70 ఏళ్ల క్రిత‌మే చైనాలో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన ఎన్టీఆర్ సినిమా తెలుసా..!

మనకి పాన్ ఇండియా మార్కెట్ ఇప్పుడే వచ్చిందని మనం అందరం అనుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన బాహుబలి త్రిబుల్ ఆర్ కే జి ఎఫ్ సినిమాలే పాన్ ఇండియా సినిమాలని అనుకుంటూ గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ వ‌సూళ్లు ఊస్తే గొప్ప‌ల‌కు పోతున్నాం. కానీ అది త‌ప్పు. 70 ఏళ్లక్రితమే మన సీనియర్ హీరోలలో చాలామంది పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తెర‌కెక్కించి ప్రపంచవ్యాప్తంగాా ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే దివంగ‌త‌ మహానుటుడు నందమూరి తారక […]

చైనాలో 100 రోజులు…ఆడిన ఎన్టీఆర్ సినిమా..ఏదో తెలుసా..!?

మనకి పాన్ ఇండియా మార్కెట్ ఇప్పుడే వచ్చిందని మనం అందరం అనుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన బాహుబలి త్రిబుల్ ఆర్ కే జి ఎఫ్ సినిమాలే పాన్ ఇండియా సినిమాలని అనుకుంటూ గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ అది త‌ప్పు 70 ఏళ్లక్రితమే మన సీనియర్ హీరోలలో చాలామంది పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తెర‌కెక్కించి ప్రపంచవ్యాప్తంగాా ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే స్వర్గీయ మహానుటుడు నందమూరి తారక రామారావు గారు పాన్ వరల్డ్ లెవెల్ […]

దయచేసి..పిల్లల్ని కనండి ప్లీజ్..గవర్నమెంట్ స్పెషల్ రిక్వెస్ట్..ఎందుకంటే..!!

ఎస్ ..ఇప్పుడు ఇదే రిక్వెస్ట్ చేస్తుంది చైనా గవర్నమెంట్ వాళ్ళ దేశ ప్రజలను. ఒకప్పుడు జనాభాలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం గా రికార్డ్ సృష్టించిన చైనా ..ఇప్పుడు కనీస జనాభా సంఖ్యలేక అల్లాడిపోతుంది . దానికి కారణాలు కరోనా కావచ్చు కాకపోవచ్చు.. కానీ, ప్రజెంట్ అక్కడ జనాభా సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో దేశ జనాభాను పెంచుకోవడానికి చైనా గవర్నమెంట్ నానా తంటాలు పడుతుంది. ప్రజెంట్ జనాభా శాతం చూస్తే చాలా తక్కువగా ఉందంటూ […]

షాక్.. మూడేళ్ళ చిన్నారికి ఒమిక్రాన్..!

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఇండియాను వణికిస్తోంది. రెండు వారాల కిందట కనీసం దేశంలో ఒక్క కేసు కూడా లేకపోగా.. స్వల్ప వ్యవధిలోనే దేశంలో 33 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా మొదటి వేవ్ లో వైరస్ పిల్లలపై పెద్దగా ప్రభావం చూపలేదు. సెకండ్ వేవ్ లో మాత్రం కొంత మేర చూపించింది. అయితే ఒమిక్రాన్ ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది.అనే విషయమై అంతుబట్టడం లేదు. తాజాగా మహారాష్ట్రలో మూడున్నర సంవత్సరాల వయస్సు […]

దేశంలో ఒక్కరోజే 2796 కరోనా మరణాలా… అసలు నిజం ఇదీ..

దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య గురించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలను అందజేస్తోంది. ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఈ వివరాలను తెలుపుతోంది. అయితే గడచిన 24 గంటల్లో దేశంలో 2796 మంది కరోనాతో చనిపోయినట్లు వార్తలు వస్తుండడంతో కలకలం రేపుతోంది. అయితే అది ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల మేరకు నిజమే అయినప్పటికీ అవి 24 గంటల్లో చనిపోయినవారి సంఖ్య కాదు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 370 మంది ఈ వైరస్ […]

మూత్రంలో ఉడికించిన గుడ్లను తింటార‌ట‌..ఎక్క‌డో తెలుసా?

