వార్నీ.. ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు త్రాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. అవేంటంటే..?!

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో చాలామంది తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. ఇలా అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు.. ఎన్నో రకాల ఆరోగ్య విధానాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అందులో ఉదయం లేవగానే పరగడుపున గ్లాసుడు మంచినీళ్లను తాగుతూ ఉండే అల‌వాటు ఒక‌టి. అలా ఉద‌యానే ఓ గ్లాస్ నీళ్ళు తాగితే చాలా ఫలితాలు ఉంటాయని నిపుణులు కూడా చెబుతారు. అయితే కొంతమందికి బ్రష్ చేయకుండానే నీరు తాగే […]

ఈ డ్రై ఫ్రూట్స్ ని ఉదయాన్నే తింటున్నారా.. అయితే డేంజర్ జోన్ లో ఉన్నట్లే..!

సాధారణంగా డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువ పోషకాలు దాగి ఉంటాయి. కానీ వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో ఉండే పోషకాలు వివిధ సమస్యలను దూరం చేస్తాయి కూడా. అయితే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను ఉదయాన్నే తినడంతో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. ఎండిన ఆఫ్రికాట్లు: వీటిని తినడం ద్వారా షుగర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. తద్వారా […]

ఉదయాన్నే బెల్లం నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..!

బెల్లం లో అనేక రకాల పోషకాలు దాగి ఉంటాయి. చక్కెరతో పోలిస్తే బెల్లం లో ఎక్కువ ఔషధాలు ఉంటాయి. అందువల్ల చక్కర స్థానంలో బెల్లం ఉపయోగించడం మేలు. అయితే ఉదయం పూట బెల్లం నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉదయం పూట గోరువెచ్చని బెల్లం నీరు తాగితే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. అదేవిధంగా ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు దీని నుంచి విముక్తి పొందవచ్చు. ఉదయం పూట గోరువెచ్చని బెల్లం నీరు తాగడం వల్ల […]

ఇలా మీ మార్నింగ్ అలవాట్లను మార్చుకుని కొలెస్ట్రాల్ని తరిమికొట్టండి..!

చెడు ఆహార అలవాట్లు, పేలవమైన జీర్ణశైలి కారణంగా చాలామంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. దీని ద్వారా అనేక సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి సరైన జీర్ణశైలిని కలిగి ఉండాలి. పోషకాహారం తీసుకోవాలి. పొద్దున్నే ఇక్కడ చెప్పిన అలవాట్లు ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఉదయాన్నే మేల్కొన్న వెంటనే వేడి నీటిలో నిమ్మరసం వేసుకుని తాగాలి. ఇందులో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉండడంతో కొలెస్ట్రాల్ నివారిస్తుంది. అలానే ఓట్ […]

ఏపీలో కర్ఫ్యూ.. ఎప్పటి నుంచి అంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5వ తారీఖు నుండి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలకు మాత్రం పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రెండు వారాల వరుకు ఈ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటుంది. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి […]