అన్ని కోట్లు పెట్టీ భూమిని కొన్న స్టార్ కిడ్.. కారణం..?

టాలీవుడ్ లో కాని బాలీవుడ్ లో కాని స్టార్స్ సైతం చాలామంది ఫామ్ హౌసులు కాంప్లెక్స్లు రియల్ ఎస్టేట్స్ లలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయితే అతి తక్కువ మంది వ్యవసాయ భూములపై పెట్టుబడి పెడతారు. బాలీవుడ్ స్టార్స్ హీరోలకి ఫామ్ హౌస్ లు ఉన్నాయని విషయం అందరికీ తెలిసిందే.. స్టార్ హీరోలు సమయం దొరికినప్పుడల్లా అందులో పని చేస్తూ రకరకాల చెట్లని పెంచుతూ ఉండేటువంటి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ ఫామ్ హౌస్ […]

వైజాగ్ లో చిరంజీవి కొనుగోలు చేసిన స్థలం విలువ తెలిస్తే షాకే!

మెగాస్టార్ చిరంజీవి త్వ‌ర‌లోనే `వాల్తేరు వీర‌య్య‌` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది. మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌ను పోషించాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న విడుద‌ల కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవ‌ల వైజాగ్ లో జ‌రిగింది. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. వైజాగ్ నగరమంటే […]

న‌మ్మిన వ్య‌క్తే నిండా ముంచేయ‌డంతో కోట్లు న‌ష్ణ‌పోయిన నాగార్జున‌!?

సాధార‌ణంగా సినీ న‌టులు సినిమాల ద్వారా సంపాదించిన డ‌బ్బుతో వ్యాపారాలు చేస్తుంటారు. కొంద‌రు ఫ్లాట్స్‌ను కొంటారు. మ‌రికొంద‌రు భూముల‌ను కొనుగోలు చేస్తుంటారు. అలాగే అక్కినేని ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగిన కింగ్ నాగార్జున కూడా తాను సంపాదించిన డ‌బ్బుతో ఎన్నో ఆస్తుల‌ను కొనుగోలు చేశారు. భూముల‌పై సైతం ఇన్వెస్ట్ చేశారు. అయితే భూములను కొనుగోలు చేసే స‌మ‌యంలో నాగార్జునను న‌మ్మిన వ్య‌క్తే నిండా ముంచేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తనకు […]

మంత్రి ఈటలకు అండగా కోదండరాం..?

తెలంగాణా మంత్రి ఈటెల రాజేంద్ర విషయంలో ఇప్పుడు అధికారులు విచారణ జరుపుతున్న విషయం మనకు తెలిసిందే. భూ కబ్జాలకు సంబంధించిన అప్డేట్ మరో మూడు గంటలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అక్కడ బాధితులకు అన్యాయం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఇది ఇలా ఉంటే మంత్రి ఈటెలకు ప్రొఫెసర్ కోదండ రామ్ మద్దతు ఇస్తున్నారు. కేవలం మంత్రి ఈటెల గట్డిగా మాట్లాడినందుకే తన పై విచారణ జరిపిస్తున్నారు అంటూ కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో […]

మంత్రి ఈటల భూ ఆక్రమణల వివాదంలో కీలక మార్పు.. ?

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన ఈట‌ల రాజేంద‌ర్ పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్‌ గ్రామాలకు చెందిన రైతుల భూముల పై మంత్రి ఈటల క‌బ్జా పెట్టార‌నే ఆరోప‌ణ‌లు తెలంగాణ రాజకీయం పై అలజడి రేపింది. అయితే ఈ కేసులో ఇప్పటికే సిఎం కెసిఆర్ విచారణకు ఆదేశాలుఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా నేడు మంత్రి ఈటల రాజేందర్ భూ ఆక్రమణల […]

జ‌మ్మూలో టీటీడీ ఆల‌యానికి భూమిని కేటాయించిన ప్ర‌భుత్వం..!

జ‌మ్మూ క‌శ్మీర్‌లో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం దేవాలయాన్ని నిర్మించనున్నారు. జ‌మ్మూలో నిర్మించ‌నున్న ఆ ఆల‌యం కోసం అక్కడ ప్ర‌భుత్వం ఆలయం కోసం భూమిని కేటాయించింది. 40 ఏళ్ల పాటు ఆ భూమిని లీజుకు ఇవ్వ‌నున్నారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా నేతృత్వంలో జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకునట్లు తెలిపారు. జ‌మ్మూలో వేద పాఠ‌శాల‌, ఆధ్మాత్మిక‌ ధ్యాన కేంద్రం, రెసిడెన్షియ‌ల్ క్వార్ట‌ర్స్‌, వైద్య‌ విద్యా కేంద్రాల‌ను కూడా వారు నిర్మించ‌నున్నారు. కేంద్ర పాలిత ప్రాంత‌మైన కా‌శ్మీర్‌లో ఆల‌య […]