ప‌రువాల విందుతో పరవశింప చేసిన చాందిని.. చూపు తిప్పుకోవ‌డం కూడా క‌ష్ట‌మే!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ తెలుగమ్మాయి తనదైన అందం, నటనతో తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అయితే 2013లో వచ్చిన `మధురం` సినిమాలో చాందిని నటన చూసిన కే రాఘవేంద్రరావు గారు `కుందనపు బొమ్మ` అనే సినిమాలో అవకాశం ఇవ్వగా.. కొన్ని కారణాలవల్ల ఆ సినిమా 2015 జనవరిలో ప్రారంభమైంది.

ఇక ఆ తర్వాత చాందిని కేటుగాడు, శమంతకమణి, మను, హౌరా బ్రిడ్జ్ వంటి సినిమాలలో నటించింది. ఇక చాందిని 2020లో సుహాస్ సరసున `కలర్ ఫోటో` సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇటీవలే వచ్చిన `సమ్మతమే` సినిమాలో నటించి చాందిని బాగా పాపులర్ అయింది. ఇక ఇక అసలు విషయానికొస్తే చాందిని మొన్నటి వరకు నేను ఎక్స్పోజింగ్ చేయను అంటూ తెగ వయ్యారాలు పోయింది.

అయితే సినీ కెరియర్ పెద్దగా సక్సెస్ ట్రాక్ ఎక్కకపోవడంతో అవకాశాల కోసం సోషల్ మీడియా వేదికపై తన పరువాల విందుతో పరవశింప చేసింది. మొత్తానికి ఎక్స్పోజింగ్ చేయనంటూనే చాందిని హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసిన కుర్రాళ్లకు చూపు తిప్పుకోవడం మరింత కష్టమైపోతుంది. ప్రస్తుతం చాందిని చౌదరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం చాందిని చౌదరి హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఏదేమైనాప్పటికీ ఈ ఎక్స్పోజింగ్ ఫోటోలు తోనైనా తెలుగమ్మాయి చాందినీకి ఛాన్స్ లు పెరుగుతాయా? లేదా ? అన్నది రాబోయే కాలంలో చూడాలి.