పహల్గాం దాడితో ఇండియాను రెచ్చగొట్టిన పాక్పై ఆపరేషన్ సింధూర్ తో ప్రతీకార చర్య ప్రారంభించింది భారత్. ఈ క్రమంలోని 9 ఉగ్ర స్థావరాలను కుప్పకూల్చేయడంతో.. పాక్ ప్రతిదాడికి దిగింది. భారత సైనిక స్థావరాలపై మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు చేయగా.. భారత్ వాటిని సమయస్ఫూర్తితో తిప్పికొట్టింది. గగనతలంలోనే వాటిని మట్టుపెట్టింది. ఈ క్రమంలోనే భారత్, పాకపై యుద్ధానికి పాల్పడట్.. ఇలా భారత్, పాక్.. నిరంతర దాడుల నేపద్యంలో.. బోర్డర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా తాజాగా ఈ ఇరు […]
Category: Top Stories
మోడీ ఎమర్జెన్సీ మీటింగ్.. భారత్ ప్లాన్ – B దెబ్బకు పాకిస్తాన్ కు చుక్కలేనా..!
భారత్, పాకిస్తాన్ ఉద్రక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించడం సర్వాత్ర ఆసక్తి నెలకొల్పుతుంది. ఢిల్లీలో ఆయన అధికార నివాసంలో ఈ భేటీ జరపడం మరింత హైలెట్. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, డిఫెన్స్.. అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళ అధినేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవాల్ కూడా.. ఈ సమావేశంలో పాల్గొన్నాడు. భారత్, పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పంద నేపథ్యంలో […]
భారత్ పై పాక్ కాల్పులు విరమణ బ్రేక్ చేయడానికి కారణం అదేనా..?
భారత్, పాక్ పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న క్రమంలో కాల్పుల.. విరమణ ఒప్పందం జరిగిన కొద్ది గంటలకే పాక్ కాల్పులకు దిగడం వెనుక అనేక అనుమానాలు చోటు చేసుకున్నాయి. పాక్ ప్రభుత్వం మాటలు సైన్యం వినడం లేదా.. అనే సందేహాలు మొదలయ్యాయి. పాక్ ఆర్మీ తమ పరువును నిలుపుకునేందుకు ప్రభుత్వం మాటను బేకాతరు చేసి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడుస్తుందని తెలుస్తోంది. పాకిస్తాన్లో ప్రభుత్వం పై.. ఆర్మీదే ఎప్పుడు పై చేయిగా ఉంటుంది. సైనిక […]
బ్రేకింగ్ : ఆపరేషన్ సిందూర్ ఇంకా అయిపోలేదు IAF సంచలనం
పహల్గాం ఎటాక్ తర్వాత ప్రతీకార చర్యగా భారత్, పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా తొమ్మిది ఉగ్ర స్థావరాలను టార్గెట్గా చేసుకొని నేలమట్టం చేసేసింది. ఈ ఆపరేషన్లో వందమంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ క్రమంలోనే పాక్, భారత్ పై ప్రతికార దాడి ప్రారంభించింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష వార్ మొదలైంది. బోర్డర్లో ఉత్రికత వాతావరణం నెలకొన్న క్రమంలో ప్రపంచ దేశాలు రెండు దేశాల మధ్య యుద్ధం […]
ఇండో – పాక్ వార్ ఆపిన క్రెడిట్ ట్రంప్ ది కాదట.. అసలు జరిగింది ఇదే..!
భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత మోగింది. ఈ రెండు దేశాల కాల్పుల విరమణ అంగీకరించడం అఫీషియల్ గా ధ్రువీకరించడం చూస్తూనే ఉన్నాం. కాల్పుల విరమణ అమెరికా మధ్య వర్తిత్వం వహించినట్లు.. రాత్రంతా సుదీర్ఘ చర్చలు జరిపినట్లు అమెరికన్ దేశ అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్ వివరించాడు. దీంతో కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ ఒప్పుకుందని పేర్కొన్నాడు. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రోమియో కూడా దీనిపై స్పందించి.. తమ మధ్యవర్తిత్వం వహించినట్లు ప్రకటించాడు. భారత్, పాక్ మధ్య కాల్పుల […]
ఇది కాల్పుల విరమణ ఒప్పందం కాదా.. అంగీకారం మాత్రమేనా.. భారత్ పాక్కు ఇచ్చిన్న రెండు ఆప్షన్స్ ఇవే..!
