భారత్ చేసిన సహాయం మర్చిపోయిన ఆ దేశం.. విషాన్ని కక్కుతుందే..!

ప‌హ‌ల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌లో యుద్ధ‌ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పాక్ ఉగ్రవాద చర్యలను ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. ఈ ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో భారత్‌కు మద్దతు ఉంటామంటూ వెల్లడించాయి. మరోవైపు ప్రతీకారంతో భారత్ రగిలిపోతున్న క్రమంలో.. ఆపరేషన్ సింధుర్‌ను ప్రకటించి పాకిస్థాన్ మీద విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ కూడా భారత్‌పై ఎదురుదాడికి దిగింది. అయితే ఈ యుద్ధంలో పాకిస్తాన్ విఫలమైంది. ఈ క్రమంలోనే పరస్పరం పాక్, భారత్‌ […]

ఇండో పాక్ వార్: పాకిస్తాన్ పని పట్టడానికి ఈ ఐదు మిస్సైళ్లు చాలట.. !

ప్రస్తుతం ఇండో.. పాక్ వార్ జోరుగా కొనసాగుతున్న క్రమంలో భరత్ నావికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి వైరల్ అవుతుంది. బలమైన సైనికులకు తోడుగా దుర్భేద్యమైన అస్త్ర శక్తిని కూడా భారత్ కలిగి ఉంది. శత్రు దేశాలను నిమిషాల్లో అంతం చేయగల ఆయుధాలు భారత్ సొంతం. ఇప్పుడు.. మనం మాట్లాడుకోబోయే ఐదు మిస్సైల్‌లు కూడా.. అదే కోవ‌కు చెందుతాయి. పాకిస్తాన్‌ను మట్టు పెట్టాలంటే ఈ ఐదు మిస్సైళ్లు సరిపోతాయి. శత్రు దేశాలను వణుకు పుట్టించే భారత్ వద్ద […]

ఆపరేషన్ సింధూర్ కాకుండా మరేదో ప్లాన్ చేస్తున్నారా.. ఆయనతో మోడీ భేటీ అందుకేనా..?

ప‌హ‌ల్గాం ఉగ్రదాడి విషయంలో భారత్ పాకిస్తాన్‌పై ప్ర‌తీకారం తీర్చుకుంది. ఏకంగా తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా తీసుకుని వాటిని నేలమట్టం చేసింది. ఈ సంఘటనలో వంద మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. ఈ క్రమంలోనే పాక్ ప్రతిదాడికి దిగింది. మిస్సైల్ తో భారత ఆర్మీ పై దాడికి ప్రయత్నించింది. అయితే.. భారత్ ఈ సమస్యను పూర్తిగా ఏస్ 400 డిఫెన్స్ సిస్టం ద్వారా తిప్పికొట్టింది. ఇక గురువారం రాత్రివేళ 15 ఇండో నేవి స్థావరాలపై భారీ ఎత్తున […]

పాక్ ఆటలు కట్టించేస్తున్న భారత్ ‘ సుదర్శన్ చక్ర ‘.. దీని గురించి మీకు తెలుసా..?

ప‌హ‌ల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యను ప్రారంభించిన భారత్.. కేవలం 25 నిమిషాల్లోనే 9 పాకిస్తాన్ ఉగ్రస్తావురాలపై 24 క్షిపణులతో దాడి చేసి నేలమట్టం చేసింది. ఇక ఈ దాడిలో వంద మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ క్రమంలోనే పాక్‌ భారత్ పై ప్రతికార చర్యకు దిగింది. అదే సమయంలో భారత్ సుదర్శన చక్రం పాక్ ఆటలకు చెక్ పెట్టింది. ఎస్.. ఆపరేషన్ సింధూర తర్వాత పాకిస్తాన్ ప్రతికార చర్యలో భాగంగా వైమానిక క్షిపణి, డ్రోన్ల దాడులకు దిగిన […]

దేశం కోసం కలిసి నిలబడదాం.. ఆపరేషన్ సింధూర్ పై సెలబ్రెటీస్ రియాక్షన్..!

పహల్గాం ఉగ్రదాడిపై కోపంతో ప్రతి కారంతో రగిలిపోయిన భారత్‌.. పాకపై తాజాగా విరుచుకుపడింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్‌లోని 9 ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్‌ ప్లాన్ చేసి విజయవంతంగా సక్సెస్ చేశారు భారత ఆర్మీ. ఈ విషయాన్ని వాళ్లే అఫీషియల్ గా ప్రకటించారు. ఇక ఈ ఆపరేషన్‌తో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక ఈ ఆపరేషన్కు పెట్టిన పేరుతోనే పాక్‌కు.. భారత్ బలమైన మెసేజ్‌ ఇచ్చింది. ప‌హ‌ల్గాం దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకార […]