చెవిరెడ్డి వ్యూహంతో బాబుకు ఉద్యోగులు దూరం!!

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి ఇటీవ‌ల కొన్ని రోజులుగా వ‌రుస‌గా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై రెచ్చిపోతున్నాడు. వైసీపీ ప్ర‌భుత్వం వ‌స్తే.. టీడీపీతో అంట‌కాగి, వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఇబ్బందులు పెట్టిన వారిని త‌రిమి త‌రిమి కొడ‌తామ‌ని తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. ఈ విష‌యంలో ఉద్యోగ సంఘాల నేత‌లు బొప్ప‌రాజు వంటి వారు తీవ్రంగానే స్పందించారు. ఈ వ్యాఖ్య‌లు తీవ్రంగా ఉన్నాయ‌ని క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఒక ర‌కంగా వైసీపీ వ్య‌తిరేక ప‌క్షాల‌ను ప్రోత్స‌హించే ప‌త్రిక‌లు సైతం చెవిరెడ్డి […]

ప్ర‌భాస్ కోసం ముగ్గురు హీరోయిన్ల ఫైటింగ్‌

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు యంగ్‌రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. ఇప్పుడు సుజిత్‌ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. సాహో ఫ‌స్ట్ షెడ్యూల్ సైతం అప్పుడే కంప్లీట్ అయ్యింది. విల‌న్ నీల్ నితేష్ దేశ్‌ముఖ్‌పై కొన్ని సీన్లు చిత్రీక‌రించారు. బాహుబ‌లి రిలీజ్ సంద‌ర్భంగా సాహో టీజ‌ర్ సైతం రిలీజ్ చేసేశారు. సాహో టీజ‌ర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. సాహో ఫ‌స్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినా, టీజ‌ర్ రిలీజ్ అయినా ఇంకా సినిమా హీరోయిన్ ఎవ‌ర‌నేది ఫైన‌లైజ్ కాలేదు. […]

నంద్యాల రాజ‌కీయం మ‌ళ్లీ యూట‌ర్న్‌..!

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయం ఏ రోజు ఎలా మ‌లుపులు తిరుగుతుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు. వాస్త‌వానికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ప‌దేళ్ల‌లో చాలా మంది నాయ‌కులు పార్టీలు ఫిరాయించారు. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన భూమానే తీసుకుంటే ఆయ‌న టీడీపీ – ప్ర‌జారాజ్యం – వైసీపీ తిరిగి టీడీపీ ఇలా చాలా పార్టీలు మారారు. గ‌త ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి మంత్రి ప‌ద‌వి హామీతో టీడీపీలోకి జంప్ చేశారు. రెండు […]

టీడీపీకి సైకిల్ క‌ష్టాలు

తెలుగు రాజ‌కీయాల్లో సుస్థిర‌మైన స్థానం సంపాదించుకున్న ఘ‌న‌త తెలుగుదేశం పార్టీది. దివంగ‌త మాజీ సీఎం, టీడీపీ వ్య‌వ‌స్థాప‌క‌స‌భ్యుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం తెలుగు గ‌డ్డ‌పై ద‌శాబ్దాల పాటు అప్ర‌తిహ‌తంగా జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తోన్న జాతీయ కాంగ్రెస్‌ను మ‌ట్టిక‌రిపించి తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ సైకిల్ గుర్తును త‌న పార్టీ ఎన్నిక‌ల చిహ్నంగా ఎంచుకున్నారు. నాడు ఎన్టీఆర్ సీఎంగా సైకిల్‌పైనే అసెంబ్లీకి వెళ‌తాన‌ని చెప్పి అలాగే చేసి రికార్డు సృష్టించారు. ఆ […]

డీజే అవుట్ ఫుట్ చూసి బ‌న్నీ ఫైర్‌

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే – దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ ఈ నెల 23న గ్రాండ్‌గా థియేట‌ర్ల‌లోకి రానుంది. బ‌న్నీ చివ‌రి నాలుగు సినిమాలు రూ.50 కోట్ల షేర్ క్ల‌బ్‌లో చేరాయి. టాలీవుడ్‌లో ఇలాంటి అరుదైన రికార్డు ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హీరోకు లేదు. ఇక గ‌తేడాది వ‌చ్చిన మాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌రైనోడు త‌ర్వాత బ‌న్నీ క్రేజ్ సౌత్ టు నార్త్ మార్మోగిపోతోంది. బ‌న్నీ డీజే టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌కు సోష‌ల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. […]

భూకుంభ‌కోణంపై కేసీఆర్ తగ్గేదే లేదా!

తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రో షాకింగ్ డెసిష‌న్‌కు రెడీ అవుతున్నారా ? అంటే ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లోను, తెలంగాణ అధికార వ‌ర్గాల్లోను వినిపిస్తోన్న క‌థ‌నాల ప్ర‌కారం అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. తెలంగాణ‌లో అటు ప్ర‌భుత్వంతో పాటు ఇటు మంత్రుల ప‌నితీరుపై చిన్న‌పాటి ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు రావ‌డానికి కూడా కేసీఆర్ ఒప్పుకోవ‌డం లేదు. ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేస్తే వాళ్ల స్థాయిని బ‌ట్టి కేసీఆరే ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ ఏకేస్తున్నారు. త‌నతో పాటు త‌న ప్ర‌భుత్వంపై ఎవ్వ‌రికి నిర్మాణాత్మ‌క విమ‌ర్శ చేసే […]

మ‌హేశ్ – చెర్రీ క్లాష్ … అస‌లేం జ‌రుగుతోంది…

టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రిన్స్ మ‌హేశ్‌బాబు, మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ మ‌ధ్య ఓ బ‌డా క్లాష్ జ‌రుగుతోంది. ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల మ‌ధ్య బ‌డా క్లాష్ అంటే అది ఎలాంటి ర‌ణ‌రంగంగా మారుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఈ క్లాష్ వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో అంశం మీద రావ‌డం లేదు. బాక్సాఫీస్ వేదిక‌గా ఈ బ‌డా క్లాష్‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. టాలీవుడ్‌లో వ‌చ్చే సంక్రాంతి సినీ అభిమానుల‌ను అప్పుడే ఊరిస్తోంది. మ‌హేశ్‌, చెర్రీ గ‌తంలోనే సంక్రాంతికి రెండు […]

ల‌గ‌డ‌పాటి స్కెచ్ టీడీపీ ఎంపీకా..వైసీపీ ఎమ్మెల్యేకా..!

ద‌శాబ్దం పాటు ఏపీలో కీల‌క‌మైన కృష్ణా జిల్లా రాజ‌కీయాల‌ను శాసించిన విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్ గ‌త ఎన్నిక‌లకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభ‌జ‌న చేయ‌డంతో రాజ‌కీయాల‌పై విర‌క్తితో ఆయ‌న వాటికి దూర‌మ‌య్యారు. ప‌దేళ్ల‌పాటు విజ‌య‌వాడ ఎంపీగా ఉన్న ల‌గ‌డ‌పాటి ఇటు స్టేట్ పాలిటిక్స్‌లో కింగ్‌. అటు జాతీయ‌స్థాయిలోను స‌త్తా చాటారు. మీడియాలో ఎక్క‌డ చూసినా ల‌గ‌డ‌పాటి హంగామా చాలా ఎక్కువ‌గానే ఉండేది. అలాంటి ల‌గ‌డ‌పాటి వాయిస్ ఇప్పుడు చాలా త‌క్కువుగా మాత్ర‌మే వినిపిస్తోంది. […]

వైసీపీ సిట్టింగుల‌లో 16 మందికి టిక్కెట్లు లేవా

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ త‌న ప‌ని అప్పుడే స్టార్ట్ చేసేశాడు. ఇప్ప‌టికే వైఎస్‌.జ‌గ‌న్‌ను హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు మకాం మార్చేయాల‌ని చెప్పిన ప్ర‌శాంత్ ప్ర‌స్తుతం వైసీపీకి ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోన్న వారిలో కొంద‌రికి టిక్కెట్లు ఇవ్వ‌కూడ‌ద‌ని కూడా జ‌గ‌న్‌కు ప్రాధ‌మిక నివేదిక ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌శాంత్ ప్రాధ‌మిక నివేదిక‌లో ఇద్ద‌రు సిట్టింగ్ ఎంపీల‌ను ప‌క్క‌న పెట్టేయాల‌ని జ‌గ‌న్‌కు చెప్పిన‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తిరుప‌తి […]