అనంతలో రేసు గుర్రాలు..టీడీపీకి కలిసోచ్చేనా!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ సారి ఎక్కువ స్థానాలని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతుంది. 2014 ఎన్నికల్లో మాదిరిగా ఇక్కడ మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని చూస్తుంది. ఆ ఎన్నికల్లో 14 సీట్లకు 12 సీట్లు దక్కించుకుంది. కానీ 2019 ఎన్నికల్లో టి‌డి‌పికి రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఈ సారి మాత్రం భారీగా సీట్లు దక్కించుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలోనే జిల్లాలో టి‌డి‌పి నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు. అలాగే లోకేష్ పాదయాత్ర సైతం […]

కియా సంస్థలో .. మృగాలుగా మారిన ఉద్యోగులు..ఏకంగా రాడ్లతోనే కొట్టుకుంటున్నారు..!

అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో ఏర్పాటు చేసిన కియా పరిశ్రమలో ఉద్యోగుల మధ్య ఘర్షణ ఏర్పడి, అది సంచలనంగా మారింది.. ఈరోజు ఉదయం ఇనుపరాడ్లతో జూనియర్ , సీనియర్ ఉద్యోగుల మధ్య ఘర్షణ ఏర్పడి , ఒకరికి ఒకరు దాడి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త కాస్త పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ప్రధాన ప్లాంట్ లో హుండాయ్ , ట్రాన్సిస్ కంపెనీ ఉద్యోగుల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి.. అని అక్కడ సహా ఉద్యోగులు […]

పట్టుకోసమే పెద్దారెడ్డి పోరాటం.. పట్టువదలని విక్రమార్కుడిలా జేసీపీ

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం రసకందాయంలో పడింది. తాడిప్రతి ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉండగా మున్సిపల్ చైర్మెన్ గా ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అసలు విషయమేమంటే.. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా తాడిపత్రి మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకోలేకపోయింది. ఇది ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఇబ్బంది కరమే. అందుకే మున్సిపాలిటీ వ్యవహారాల్లో ఆయన తలదూరుస్తూ ఉంటాడు. అధికారులను కూడా గుప్పిట్లో పెట్టుకున్నారు. […]

అయ్యో..అయ్యొయ్యో.. ఇంతటి అవమానమా..

తాడిపత్రి.. ఎప్పుడూ మీడియాలో నానే పేరు.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పేరు వినిపిస్తూనే ఉంటుంది.  తాడిపత్రి అంటేనే జేసీ బ్రదర్స్ గుర్తుకు వస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ సోదరులు గతంలో ఓ వెలుగు వెలిగారు.  జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నపుడు హవా నడిచింది. అప్పుడు అధికారం ఉంది కాబట్టి వారిదే పైచేయి అయింది. ఇపుడు జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలకు కాస్త దూరంగా ఉండగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం […]

జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు..కారణం ఏమిటంటే..?

ఏపీలోని అనంతపూర్ జిల్లా రాజకీయాల్లో జేసీ బ్రదర్స్‌కు మంచి పట్టుంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నారు. ఆయనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ ఛత్రునాయక్ ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. కాగా, తాజాగా తాడిపత్రి మున్సిపాలిటీ రెండో వైస్ చైర్మన్ ఎన్నిక పోలీసుల భారీ బందోబస్తు మధ్య జరిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎలక్షన్‌లో టీడీపీ మద్దతు ఇచ్చిన […]

అనంతలో TDP కి చుక్కలు చూపిస్తున్న బ్రదర్స్

రాయలసీమ జిల్లాల్లో టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా. 2014 ఎన్నికల్లోనూ జిల్లాలోని 14 స్థానాలకు 12 చోట్ల టీడీపీ అభ్యర్థులే గెలిచారు. తాజాగా కదిరి నుంచి ఎంపికైన వైసీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా కూడా ఈ మధ్యనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే జిల్లాలో టీడీపీది తిరుగులేని ఆధిపత్యం. ఇక్కడ విపక్షమన్న మాటే లేదు. అట్లాంటి చోట కూడా.. టీడీపీ నేతలు వర్గపోరుతో పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. జిల్లాలో అనంతపురం ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి […]