంటారు. నిండు కుండ‌పోత వ‌ర్షంలోనూ.. ఆ పార్టీ నాయ‌కులు ప్ర‌సంగించ‌డం చూశాం. ఇక‌, దీనికి ముందు క‌ళాజాతాలు.. ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాలు కూడా అట్ట‌హాసంగానే జ‌రిగాయి. తీరా ర్యాలీ స‌గంలోకి వ‌చ్చేస‌రికి మాత్రం ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. జోరు వ‌ర్షం కురిసింది. అయినా.. కార్య‌క్ర‌మం హిట్ చేశామ‌ని.. మంత్రులు.. నాయ‌కులు చెప్పారు. స‌రే.. అస‌లు ఈ కార్య‌క్ర‌మం ద్వారా.. […]

వైసీపీలో ఇద్ద‌రు టాప్ లీడ‌ర్ల మ‌ధ్య ఫైటింగ్‌…. చిన్న గ‌ది కోస‌మేనా..!

వైసీపీలో వారిద్ద‌రూ కీల‌క నాయ‌కులు. పైగా.. ఎస్సీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారు. దీంతో వారికి సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఎన‌లేని ప్రాధాన్యం ఏర్ప‌డింది. అంతేకాదు.. ఇద్ద‌రికీ కూడా.. కీల‌క‌మైన ప‌ద‌వులు ఇచ్చి గౌర వించారు. అయితే.. ఇప్పుడు ఆ ఇద్ద‌రే.. సెంట‌రాఫ్‌ది టాక్ అయ్యారు. వారే.. ఒక‌రు మేరుగ నాగార్జున‌.. మ‌రొక‌రు.. జూపూడి ప్ర‌భాక‌ర్‌. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ.. కీల‌క స్థానాల్లో ఉన్నారు సాంఘిక సంక్షేమ శాఖ‌కు మేరుగ నాగార్జున మంత్రిగా ఉన్నారు. ఇక‌.. జూపూడి ప్ర‌భాక‌ర్‌.. […]