అనంపురం రాజకీయాల్లో పాత సీన్లే.. ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి. గతంలో ఏళ్ల తరబడి జరిగిన ఘటనలే ఇకపైనా జరగనున్నాయి. కథ మారలేదు కానీ.. కథనమూ మారలేదు.. కేవలం హీరోలే మారారు అంతే! ఆధిపత్యమే అప్పుడు, ఇప్పుడు ప్రధాన టాపిక్. రాజకీయమే మెయిన్ స్టోరీ అప్పుడు ఇప్పుడు! కాకపోతే.. తండ్రుల ప్లేస్లో వారసులు అంతే!! దీంతో మరోసారి అనంతపురం రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. విషయంలోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలో రెండు ప్రధాన పార్టీలు ఆధిపత్య పోరు […]
Category: Politics
బాలయ్య వార్నింగ్: కలిసి ఉండండి.. లేదంటే వెళ్లిపోండి
ముక్కుసూటిగా మాట్లాడటం, వ్యవహరించడంలోనూ సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎవరూ సాటిరారు! సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా ఇదే పంథాను కొనసాగిస్తున్నారు! అటు సినిమాలు, ఇటు రాజకీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు బాలయ్య! కొంత కాలం నుంచి హిందూపురం నియోజకవర్గానికి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు మళ్లీ రాజకీయాలపై దృష్టిసారించారు. వస్తూ వస్తూనే నియోజకవర్గంలోని క్యాడర్ మధ్య నెలకొన్న గ్రూప్ తగాదాలపై సీరియస్ అయ్యాడు. ఉంటే కలిసి కట్టుగా ఉండాలని సూచించాడు! లేకుండే వెళ్లిపోవాలని ఘాటుగా వార్నింగ్ […]
కేసీఆర్, కవిత మాయలో.. పదవులు పోగొట్టుకున్న మంత్రులు
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్, ఆయన తనయ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితలపై ఓ ఇద్దరు కేంద్ర మంత్రులకు చెందిన అనుచరులు తెగ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తండ్రీ కూతుళ్ల కారణంగా మంత్రులు పదవులు పోగొట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. వీరి ధన దాహానికి, వ్యూహ ప్రతివ్యూహాలకు ఆ మంత్రులు బలయ్యారని అంటున్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో రాజకీయం సరవత్తరంగా మారింది. ప్రతి ఒక్కరూ ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. మరి ఆ విషయం ఏంటో మనంకూడా […]
బాబుపై తెలుగు తమ్మళ్ల గరంగరం
అధికార టీడీపీలో కలవరం మొదలైంది. తమ్ముళ్లకు కంటిపై కునుకు కూడా ఉండడం లేదు. 2019 ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర పైగా సమయం ఉండగానే వాళ్లలో పెద్ద ఎత్తున ఆందోళన కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాము గెలుస్తామో లేదో.. ప్రజలు మళ్లీ ఆదరిస్తారో లేదో.. అనే ఆందోళన కన్నా అధినేత తమను అక్కున చేర్చుకుంటారా? లేదా? అనే దిగులే ఎక్కువగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఏదో ఒక రూపంలో హడావుడికి గురి చేస్తున్న టీడీపీ అధినేత, […]
కేసీఆర్ ఫ్యామిలీ మరో వారసుడు… ఆ నియోజకవర్గం కన్ఫార్మ్
టీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబ పెత్తనం ఎక్కువైందన్న విమర్శలు విపక్షాల నుంచి పెద్ద ఎత్తునే ఉన్నాయి. కేసీఆర్ సీఎంగా ఉంటే ఆయన కుమార్తె కవిత నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. ఇక ఆయన తనయుడు కేటీఆర్ మంత్రిగా ఉంటే, మేనళ్లుడు హరీష్రావు సైతం మంత్రిగా ఉన్నారు. కేసీఆర్ సమీప బంధువు బోయినపల్లి వినోద్కుమార్ కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. ఇలా తెలంగాణ ప్రభుత్వంలో వీళ్లదే పెత్తనం. ఇక వీళ్లకు తోడు ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు పొలిటికల్ ఎంట్రీ […]
నంద్యాల ఉప ఎన్నిక అతడి ప్రాణం తీసింది
ఏపీలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన నంద్యాల ఉప ఎన్నిక ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందా ? వైసీపీ గెలుస్తుందా ? అన్నదానిపై మాటా మాటా పెరిగి ఇద్దరు వ్యక్తులు బెట్టింగ్ కాశారు. కానీ ఇక్కడ మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంటా సూర్యనారాయణ (55) కూలి […]
నంద్యాల ఫలితం తర్వాత…. పీకే-జగన్ మధ్య ఏం జరిగింది
నంద్యాల ఉప ఎన్నికకు ముందు వరకు వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు ఓ రేంజ్లో మార్మోగింది. నార్త్లో ప్రధానమంత్రి మోడీ నుంచి పలు రాష్ట్రాల ఎన్నికల్లో వ్యూహకర్తగా సక్సెస్ ఫుల్ రిజల్ట్ ఇచ్చిన పీకే ఏపీలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా రావడంతో అందరి దృష్టి ఆయనమీదే ఉంది. ఆయన వ్యూహాలు ఇక్కడ కూడా వైసీపీకి పని చేస్తాయన్న నమ్మకంతో చాలా మంది ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పీకే తన వ్యూహాలు అమలు చేశారు. […]
ప్రజల మనిషి ‘ యరపతినేని ‘ ప్లస్సులు – మైనస్ల లెక్క ఇదే
గుంటూరు జిల్లా టీడీపీ సీనియర్ నాయకుల్లో యరపతినేని శ్రీనివాసరావు ఒకరు. ఏపీలోనే అత్యంత సంక్లిష్టమైన నియోజకవర్గాల్లో ఒకటి అయిన గురజాల నుంచి మూడుసార్లు గెలిచిన యరపతినేని సీఎం చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన వ్యక్తి. జిల్లాలో చాలా మంది సీనియర్లు ఉన్నా చాలా సందర్భాల్లో బాబు యరపతినేని మాటే నమ్ముతారు. ఆయన మంత్రి కాకపోయినా బాబు దృష్టిలో ఆయనకు అంతకుమించిన ప్రయారిటీ ఉంటుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయన కూడా మంత్రి పదవి ఆశించారు. ఆయనకు మంత్రి […]
ఏపీని అందుకే.. కేంద్రం పట్టించుకోవడంలేదా..!
అవునా? నిజమేనా? ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్రం మునిగిపోవడం ఖాయమేనా? రాష్ట్రం అప్పుల పాలవడం నిజమేనా? అంటే ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీ సీఎంగా బాబు అనుసరిస్తున్న వైఖరిపై మిత్ర పక్షం బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉందని ఈ పరిణామం కారణంగా ఏపీకి రాబోయే ఏడాదిన్నరలో కష్టాలు మరిన్ని పెరుగుతాయని అంటున్నారు. విషయం ఏంటో చూద్దాం. 2014 ఎన్నికల సమయంలో మిత్రపక్షంగా టీడీపీ-బీజేపీ కూటమి రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లింది. ప్రజల […]
