ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా.. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు.. ప్రజల మనసులు చూరగొనాలని చూస్తుంది. ఈ క్రమంలో ప్రజల సెంటిమెంటుకు అనుకూలంగానే పనిచేస్తుంది. దీంతో మళ్లీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తాయి. ఉదాహరణకు పొరుగున ఉన్న తెలంగాణ , తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తే.. ఇవే కనిపిస్తున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే.. ఆరోగ్య శ్రీపథకాన్ని మార్చాలని.. కేసీఆర్ అనుకున్నారు. తొలిసారి ప్రభుత్వంలోకి వచ్చిన ఆయన.. తెలంగాణ రాకుండా.. అడ్డుకున్న వైఎస్ను తీవ్రస్థాయిలో తిట్టిపోశారు. ఈ క్రమంలోనే ఆయన పెట్టిన […]
Tag: YS Jagan
ఈ విషయాల్లో జగన్ మారాల్సిందేనా… వైసీపీలో ఏం జరుగుతోంది…!
ఔను.. తాను పట్టిన కుందేటికి మూడు కాళ్లే అనే స్వభావాన్ని వదిలించుకోవాలనేది.. వైసీపీ నాయకులు చెబుతున్న మాట. ముఖ్యంగా సీఎం జగన్ అనుసరిస్తున్న కొన్ని విధానాల కారణంగా.,. సమాజంలో తలె త్తుకోలేక పోతున్నామని వారు చెబుతున్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో తాడే పేడో తేల్చుకుని.. ఏదో ఒకటి డిక్లేర్ చేయాలనేది .. నాయకుల డిమాండ్గా వినిపిస్తోంది. అయితే.. ఎవరూ కూడా బయట పడడంలేదు. కానీ.. డిమాండ్ను మాత్రం అధినేత చెవిలో పడేలా చేస్తున్నారు. “ఇప్పటి వరకు రాజధాని […]
బాబు హిట్… వైసీపీలో గుబులు పట్టుకుందా…!
ఒక్కొక్కసారి అనుకుని చేసినా.. అనుకోకుండా చేసినా.. నాయకుల వ్యాఖ్యలు.. సంచలనంగా మారుతుం టాయి. గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నాం.. కేవలం 23 మంది మాత్రమే.. చంద్ర బాబుకు మిగిలారు. ఇది దేవుడు ఇచ్చిన తీర్పు.. అని జగన్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. వీరిలోనూ నలుగురిని.. వైసీపీవైపు మళ్లించుకున్నారు. ఇక, మిగిలింది.. 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. సో.. దీనిని బట్టి.. వైసీపీ నేతలు.. ఏమనుకున్నారంటే.. “వీరు మనల్ని ఏం చేస్తారు.. లే!“ అని. కానీ, […]
చక్రం తిప్పిన వైసీపీ మంత్రి…. వాళ్ల గేమ్ ప్లాన్ రివర్స్…!
రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా సీపీఎస్ను రద్దు చేయాలని.. గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని.. ఉపాధ్యాయులు , ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ విషయంలో తాము పొరపాటు చేశామని.. తెలియక హామీ ఇచ్చామని.. సర్కారు ఒప్పుకుంది. సీపీఎస్ రద్దుచేయకపోయినా.. దీనికి బదులుగా జీపీఎస్ను తీసుకువస్తామని ప్రక టించింది. అయినప్పటికీ.. ఉద్యోగులు ససేమిరా అన్నారు. ఇటీవల సెప్టెంబరు 1న విజయవాడలో మిలియన్ మార్చ్, సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. […]
ఏపీలో మరో టీడీపీ కంచుకోట కూలిపోతోందా…!
ఔను.. ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. టీడీపీకి కంచుకోట వంటి జిల్లాలు చాలానే ఉన్నాయి. వీటిలో అనంతపురం కూడా ఒకటి. ఒకప్పుడు.. జిల్లా వ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టి విజయం దక్కించుకున్న పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ సునామీ కారణంగా.. కేవలం రెండు నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. హిందూపురం, ఉరవకొండ. ఈ రెండు మినహా.. ఇక్కడ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. అయితే.. బలమైన కేడర్ మాత్రం ఉంది. అదేసమయంలో మాజీ మంత్రులు.. కాలువ […]
బీజేపీకి సహకారం.. వైసీపీలో కొత్త గేమ్ మొదలైందా…!
ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద సమస్య వచ్చింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలు.. పార్టీలో ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల కిందట తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. అక్కడ నుంచి ఏపీ వైసీపీ నాయకులతో పోన్లో మాట్లాడినట్టు.. సమాచారం. ముఖ్యంగా బీజేపీతో సానుకూలంగా ఉన్న ఒక వైసీపీ ఎమ్మెల్యేకు ఆయన ఫోన్ చేసి.. తమకు సాయం చేయాలని.. ఆదిశగా ఆలోచన ఎందుకు చేయడంలేదని.. ఆయన ప్రశ్నించినట్టు తాడేపల్లి వరకు […]
సెంటిమెంటుతో జగన్ను బుట్టలో పడేసిన వైసీపీ టాప్ లీడర్…!
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎమ్మెల్యేగా నామినేషన్ నుంచి గెలి చిన తర్వాత.. ప్రమాణ స్వీకారం వరకు కూడా నాయకులు.. అనేక ముహూర్తాలు.. సెంటిమెంట్లు చూసు కునేవారు. అయితే.. వీటికి భిన్నంగా ఏపీలో మరో సెంటిమెంటు కూడా ఉంది. ఒకసారి స్పీకర్ పదవిని చేపట్టిన తర్వాత.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే.. గెలుపు గుర్రం ఎక్కరనే సెంటిమెంటు ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రస్తుత విభజనతో ఏర్పడిన నవ్యాంధ్ర వరకు కూడా ఇదే […]
జగన్ చేతిలో ఓడిపోయే ఎమ్మెల్యేల లిస్ట్… వాళ్ల ఎవరంటే..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. అయితే తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాలు అయితే ఉన్నాయి. ప్రతిపక్ష టిడిపి ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం అవుతున్న వాతావరణమే ఉంది. ఈ క్రమంలోనే జగన్ రాష్ట్రంలో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. తాజాగా వచ్చిన ఓ సర్వే […]
ఎమ్మెల్యేలను అడ్డంగా ఇరికించేసిన జగన్..!
ఔను! తప్పు నాది కాదు..ఎమ్మెల్యేలదే!- అని కుండబద్దలు కొట్టేశారు.. వైసీపీ అధినేత జగన్. స్వయంగా తాను ఈ విషయాన్ని వెల్లడించకపోయినా.. మాజీ మంత్రులు.. నాయకులతో ఆయన తన మాటగానే చెప్పించారు. దీంతో ఇప్పటి వరకు “మా ఎమ్మెల్యే తప్పులేదు!“ అని అనుకున్న వారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేను అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఇది ఆశించిన పరిణామం కాదని, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే మరింత బలహీనం అవుతారని అంటున్నారు పరిశీలకులు. ఏం జరిగిందంటే.. గత 2019 […]