కాంతార సినిమా విషయంలో వైరల్ అవుతున్న రష్మిక..!!

ఎక్కడ చూసినా ఇప్పుడు ఎక్కువగా కాంతారా సినిమా గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సినిమా గురించి ఎంతోమంది సెలబ్రిటీలు సైతం మాట్లాడుతున్నారు. నటుడుగా, డైరెక్టర్గా రిషబ్ శెట్టి పై ప్రభాస్, అనుష్క, ధనుష్, రానా తదితర సెలబ్రిటీల సైతం ప్రశంసించడం జరిగింది. అయితే రష్మిక మాత్రం తనను సినీ రంగానికి పరిచయం చేసిన డైరెక్టర్ని మర్చిపోయిందని ఆమె అభిమానులు సైతం ఈ సినిమా పైన ఏమి మాట్లాడలేదని చాలా సైలెంట్ గా ఉందని పలువురు అభిమానుల సైతం చాలా కోపంగా ఉన్నట్లు సమాచారం.

Rashmika Mandanna Archives - Nikhara News
అయితే ఈ సినిమా విడుదలయ్యాక తమ స్నేహితులతో మాల్దీవుల్లోకి వెళ్లి ఎంజాయ్ చేసింది.కానీ అక్కడి నుంచి తిరిగి వచ్చాక కూడా రష్మిక ఈ సినిమా గురించి ఎక్కడ మాట్లాడలేదు. దీంతో కన్నడ అభిమానులు సైతం ఆగ్రహని వ్యక్తం చేస్తున్నారు. రష్మిక తన సినీ ప్రయాణాన్ని కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రారంభించింది రష్మిక మొదటి సినిమా కిరాక్ పార్టీ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించింది రిషబ్ శెట్టి.ఇప్పుడు రిషబ్ కోరుకున్న స్టార్ నటుడుగా మరియు దర్శకుడుగా గుర్తింపు పొందాడు. ఇలాంటి సమయంలో రష్మిక స్పందించలేదని పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

rashmika mandanna did not Speak single Word about Rishab Shetty s Kantara  Movie: ಚಿತ್ರರಂಗಕ್ಕೆ ಪರಿಚಯಿಸಿದ ನಿರ್ದೇಶಕನ ಸಿನಿಮಾ ಮರೆತ್ರಾ ರಶ್ಮಿಕಾ? ಒಳ್ಳೆದೇ  ಆಯ್ತು ಎಂದಿದ್ಯಾಕೆ ...
పాన్ ఇండియా స్థాయిలో మారుమోగుతున్న ఈ సినిమా డైరెక్టర్ నటుడు రీషబ్ శెట్టి సక్సెస్ పైన ఈమె సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు అంటూ ఆమె అభిమానులు చాలా గుర్రుగా ఉన్నారు. కాంతారా చిత్రం కేవలం కర్ణాటకలోనే కాకుండా అన్ని సినిమాలలో కూడా ఈ సినిమా విడుదలై మంచి కలెక్షన్లను రాబడుతోంది. విడుదలైన అన్ని భాషలలో కూడా మంచి కలెక్షన్లను రాబడుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా పలు సినిమాలను నటిస్తూ బిజీగా ఉంది.