భారత్ పాకిస్తాన్ల మధ్య గత మూడు రోజులుగా కొనసాగుతున్న యుద్దాలకు తాజాగా చేక్ పడింది. కాల్పుల విరమణ అంశాన్ని అటు పాకిస్తాన్ తో పాటు.. ఇటు భారతదేశం కూడా ధ్రువీకరించింది. అయితే ఇది కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం కాదట.. కేవలం అంగీకారమేనని సమాచారం. కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించడంతో.. భారత్, పాకిస్తాన్ల మధ్య గత 90 గంటలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత ఆగింది. ఇందుకు సంబంధించిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మేస్త్రి మాట్లాడుతూ.. పాకిస్తాన్ డైరెక్టర్ […]
భరత్ పై మేమే గెలిచాం.. పాకిస్తాన్ ప్రధాని
గత మూడు రోజులుగా పాక్, భారత్ మధ్య యుద్ధ వాతావరణంతో ఉద్రిక్తత చెలరేగుతున్న సంగతి తెలిసిందే. దీనికి శనివారం సాయంత్రం విరమణ ఒప్పందంతో ఫుల్ స్టాప్ పడింది. కాగా ఈ కాల్పుల విరమణ పై పాకిస్తాన్ ప్రధాని షాబాద్ షరీఫ్ రియాక్ట్ అయ్యాడు. శనివారం రాత్రి జరిగిన ప్రెస్ మీట్ లో షరీఫ్ మాట్లాడుతూ.. భారత్పై యుద్ధంలో మేము విజయం సాధించాం అంటూ కామెంట్లు చేశాడు. మా దేశాన్ని మా పౌరులను రక్షించుకోవడానికి మేము ఎక్కడికైనా వెళ్తామని.. […]
ఇక భారత్ – పాక్ యుద్ధం ముగిసింది.. ట్రంప్ సెన్సేషనల్ ట్విట్..!
భారత్, పాకిస్తాన్ల మధ్య వార్ ధీటుగా కొనసాగుతున్న నేపద్యంలో.. ఇరు దేశాల బోర్డర్లలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్విట్ నెటింట సంచలనం సృష్టిస్తుంది. ఇరు దేశాలు యుద్ధాన్ని విరమించుకుంటున్నాయి అంటూ తన అధికారా అకౌంట్ ద్వారా ప్రకటించాడు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలు వార్ ఆగిపోవాలని ప్రారంభంలోనే కోరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు దేశాలు సమయమనం పాటించాలి అంటూ […]
ఆపరేషన్స్ సింధూర్ అప్పుడే అయిపోలేదు.. తేల్చేసిన రాజ్ నాథ్ సింగ్..!
తాజాగా కేంద్రం ఆపరేషన్ సింధూర్పై క్లారిటీ ఇచ్చింది. సింధూర్ ఇంకా ముగ్గియలేదని తెల్చి చెప్పిన కేంద్రం.. ఆపరేషన్ సింధూర్ గురించి అఖిలపక్ష నేతలకు వివరించింది. ఆపరేషన్ సింధూర్ విషయంలో.. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన మద్దతు గురించి అఖిలపక్ష నేతలకు వివరించింది. ఆపరేషన్ సింధూరలో 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు పేర్కొంది. సరిహద్దుల్లో పరిస్థితులు మారిపోతున్నాయని.. పాకిస్తాన్ స్పందనకు అనుగుణంగా కఠినంగా పూర్తిస్థాయిలో స్పందించేందుకు సర్వం సిద్ధంగా ఉందని.. కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆపరేషన్ సింధుర్ గురించి […]