ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సింగర్ గీతామాధురి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . హీరోయిన్ కి మించిన అందం అంతకుమించిన మంచి స్వరం.. ఆమె పాటలు పాడుతూ ఉంటే అలా వినాలనిపిస్తుంది . కేవలం మెలోడీస్ , ఐటెం సాంగ్స్ మాత్రమే కాదు ఎలాంటి సాంగ్స్ అయినా సరే అవలీలగా పాడేస్తుంది.
తన గొంతుతో మెస్ప్రైజ్ చేస్తుంది . అంత టాలెంట్ గల సింగర్ గీతామాధురి. గీతామాధురికి సంబంధించిన బేబీ బంప్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో భర్త నందు తో కూతురు దాక్షాయిని ప్రకృతితో కలిసి చాలా హ్యాపీగా కనిపించింది గీత మాధురి. అంతేకాదు తాను ప్రెగ్నెంట్ అంటూ చెప్పుకొచ్చింది .
అంతేకాదు గీతామాధురి ఇంత మంచి విషయాన్ని ఎవరితో ఎందుకు షేర్ చేసుకోలేదు అంటూ చర్చించుకుంటున్నారు. అయితే నిజంగానే గీతామాధురి అది తన పరసనల్ విషయం కనుకే ఎవ్వరితోను షేర్ చేసుకోలేదు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఫిబ్రవరి 2024 లో దాక్షాయని అక్క కాబోతుంది అంటూ గీతా స్వయాన షేర్ చేసింది గీతా. దీంతో ఫ్యాన్స్ కంగ్రాట్యూలేషన్స్ విషెస్ అందిస్తున్నారు.