భారత్ ఓటమి పై ఆర్జీవి ట్వీట్ వైరల్..?

దుబాయ్ వేదికగా నిన్నటి రోజున టి20 వరల్డ్ కప్ పాకిస్తాన్ ఇండియా జట్ల మధ్య జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్నటి రోజున పాకిస్థాన్ చేతిలో ఓడిపోయి 45 సంవత్సరాల పాటు కొనసాగిన రికార్డు చెరిపేసింది. ప్రపంచ కప్పులు ఎన్నడూ పాకిస్థాన్ జట్టుపై ఓడిపోని.. ఇండియా ఘోరంగా ఓటమి పాలైంది. టీమిండియా టాప్ ఆర్డర్ ప్లేయర్స్ విఫలం కావడంతో… పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళిపోయింది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఢిల్లీ సీఎం క్రేజీవాల్ తన […]

ఆస్పత్రిలో ప్రముఖ క్రికెటర్.. ఎందుకంటే..?

క్రికెటర్లు గాయాలపాలవ్వడం ఈ మధ్య సాధారణమైపోయింది. అయితే ఒక క్రికెటర్ కి గాయం అయితే ఆ తర్వాత అనేక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. తాజాగా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గాయాల పాలయ్యాడు. పాకిస్థాన్​ సూపర్​లీగ్​లో శనివారం పీఎస్​ఎల్​లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరపున డుప్లెసిస్ మ్యాచ్ ఆడుతున్నాడు.​ ఆ టైంలో పెషావర్​ జల్మీతో జరిగిన మ్యాచ్​లో గాయాలపాలయ్యాడు. బౌండరీని ఆపేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అతడికి గాయమైంది.​ ఏడవ ఓవర్ […]

పాకిస్థాన్‌లో ” బాహుబ‌లి 2 ” దూకుడు

బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఫ‌స్ట్ రూ. 1500 కోట్ల సినిమాగా రికార్డులకు ఎక్కిన ఈ సినిమా ఇండియాలో సౌత్ టు నార్త్ ఓ ఊపు ఊపేసింది. ఈ క్ర‌మంలోనే బాహుబ‌లి 2 మ‌న దాయాది దేశ‌మైన పాకిస్థాన్‌లోను వ‌సూళ్ల సునామి క్రియేట్ చేస్తోంది. వాస్త‌వానికి బాహుబ‌లి 2 రిలీజ్‌కు ముందు ఈ సినిమా హిందూ క‌ల్చ‌ర్‌ను ఎలివేట్ చేసే సినిమా అని…ఈ సినిమాకు పాకిస్థాన్‌లో సెన్సార్ […]

కుక్క కాటుకి చెప్పుదెబ్బ

పాకిస్తాన్‌కి భారతదేశం తరఫున ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన షాక్‌ అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతోంది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ఎప్పటినుంచో స్వాతంత్య్రం కోసం పోరాడుతోంది. ఇప్పుడు అక్కడి ప్రజలు, భారత ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేస్తున్నారు. బంగ్లాదేశ్‌కి పాకిస్తాన్‌ నుంచి విముక్తి కలిపించినట్లుగా తమకూ పాకిస్తాన్‌ నుంచి స్వేచ్ఛ కల్పించాల్సిందిగా వారు చేస్తున్న విజ్ఞప్తి పట్ల ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్తాన్‌ దశాబ్దాలుగా భారతదేశంపై తీవ్రవాదాన్ని ఉసిగొల్పుతూనే ఉంది. ఈ క్రమంలో స్వదేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న […]

కాశ్మీర్ ఉగ్రవాది పాక్ లో హీరో

భారత భద్రతా దళాల చేతిలో హతమైన హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ టెర్రరిస్ట్  బుర్హాన్‌ వనీ.. హీరోలా చూస్తోంది పాకిస్థాన్. ఇండియా ఎంత చెబుతున్నా వినకుండా.. వనీ విషయంలో కలగచేసుకుంటోంది. అతను యువతకి స్ఫూర్తి అంటూ.. ప్రచారం చేస్తోంది. గురువారం ‘ఆజాదీ ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో ఓ రైలును ప్రారంభిస్తోంది పాకిస్థాన్. ఈ రైలు బోగీలపై వనీ ఫొటోలను అంటించింది. వనీతోపాటు కాశ్మీర్‌లో హింస బాధితుల ఫొటోలనూ రైలు బోగీలకు అంటించింది. ఈ రైలును పాక్‌ రైల్వే మంత్రి ఖాజా సాద్‌ […]