సామ్ జీవితం ఇలా నాశనం అవ్వడానికి కారణం చైతన్య నే..తల్లి సంచలన కామెంట్స్..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఏడాది క్రితం వారి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని దూరంగా బ్రతుకుతున్నారు. కాగా విడాకుల తర్వాత ఎవరి దారి వారిది అంటూ ఎవరికి తోచిన సినిమాలో వాళ్ళు చేసుకుంటూ సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చారు. రీసెంట్గా స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం బాగోలేదని ఆమె స్వయంగా చెప్పుకు రావడం సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

ఎస్ స్టార్ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధితో బాధపడుతుంది . మెమోసిటీస్ అనే వ్యాధి కారణంగా సమంత అల్లాడిపోతుంది. ఈ వ్యాధి లక్షణాలు కండరాలు బాగా నొప్పిగా ఉండడం ..మరి ఎక్కువగా జబ్బు ముదిరిపోతే మంచానికే పరిమితి అవ్వడం అంటూ డాక్టర్స్ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే సమంత కదలలేని పొజిషన్లో ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది . దీంతో ఒక్కసారిగా సమంత పై పాజిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .

అయితే సమంత హెల్త్ ఇలా అయిపోవడానికి కారణం నాగచైతన్య అంటూ ఆమె తల్లి ఫైర్ అయ్యిన్నత్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .కూతురు పొజిషన్ చూసి తల్లడిల్లిపోయిన సమంత తల్లి ..అక్కినేని నాగచైతన్య ని శాపనార్ధాలు పెట్టిన్నట్లు తెలుస్తుంది. తన కూతురు జీవితం నాశనం చేశాడని.. ప్రేమ పేరుతో వెంటపడి ఆమెను పెళ్లి చేసుకొని ..చిత్రహింసలకి గురి చేశాడని ..ఇలాంటి వ్యాధి ఆమెకి పెళ్ళికి ముందు లేదని ..పెళ్లి తర్వాతే ఈ వ్యాధి సోకి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చిందట. సామ్ ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి చైతన్యాన్ని కారణమంటూ ఫాన్స్ కూడా చెప్పుకు రావడం గమనార్హం.

అయితే ఇప్పటివరకు సమంత ఆరోగ్యం పై నాగచైతన్య ఎటువంటి విధంగా స్పందించలేదు . అఖిల్ అక్కినేని మాత్రం గెట్ వెల్ సామ్ అంటూ పోస్ట్ పెట్టుకోచ్చాడు. మిగిలిన వాళ్ళందరూ గప్ చుప్ గా సమంత ఎవరో మాకు తెలియదు అన్నట్లు సైలెంట్ అయిపోయారు. మరోపక్క సినీ సెలబ్రిటీస్ అందరూ సమంత త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా దేవుని ప్రార్థిస్తున్నారు.