మూత్రంలో ఉడికించిన గుడ్లు… వామ్మో, విన‌డానికే ఇబ్బందిగా ఉంది క‌దూ. కానీ, కొంద‌రు ప్ర‌జ‌లు ఆ గుడ్ల‌ను లొట్టలేసుకుంటూ తింటార‌ట‌. న‌మ్మ‌స‌క్యంగా లేక‌పోయినా ఇది నిజం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చైనాలోని జెజియాంగ్‌లోని డాంగ్‌యాంగ్‌లో ప్ర‌జ‌లు మూత్రంలో ఉడకబెట్టిన గుడ్లతో ప్రత్యేక వంటకం చేస్తారు. దాని పేరే `వ‌ర్జిన్ బాయ్ ఎగ్‌`. ఈ డిష్‌ను అక్క‌డి వారు ఎంతో ఇష్టంగా, ఇష్ట‌ప‌డి తింటుంటారు. అయితే గుడ్లను ఉడికించడానికి ప‌దేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల నుంచి […]

ఆన్లైన్ గేమ్స్ పై చైనా సంచలన నిర్ణయం.. ఏమిటంటే?

ప్రస్తుతం జనరేషన్ లో చిన్నపిల్లలు ఆన్లైన్ గేమ్స్ కు ఏ విధంగా అడిక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ గేమ్స్ పిచ్చిలో పడి సమయానికి అన్నం తిన్నామా లేదా అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు ఆడద్దు అని చెబుతున్నారని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక కరోనా సమయంలో పిల్లలు ఆన్లైన్ గేమ్స్ కు మరింత అడిక్ట్ అయ్యారు. అయితే ఇలా తరచూ గేమ్స్ ఆడుతూ ఉండటం వల్ల పిల్లల మానసిక పరిస్థితి పై ప్రభావం […]

హ‌నీమూన్ కోసం కొడుకును అమ్మిన తండ్రి..!

పిల్లల కోసం త‌ల్లిదండ్రులు ఎంతో త‌పిస్తారు. వారి బాగుకోసం జీవితాల‌ను సైతం త్యాగం చేస్తుంటారు. కానీ ఓ తండ్రి మాత్రం త‌న సుఖం కోసం కొడుకునే బేరానికి పెట్టాడు. రెండో భార్యతో క‌లిసి హనీమూన్‌కు వెళ్లి ఎంజాయ్‌ చేయడం కోసం రెండేళ్ల కుమారుడిని విక్ర‌యించాడు. విషయం కాస్త పోలీసులకు తెలియడంతో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘ‌ట‌న చైనాలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. చైనాలోని జెజియాంగ్‌కు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం కాగా, […]

చంద్రబాబు చైనా నుంచి ఏం తీసుకొస్తారు?

రాజధాని నిర్మాణమంటే ఏ నాయకుడికైనా కత్తి మీద సాము లాంటిది. నాయకుడిలోని నాయకత్వ లక్షణాల్ని సవాళ్ళే బయటపెడతాయి. సంక్షోభాల్ని అవకాశాలుగా మలచుకోవడం నాయకుల లక్షణం. ఓ రాజధానిని నిర్మించవలసి వస్తుందని తెలుగు రాజకీయాల్లో ఏ నాయకుడూ అనుకుని ఉండడు. హైదరాబాద్‌ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు పాత్ర అద్వితీయం. అంతకు ముందు, ఆ తరువాత కూడా ముఖ్యమంత్రులుగా పనిచేసినవారు హైదరాబాద్‌ అభివృద్ధి కోసం పనిచేశారు. రాజధాని అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అయితే కొత్త రాష్ట్రానికి రాజధాని […]