రాష్ట్రంలోని ఏ పార్టీకైనా.. విజయవాడ నగరం కీలకం. ఇక్కడ పట్టు పెంచుకుంటే..రాష్ట్రంలో ఎక్కడైనా వాయిస్ వినిపించవచ్చనే ధీమా ఉంటుంది. ఇలా చూసుకుంటే.. ప్రస్తుతం వైసీపీకి ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నారు. అయితే.. వచ్చే ఎన్నికల నాటి పరిస్థితి చూస్తే.. వైసీపీకి తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలపై ఉన్న భరోసా..సెంట్రల్ నియోజకవర్గంపై లేదు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణు ఉన్నారు. అయితే.. ఆయన పనితీరు […]
Tag: Kapu community
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి రేసులో వీళ్లే!
సోమువీర్రాజు.. చాలా పంతం పట్టి మరీ.. ఏపీ బీజేపీ పగ్గాలను అందింపుచ్చుకున్నారు. పార్టీ మీద అలిగి, కోపం వ్యక్తం చేసిన తర్వాత గానీ.. ఆయనకు అధ్యక్ష పీఠం దక్కలేదు. అయితే.. అంత కష్టపడి దక్కించుకున్న పార్టీ పదవికి త్వరలోనే ఎండ్ కార్డు పడబోతోంది. చీప్ లిక్కర్ వ్యవహారం ఆయన పదవికి ఎసరు పెట్టింది. ఇప్పటికే ఆయన మీద గుస్సా అయిన అధిష్ఠానం అనధికారికంగా సంజాయిషీ అడిగినట్టు తెలుస్తోంది. కాగా.. సోము వీర్రాజు పదవీకాలం సుమారుగా మరో ఆరునెలల […]
‘బాబు’కు దూరమవుతున్న బీసీలు
ఏపీలో ఎలా అయినా సరే అధికార పగ్గాలు చేజిక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహాలు రూపొందిస్తున్నారు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా కార్యక్రమాలు నిర్వహించాలని కేడర్ను ఆదేశించారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరుగుతాయి. అప్పుడైనా తిరిగి సీఎం సీటులో కూర్చోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే.. అధికార పగ్గాలు దక్కాలంటే కుల సమీకరణలు చాలా ముఖ్యం. పార్టీలు, నాయకులు కుల సమీకరణలో చాలా ముందుంటారు. పల్లెల్లో కుల పెద్దలను కలవడం సర్వసాధారణం. అయితే ఇటీవల కాలంలో […]
కాపుల కోసం జగన్ షాకింగ్ స్కెచ్
వచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం, రాని అవకాశంలో తమ వంతు కోసం వెతుకులాడడం పాలిటిక్స్లో నేతలు చేసే పని! ఇప్పుడు ఏపీలోనూ ఇదే తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. 2019లో ఎట్టిపరిస్థితిలోనూ అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న ఏకైక విపక్ష నేత జగన్.. అప్పటి పరిస్థితులను తాను ఇప్పటి నుంచే సర్దు బాటు చేసుకునేందుకు యత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అధికార టీడీపీ ఓటు బ్యాంకును చీల్చడంపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టిన జగన్.. […]
కోనసీమలో టెన్షన్…. హైటెన్షన్
తూర్పుగోదావరి జిల్లాలో పచ్చదనం పరవళ్లు తొక్కే.. కోనసీమలో ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఠక్ ఠక్ ఠక్ మనే పోలీసు బూటు చప్పుళ్లు హోరెత్తిస్తున్నాయ్! ప్రశాంత సీమలో ఎవరిని పలకలరించినా టెన్షన్.. ఏ కూడలిలో చూసినా హై టెన్షన్!! కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రేపటి నుంచి(బుధవారం) చేపట్టనున్న సత్యాగ్ర హ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున కోనసీమ ప్రాంతంలో మోహరించారు. అమలాపురం, రావులపాలెం, మందపల్లి తదితర ప్రధాన ప్రాంతాల్లో అడుగడుగునా పికెట్లు […]
ఏపీలో మునిసిపల్ ఎన్నికలపై కొత్త చర్చ
ఏపీలో త్వరలో జరగబోయే మునిసిపల్ ఎన్నికలపై కొత్త చర్చ జరుగుతోంది. మొత్తం 11 మునిసిపాలిటీలు, 5 కొర్పొరేషన్లకు ఎట్టి పరిస్థితిలోనూ రానున్న రెండేళ్లలో ఎన్నికలు జరగాల్సి ఉంది. వాస్తవానికి నవంబరు 30లోగా దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకుని తమకు చెప్పాలని హైకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు చంద్రబాబు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. అయితే, 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం, […]