బిగ్ షాకింగ్: నీహారిక సంచలన నిర్ణయం.. మరోసారి మెగా పరువు పాయే..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయాన్ని ఓపెన్ గా చెప్పడం అలవాటుగా మార్చుకున్నారు జనాలు . మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ చేసే కామెంట్స్ స్టార్ట్ సెలబ్రిటీస్ పరువు తీసేస్తున్నాయి . కాగా ఆ లిస్టులోకే వస్తుంది మెగా డాటర్ నిహారిక. అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది .

ఓసారి పెళ్లి విషయంలో ..మరొకసారి డ్రగ్స్ విషయంలో ..మరోసారి విడాకులు విషయంలో.. ఇలా ఈ మధ్యకాలంలో నిరంతరం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిన మెగా డాటర్ నిహారిక.. గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంది . ఆమె లాస్ట్ గా పెట్టిన ఇన్స్టా పోస్ట్ డిసెంబర్ 12 . అంటే దాదాపు ఒకటిన్నర నెల నుండి నీహారిక సోషల్ మీడియాకు దూరంగా ఉంది. అంతేకాదు బయట ప్రపంచానికి కనిపించడం లేదు.

తన అన్న రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అని తెలిసిన ..ఏ విధంగా స్పందించలేదు మెగా డాక్టర్ నిహారిక . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక ఇకపై సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి అనుకుంటుందట అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు ఇకపై మెగా డాటర్ నిహారిక సినీ ఫీల్డ్ కి బుల్లితెరకు కూడా దూరంగా ఉండాలి అంటూ డిసైడ్ అయిందట . అత్తింటి పేరుని.. ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టడానికి నిహారిక ఈ నిర్ణయం తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .అయితే మరి కొందరు మాత్రం నిహారిక విడాకులు తీసుకోబోతుందని అందుకే ఆ కారణంగానే తన ఫ్యామిలీ ఇష్యూస్ తో బాధపడుతూ ఆమె ఇండస్ట్రీకి ..ఉందని సోషల్ మీడియాని దూరం పెడుతుందంటూ తెలుస్తుంది . ఈ నిర్ణయంతో మరోసారి మెగా ఇంటిపేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)