క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన‌ `బ్రో` ఓటీటీ రైట్స్‌.. ఇంత‌కీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం `బ్రో`. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన `వినోయ‌ద సిత్తం`కు రీమేక్ ఇది. అయితే మ‌క్కీకి మ‌క్కీ దించకుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, తేజ్ ఇమేజ్ కు త‌గ్గ‌ట్లు క‌థ మ‌రియు స్క్రిప్ట్ తో మార్పులు, చేర్పులు చేసి బ్రో మూవీని రూపొందించారు. సముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను తీసుకోగా.. త్రివిక‌మ్ డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందించాడు. జూలై 28న ఎన్నో అంచ‌నాల‌తో […]

అమ్మాయి గెట‌ప్ లో ఉన్న ఈ బుడ్డోడు ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. భారీ క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరో!

పైన ఫోటోలో ప‌రికిని ధ‌రించి ఒంటి నిండా న‌గ‌లు వేసుకుని అమ్మాయి గెట‌ప్ లో క‌నిపిస్తున్న బుడ్డోడు ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? మీకు బాగా తెలిసిన హీరోనే. టాలీవుడ్ లో స‌ద‌రు హీరోకు భారీ క్రేజ్ ఉంది. ఇటీవ‌లె ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. త్వ‌ర‌లోనే మ‌రో మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. గెస్ చేశారా..? ఇంకా గుర్తుకురాలేదు.. మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ అండి బాబు. తేజ్ త‌ల్లికి కూతుర్లు లేరు. అందువ‌ల్ల […]

పవర్ స్టార్ తో డాషింగ్ డైరెక్టర్ పూరీ ..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ “బ‌ద్రి” చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు పూరీ జ‌గ‌న్నాథ్‌. మొదటి చిత్రంతోనే తాను అదోరకం అని చాటి చెప్పిన పూరీ ఆ తర్వాత అదే తీరును కంటిన్యూ చేశాడు. ఆ విధంగా స్టార్ హీరోలతో సమానమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం ‘లైగర్’మూవీతో బిజీగా ఉన్న పూరీ జ‌గ‌న్నాథ్‌ తర్వాత పవన్ తో సినిమా చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ పూరీది క్రేజీ కాంబో […]

రాయుడు విజయంతో పవన్ ఫాన్స్ కి మరో గుడ్ న్యూస్

కాటమరాయుడు సునామితో ఒక పక్క పవన్ బాక్స్ ఆఫీసునీ షేక్ చేస్తుంటే, పవన్ తర్వాత చేయబోయే బడా ప్రాజెక్టుకి త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కా ప్లాన్తో బరిలోకి దిగుతున్నాడని సమాచారం. సినిమా సినిమాకి బాగా గ్యాప్ తీసుకొనే పవన్ ఇప్పుడు ఈ సినిమాని శర వేగంగా పట్టాలెక్కించడానికి సన్నద్ధమయ్యారట. అప్పుడే ఈ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ ఈ రోజు నుంచి రామోజీ ఫీల్మ్ సిటీ లో ఫైట్ మాస్టర్ విజయన్‌ పర్యవేక్షణలో బారి ఎత్తున్న ఫైట్ ఎపిసోడ్స్ షూట్ […]

ప‌వ‌న్‌ వార్నింగ్ – టీడీపీ కౌంట‌ర్‌

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం మండ‌లంలో ఏర్పాటు చేస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ విష‌యం.. ఇప్పుడు జ‌న‌సేన‌, టీడీపీల మ‌ధ్య కౌంట‌ర్‌-రివ‌ర్స్ కౌంట‌ర్‌ల‌కు దారితీస్తోందా? అక్క‌డ ప్లాంట్ వ‌ద్దు, ప్ర‌జ‌ల‌ను బాధ‌పెట్టొద్దు అన్న ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు టీడీపీ కౌంట‌ర్ ఇచ్చిందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. పార్క్ విష‌యంలో రైతుల గోడు విన్న ప‌వ‌న్ హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశం పెట్టి.. బాధితుల స‌మ‌స్య‌ల‌ను నేరుగా మీడియాకే వినిపించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. కృష్ణా, గోదావ‌రి న‌దులు […]