చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్‌కు కరోనా పాజిటివ్..!?‌

క‌రోనా వైర‌స్ వల్ల ఇప్ప‌టికే చాలా మంది క‌రోనా బారిన పడ్డారు. తాజాగా చిరంజీవి చిన్న‌ అల్లుడు క‌ళ్యాణ్ దేవ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయింది. బుధ‌వారం నాడు ఆయనకి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో కరోనా ప‌రీక్ష చేయించుకోవ‌డంతో పాజిటివ్ అని నిర్దారణ అయిందని క‌ళ్యాణ్ దేవ్ స్వయంగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. హాస్పిట‌ల్‌లో క్వారంటైన్‌లో ఉన్న‌ట్టు తెలిపారుక‌ళ్యాణ్ దేవ్. తాను త్వ‌ర‌లోనే మ‌రింత ఆరోగ్యంగా బయటికి వ‌స్తాన‌ని స్ప‌ష్టం చేశారు. శ్రీజ‌ను రెండో పెళ్లి […]

టాలీవుడ్ లో విషాదం… ప్రముఖ నిర్మాత మృతి..!

ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో రోజు రోజుకు కొన్ని లక్షల కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ప్రభావం టాలీవుడ్ పై కూడా పడింది. ఇప్పటికే ఎంతో మంది సినీ నటీనటులు ఇంకా ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా కరోనా వైరస్ తో నిర్మాత సి.ఎన్.రావు మృతి చెందారు. కరోనా వైరస్ బారిన పడి నిర్మాత మృతి చెందిన సి.ఎన్.రావు అలియాస్ చిట్టి […]

ఫ్లాష్ : ధోనీ తల్లిదండ్రులకి కరోనా పాజిటివ్…!

టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్‌ ధోని ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. ధోని తల్లిదండ్రులు దేవకీ దేవి, పాన్‌ సింగ్‌ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వారిద్దరిని రాంచీలోని పల్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో అడ్మిట్ చేసి, చికిత్స అందిస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2021లో భాగంగా ధోని ప్రస్తుతం సీఎస్‌కేలో బిజీగా ఉన్నాడు.ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌ జరుగనుంది. ఇక, బయో బబుల్‌ నిబంధనల నడుమ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడుసార్లు ఐపీఎల్‌ […]

కరోనా భారిన పడిన మాజీ ముఖ్యమంత్రి..?

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కుమారస్వామి ఈ రోజు ఉదయం ట్విట్టర్ వేదిక ద్వారా ట్వీట్ట్ చేసి చెప్పారు. తనను ఇటీవల కలిసిన అందరు కూడా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని, హోం ఐసోలేషన్‌లో ఉండాలని కుమారస్వామి కోరారు. కర్ణాటక సీఎం యెడియూరప్ప కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. యెడియూరప్పకు కరోనా బారిన పడటం ఇది రెండోవసారి. కర్ణాటకలో నిన్న ఒక్కరోజే కొత్తగా 14,859 పాజిటివ్ కేసులు నమోదు […]

మ‌హ‌బూబాబాద్ ఎంపీ‌కు క‌రోనా పాజిటివ్..!?

తెలంగాణ కరోనా మహమ్మారి చాలా వేగంగా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మ‌హ‌బూబాబాద్ టీఆర్ఎస్ ఎంపీ మాలోతు క‌విత‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. డాక్టర్స్ సలహా మేర‌కు ఆమె హైద‌రాబాద్‌లో హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు క‌విత తెలిపారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా వెంటనే కొవిడ్ టెస్టులు చేయించుకోవాల‌ని ఎంపీ కవిత సూచించారు. కొత్తగా నమోదైన కేసులో అత్యధికంగా 505 జీహెచ్‌ఎంసీలో, మేడ్చల్‌లో 407, రంగారెడ్డిలో 302, […]

యోగి ఆదిత్య‌నాథ్‌కు క‌రోనా..?

  దేశవ్యాప్తంగా రోజు రోజుకు కరోనా బాగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ తాజాగా క‌రోనా వైర‌స్ బారిన పడ్డారు. ఇటీవలే ఆయన కరోనా టెస్ట్స్ చేయించుకోగా, క‌రోనా ప‌రీక్ష‌లో ఆయ‌నకి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ప్ర‌స్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు స్వయంగా తెలిపారు. వైర‌స్ ల‌క్ష‌ణాలు త‌న‌లో క‌నిపించ‌డంతో తాను కోవిద్ పరీక్షలు చేయించుకున్నాన‌ని, దాని రిపోర్ట్ పాజిటివ్‌గా వ‌చ్చిన‌ట్లు ఆదిత్య‌నాథ్ త‌న ట్విట్ట‌ర్‌ ద్వారా అందరితో పంచుకున్నారు.   […]

సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్..!?

టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేష్ కు మరోకసారి కరోనా వచ్చింది. గత ఏడాది కూడా బండ్ల గణేష్ కి కరోనాసోకింది. ఆ తరువాత అయన దాని నుండి కోలుకున్నారు. ఇప్పుడు తాజాగా మరోకసారి కరోనా నిర్దారణ అయ్యింది. తాజాగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగగా, దానికి బండ్ల గణేష్ హాజరయ్యారు. ఈ సమయంలోనే ఆయనకి కరోనా సోకిందని తెలుస్తుంది. ఈవెంట్ నుంచి ఇంటికి వెళ్ళాక ఆయనకి జ్వరం, ఒళ్ళు నొప్పులులతో బాధపడ్డాడు. ఆ […]

కరోనా భారిన పడిన కేంద్ర మంత్రి..!?

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ రోజు రోజుకువిజృంభిస్తుంది. కేసులు బాగా ఎక్కువ అవుతున్న తరుణంలో అటు సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటు ప‌లువురు సినీ, రాజ‌కీయ రంగ ప్ర‌ముఖులు కూడా ఈ కరోనా మ‌హ‌మ్మారి బారిన‌ ప‌డుతున్నారు. తాజాగా కేంద్ర వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖ సహాయ మంత్రి సంజీవ్ ​బల్యాన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ సంగతిని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్‌లో పర్యటించినప్పడు ఆయనకి కరోనా […]

కరోనా కలకలం: సుప్రీంకోర్టులో 50శాతం మందికి కరోనా..!?

సుప్రీంకోర్టులో మొదలయిన కరోనా విజృంభన. దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో క‌రోనా బీభత్సం సృష్టించింది. సుప్రీంకోర్టులో 50 శాతం మంది సిబ్బంది ఈ కరోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. దీంతో ఇక మీదట కేసుల‌ను వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా ఇంటి నుండే నిర్వ‌హించాల‌ని న్యాయ‌మూర్తులు నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తుంది. ప్ర‌స్తుతం కోర్టురూమ్‌ ‌తోపాటు సుప్రీంకోర్టు ఆవ‌ర‌ణ మొత్తాన్నీ శానిటైజ్ చేసారు. కోర్టులోని అన్ని కేసులు ఒక గంట ఆల‌స్యంగా విచార‌ణ మొద‌లు కానున్నాయి. ఇండియాలో క‌రోనా రెండో వేవ్ నడుస్తున్న […]