శోభిత ధూళిపాళ.. అచ్చ తెలుగు కుటుంబంలో జన్మించింది. కానీ, ఫిల్మ్ కెరీర్ బాలీవుడ్ లో ప్రారంభించింది. తనదైన టాలెంట్ తో అక్కడ మంచి గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో బిజీ అయింది. తెలుగులో గూఢచారి, మేజర్ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాల్లోనూ కీలక పాత్రను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
రీసెంట్ గా `ది నైట్ మ్యానేజర్ 2` వెబ్ సిరీస్ తో నార్త్ ప్రేక్షకులను పలకరించింది. `ది నైట్ మ్యానేజర్` మొదటి భాగం ఫిబ్రవరిలో బయటకు వచ్చి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, శోభిత, అనిల్ కపూర్ కీలక పాత్రలను పోషించారు. తాజాగా రెండవ భాగం `ది నైట్ మ్యానేజర్ 2` కూడా స్ట్రీమింగ్ మొదలైంది.
ఈ వెబ్ సిరీస్ లో శోభిత చాలా బోల్డ్ గా నటించింది. ముఖ్యంగా ఆదిత్య రాయ్ కపూర్ తో కిస్పింగ్ సీన్స్, ఇంటిమేట్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. ఈ సంగతి పక్కన పెడితే శోభిత తాజాగా ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. గ్రాజియా ఇండియా అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న శోభిత.. డిఫరెంట్ డ్రెస్ లో టెంప్టింగ్ గా ఫోటోలకు పోజులిచ్చింది. ఫ్రెండ్ అండ్ బ్యాక్ అందాలు చూపిస్తూ కుర్రకారు గుండెల్లో మంటలు రేపింది. శోభిత తాజా ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ పై కొందరు లైకుల వర్షం కురిపిస్తుంటే.. మరికొందరు మాత్రం ఉర్ఫీ జావేద్ కు శోభిత పోటీ వచ్చేలా ఉందిగా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.
View this post on Instagram