అందరి ముందే త్రిష నడుము గిల్లిన స్టార్ హీరో కొడుకు.. ఫీల్ బాగుందట..!!

సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలను ఎప్పటికీ మర్చిపోలేము. ఎన్నిసార్లు చూసినా సరే ఆ సినిమాలను ఇంకా ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా కొన్ని హోమ్లీ సీన్స్ అయితే చాలా బాగా మనసుకు నచ్చేస్తాయి. మన మూడు ఎలా ఉన్నా సరే బాధలో ఉన్న టెన్షన్ లో ఉన్న.. అలాంటి సీన్స్ కొన్ని చూస్తే మనసుకు చాలా కొత్త ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి కొత్త ఫీలింగ్ కలిగించే సినిమా లలో ఒకటే ఈ “అతడు”.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అందాల ముద్దుగుమ్మ త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్ట్ చేశాడు. ఈయన డైరెక్షన్లో వచ్చిన ప్రతి సినిమా ఓ అద్భుత కావ్యంలా ఉంటుంది. మరీ ముఖ్యంగా డైలాగులతో చంపేస్తాడు త్రివిక్రమ్. మాటల మాంత్రికుడు కదా ఏమైనా సరే ఆయన మాటలతో మాయ చేస్తాడు . అయితే ఈ సినిమాలో చాలామంది బావ మరదలు కు నచ్చిన సీన్ ఒకటి ఉంటుంది . ఈ సినిమా లాస్ట్ లో ” పిలిచిన రానంటావా “అంటూ వచ్చే పాటలో మహేష్ బాబు త్రిష నడుముని గిల్లుతాడు.

నిజానికి ఈ సీన్ అసలు సినిమాలో లేదట . అనుకోకుండా త్రివిక్రమ్ కు ఈ సీన్ ను అలా తట్టిందట ..బావ మరదళ్ల మధ్య ఇలాంటి చిలిపి సరసాలు తగాదాలు ఉంటేనే ఆ రొమాంటిక్ ఫీల్ వేరేగా ఉంటుంది అంటూ జస్ట్ మహేష్ బాబుతో రిహార్సల్ చేయించాడట. త్రిష నడుము గిల్లించాడట. త్రిష కన్వీనెంట్ అంటేనే ఈ సీన్ ఓకే చేద్దాం అంటూ చెప్పుకొచ్చారట. అయితే ఎవరూహించిన విధంగా మహేష్ బాబు ఆ సీన్స్ చెప్పగానే ఓకే చెప్పడం.. దీంతో అక్కడికక్కడే ఆ సీను అల్లేసి త్రిష నడుము గిల్లించాడట.

అయిత ఈ సీన్ చేసే టైంలో మహేష్ బాబు త్రిష నడుము గిల్లుతుంటే ..త్రిష చాలా సిగ్గుతో మెలికలు తిరిగిపోయిందట . కొత్త ఫీలింగ్ లా ఉంది అంటూ తెగ నవ్వేసిందట. దీంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూసాయి. ఏది ఏమైనా సరే అలాంటి సినిమాలు ఈ కాలంలో రావు అంతే. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే జనాలు టీవీ కి అత్తుక్కుపోయి మరి చూస్తుంటారు. అంత బాగుంటుంది సినిమా.