ఫైనల్లీ.. ఇన్నాళ్లకి పెళ్లి చేసుకోబోతున్న రామ్ పోతినేని.. వైరల్ అవుతున్న అమ్మాయి పిక్స్..!?

ఇండస్ట్రీలో బడా బడా హీరోలు హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. రీసెంట్ గానే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంది . అంతేకాదు త్వరలోనే హాట్ హీరోయిన్ పూజా హెగ్డే ..అలాగే ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ తాప్సి కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . మరి కొంతమంది టాలీవుడ్ యంగ్ హీరోస్ కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. రీసెంట్గా కొంతమందికి నిశ్చితార్ధాలు అయ్యాయి. మరి కొంతమంది నిశ్చితార్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. హీరో వెంకటేష్ […]

పెళ్లి చూపుల్లో అమ్మాయిని అలాంటి ప్రశ్న అడిగిన అబ్బాయి..తట్టుకోలేకపోయిన ఆమె.. చేతి నిండా గాజులు వేసుకొని .. !!

ఆత్మహత్య ఈ మధ్యకాలంలో ఈ పదం చాలా పాపులర్ అయింది. ఇంతకుముందు కూడా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ..అయితే మనిషి క్షణిక ఆవేశానికి లోనై బంగారు లాంటి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా స్పాట్ డెసిషన్ తీసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆ లిస్టులో మరీ ముఖ్యంగా యువత ఎక్కువ శాతం ఉంది. మనం గమనించిన్న్ట్లయితే దాదాపు గత పది సంవత్సరాలు నుండి యువత ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన ఆత్మహత్య ..ప్రేమించిన అబ్బాయి ఒప్పుకోకపోయినా ఆత్మహత్య.. […]

ప్రియుడు కోరాడని ప్రేయసి ఏం చేసిందో తెలుసా?

ప్రేమించిన వారు కోరితో కొండ మీద కోతినైనా తెచ్చేందుకు వెనకాడరు. అలాంటిది తనకు ఎంతో ఇష్టమైన ప్రేమికుడు కోరాడని ఓ ప్రేయసి చేసిన పని గురించి తెలుసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆ అమ్మాయిని దూషించకమానరు. ఇంతకీ ఆ ప్రేమికుడు ఏం కోరాడు.. ఆ ప్రేయసి ఏం చేసిందో తెలియాలంటే వెస్ట్ బెంగాల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. వెస్ట్ బెంగాల్‌లోని నార్త్ 24 పర్గానాస్ జిల్లా బషీర్ హట్ సబ్ డివిజన్‌కు […]

ఉత్కంఠ చెలరేగిన అనంతపురం సంఘటన..మాకేం తెలియదు అంటూ పోలీసులు..!!

అనంతపురం నగరంలో నిన్నటి రోజున ఎస్ ఎస్ బి ఎన్ కాలేజ్ లో విద్యార్థులు ఆందోళన చేయడం జరిగింది. అయితే అందులో విద్యార్థి జయలక్ష్మి తలకు గాయం అయినట్లుగా సమాచారం. అది కూడా పోలీసులు లాఠీఛార్జి చేశారు అనే విషయం బాగా పాపులర్ అయ్యింది. అయితే అందుకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థి సంఘాలు విద్యార్థి సంస్థలకు బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో ముందుగానే పలువురు విద్యార్థి సంఘం నేతలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రదేశంలో […]

 చదువుకోవడం కంటే బర్రెలు కాయడం మేలంటున్న గ్రాడ్యుయేట్..!

ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఒక అమ్మాయి బర్రెలు కాస్తూ సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం చాలా వైరల్ అవుతోంది.. అంతేకాదు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఇది చక్కటి నిదర్శనమని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా సెటైర్లు వేస్తున్నారు.. అంతేకాదు ఈ రోజు ఉదయం నుంచి ఆ విద్యార్థి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది.. […]

తెలంగాణ లో చోటు చేసుకున్న మరో దారుణం..!

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినప్పటికీ ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదనే చెప్పాలి.. మహిళలపై, బాలికలపై అత్యాచారాలు చేస్తూ ఎంతో మంది ఆడ పిల్లల జీవితాలను ఈ మానవ మృగాలు బలి తీసుకుంటున్నారు.. ఇక ఇప్పటికీ సింగరేణి కాలనీ లో ఆరు సంవత్సరాల చిన్నారి చైత్ర పై జరిగిన అత్యాచారం ఘటన మరవకముందే ఇప్పుడు మరోసారి తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే .. తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా లో నలుగురు యువకులు ఓ యువతిపై […]

యద అందాలతో.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న.. హాట్ క్విన్.. నోరా ఫతేహి..!

బాలీవుడ్ లో సత్తా చాటిన బ్యూటీ నోరా ఫతేహి. సినీ అభిమానులకు డాన్స్ లవర్ గా, మోడల్, సింగర్, నటి రియాల్టీ షోలకు జడ్జిగా ఇలా అన్ని రంగాలలో తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకుంది. ఎలాంటి డ్యాన్స్ నైనా తనదైన శైలిలో వేస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది. ఇక ఈమె టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించింది. టెంపర్, కిక్-2, లోఫర్ వంటి చిత్రాలలో డాన్స్ తో అదరగొట్టింది ఈమె. అంతేకాకుండా ప్రభాస్ తో […]

ఏపీ బాలిక‌కు కేసీఆర్ త‌న‌య సాయం..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక సేవ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డంలో ముందుంటారు. కొవిడ్ స‌మ‌యంలో నిజామాబాద్ కేంద్రంలో నిర‌వ‌ధికంగా అన్న‌దానం చేస్తున్నారు. అంతేకాదు దుబాయ్‌, మ‌స్క‌ట్ త‌దిత‌ర అర‌బ్ దేశాల్లో చిక్కుకున్న‌వారిని స్వ‌దేశానికి తీసుకురావ‌డానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్ర‌జాసేవకు సరిహద్దులు లేవని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత ఆపన్న హస్తం అందించారు. ప్రకాశం జిల్లాకు చెందిన చిన్నారి జ్ఞాపిక వెన్నెముక ఆపరేషన్ […]

దాని కోసం ఏకంగా తొమ్మిది సంవత్సరాల బాలికపై అత్యాచారం..?

దేశంలో ఆడబిడ్డల పై అత్యాచారాలు నేటికీ ఆగడం లేదు.తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో చిన్న బాలిక పై ఘోరం జరిగింది. గద్వాల్ జిల్లా పరిధిలోని అలంపూర్ మండలంలో తొమ్మిది సంవత్సరాల బాలిక పై ఓ మృగం అత్యాచారం చేసాడు. దీనికి పంచాయతీ పెద్దలు ఎకరం భూమి పరిహారం ఇచ్చి నేరాన్ని మాఫీ చేయాలనుకున్నారు. కానీ తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి ఇలా భూమి ఇచ్చి పరిహారం చెయ్యటం సహించలేని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం […]