టి20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇంగ్లండ్ vs ఇండియా… పై చేయి ఎవ‌రిదంటే..!

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. ఈరోజు న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ తర్వాత ఈనెల 10వ తారీఖున అనగా రేపు ఇండియాకి ఇంగ్లాండ్ కు రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండిటిలో గెలిచిన టీమ్‌లు ఫైనల్లో తలపడనున్నాయి. ఇప్పుడు రేపు జరగబోయే ఇండియా -ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఎవరు పై చేయి సాధిస్తారో ఇప్పుడు చూద్దాం. ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్ చరిత్రలో […]

టి20 వరల్డ్ కప్ 2022.. భారత్ అభిమానులను భయపెడుతున్న.. 1992 సెంటిమెంట్..!

టి20 ప్రపంచ కప్ లో సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్న టీమిండియా.. ఈనెల 10న ఇంగ్లాండు తో సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్లో రోహిత్ సేన… బట్లర్ సేనను ఓడించి ఫైనల్ కు వెళ్లాలని ఇండియాలో ఉన్న ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటున్నారు. అభిమానులు కోరుకున్న విధంగానే కొన్ని సెంటిమెంట్లు కూడా భారత్‌కు కలిసి వ‌చ్చే విధంగా కనిపిస్తున్నాయి. అలాగే 2011లో భారత జట్టు వరల్డ్ కప్ గెలిచిన అప్పుడు జరిగిన […]

ఇండియాను ఓడిస్తే..జింబాబ్వే అతనితో అలా ఉంటా..పాక్ నటి ఓపెన్ ఆఫర్ ..!!

ఐసీసీ మెన్స్ టి20 వరల్డ్ కప్ 20-20 యమ రసవత్తరంగా జరుగుతుంది. రీసెంట్ గానే బాంగ్లాదేడ్ తో తలపడిన భారత్ చివరి బాల్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది . కాగా ఎట్టకేలకు ఫైనల్ గా ఇండియా మ్యాచ్ విన్ అయ్యింది. కాగా నవంబర్ 6న ఇండియా-జింబాబ్వే తో తలపడినుంది . ఈ మ్యాచ్ కోసం ఇండియన్ క్రికెట్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే ఈ మ్యాచ్లో జింబాబ్వే-టీమిండియాను కానీ ఓడిస్తే ఆ […]

మోడీకి కేజ్రీవాల్ మాస్టర్ స్ట్రోక్ అదుర్స్‌…!

బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ పాలనను ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారన్న సంగతి తెలిసిందే. హిందుత్వ ఎజెండాను మోస్తున్న బీజేపీ వ్యతిరేకిగా ముద్ర పడ్డ కేజ్రీవాల్…తాజాగా ఆ ముద్ర చెరిపేసేందుకు చేసిన ప్రకటన ఒకటి సంచలనం రేపుతోంది. ఇకపై భారత్ లో ముద్రించే కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలు కూడా ముద్రించాలని కేజ్రీవాల్ చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. ఇండోనేషియా ఒక ముస్లిం దేశం అని, […]

మరో సిరీస్ ను గెలుచుకోవటానికి.. సిద్ధమవుతున్న భారత్…!

ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ ను గెలుచుకున్న భారత్.. ప్రస్తుతం తన తర్వాత సిరీస్ లకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే టి20 వరల్డ్ కప్ ముందు చివరిగా దక్షిణాఫ్రికా తో మూడు టి20 మ్యాచ్లను భారత్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ ను కూడా భారీ విజయంతో టి20 వరల్డ్ కప్ కు వెళ్లాలని టీమిండియా సన్నాహాలు చేస్తుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చారు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను […]

టి20 ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. ఊహించిన క్రికెటర్‌ని లైన్లో పెట్టిన బీసీసీఐ..!

అక్టోబర్‌లో ప్రారంభం కానున్న టి20 ప్ర‌పంచ కప్‌కు భారత జట్టు ఇప్పటినుంచే ఎంతో కస‌ర‌త్తులు చేస్తుంది. తాజాగా జరిగిన ఆసియా కప్ లో భారత్ కప్ గెలుచుకుంటదని అందరూ భావించారు. కానీ ఎవరు ఊహించిన విధంగా భారత జట్టు ఫైనల్ కి వెళ్లకుండా మధ్య‌లోనే ఇంటికివచ్చేసింది. ఇక ఇప్పుడు అక్టోబర్‌లో జరగబోయే టి20 ప్రపంచ కప్ ని ఎలాగైనా కొట్టాలని భారత జట్టు కసితో ఉంది. తాజాగా బీసీసీఐ టి20 ప్రపంచ కప్ కు సంబంధించిన ప్లేయర్స్ […]

asia cup 2022: భార‌త్‌, పాక్‌, శ్రీలంక మూడు జ‌ట్ల‌కు పెద్ద దెబ్బే..!

క్రికెట్ అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అనే ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2022 రానే వచ్చింది. ఆగస్టు 28న దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. గ్రూప్ బీలో తొలి మ్యాచ్ భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరుగుతుంది. ముందుగా శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ అక్కడ పరిస్థితులు దృష్ట్యా .ఈ టోర్నీని యూఏఈకి మార్చిన విషయం తెలిసిందే.   తాజాగా ఆసియా కప్ […]

#HarGharTiranga: మన దేశ భక్తి ఇలా తగలాడింది మోడీ గారు..!?

HarGharTiranga.. అనే పేరుతో జనాల్లో అంతరించిపోతున్న దేశభక్తి మరియు జాతీయవాదాన్ని పెంపొందించడానికి అలాగే ప్రోత్సహించడానికి మన దేశ ప్రధాన మంత్రి నరేద్ర మోడీ గారు.. చేసిన కొత్త ప్రయత్నమే ఇది. నిజానికి హర్ ఘర్ తిరంగా ప్రచారానికి దేశంలో మంచి స్పందన లభించింది. ఇన్నాళ్ళు మన దేశ జెండాని మర్చిపోయిన జనాలు..దేశాభివృద్ధిలో భాగస్వామ్యమవుతామని పలువురు తమ ఇళ్లు, సంస్థలపై జెండాను ఎగురవేసి..మేము ఇండియన్స్ అంటూ స్వాతంత్రదినోత్సవం నాడు రొమ్ములు చాచి స్టేటస్ లు పెట్టి చెప్పుకొచ్చారు. వామ్మో.. […]

శవాన్ని పీకుతింటున్న కుర్రాడు..కేవలం ఆ బాడీ పార్టే..ఎందుకంటే..!!

వింటుంటేనే ఒళ్లు అదో విధంగా మారిపోతుంది కదా. శవాన్ని తింటున్నావ్ ఏం పోయ్యేకాలం రా బాబు నీకు అని తిట్టుకుంటున్నారా..? ఇదేదో మిమ్మలని భయపెట్టాడానికి చెప్పుతున్న కధ కాదు, నిజంగా జరిగిన పచ్చి నిజం. ఓ కుర్రాడు తన ఊర్లోని శవాలన్నింటిని అర్ధరాత్రి వేళ్ళ కాలు చేతులు కట్ చేసి పీకుతింటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఏం చేసారో తెలియాలంటే ఇది చదవాల్సిందే..!! ఉత్తర్ ప్రదేశ్ లోని మోర్గబాద్ జిల్లాలో సూరజ్ నగర్ అనే గ్రామంలో […]