వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున్కు సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో హిట్ ఇచ్చాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఈ చిత్రంలో నాగార్జున పోషించిన బంగార్రాజు క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దాంతో ఆ పాత్ర పేరుతో, అదే లుక్ తో గ్రామీణ నేపథ్యంలోనే మరో సినిమా చేయబోతున్నట్టు కళ్యాణ్ కృష్ణ మరియు నాగ్ ఎన్నో సందర్భాల్లో తెలిపారు. కానీ, ఈ చిత్రం సెట్స్ మీదకు మాత్రం వెళ్లలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందని కూడా […]
Author: Admin
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మహేష్..ప్రజలకు మరో విజ్ఞప్తి!
ప్రస్తుతం కరోనా వైరస్ ఊహించని రీతిలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కాటుకు ఇప్పటికే ఎందరో ప్రాణాలు విడవగా.. మరెందరో హాస్పటల్లో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు కరోనాను అంతం చేసేందుకు ప్రపంచదేశాల్లోనూ వ్యాక్సిన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపిన మహేష్.. ప్రజలకు ఓ విజ్ఞప్తి కూడా […]
దేశంలో 3.5 లక్షలకు పైగా కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్లో 3,52,991 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,73,13,163 కు చేరుకుంది. అలాగే నిన్న 2,812 మంది […]
బాలయ్య డైరెక్టర్కి ఫిక్స్ అయిన బన్నీ..త్వరలోనే ప్రకటన?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే.. పుష్ప తర్వాత బన్నీ కొరటాల శివతో సినిమా చేస్తాడని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా కొరటాల ఎన్టీఆర్తో సినిమా ప్రకటించాడు. దీంతో బన్నీ తన తదుపరి చిత్రాన్ని ఏ డైరెక్టర్తో చేస్తాడు అన్నది […]
తెలంగాణలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు..అక్కడే అత్యధికం!
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న ఆరు వేలకు చేరువలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
టీడీపీలో మరో విషాదం..కరోనాతో విశాఖ కార్పొరేటర్ మృతి!
ప్రాణాంతక వైరస్ అయిన కరోనా తగ్గినట్టే తగ్గి.. మళ్లీ వికృత రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో లక్షల మందిని బలి తీసుకున్న ఈ కరోనా.. ప్రస్తుతం మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇలా అందరిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా విశాఖలో కరోనా బారినపడి మరో కార్పొరేటర్ కన్నుమూశారు. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున 31వ వార్డు కార్పొరేటర్గా ఎన్నికైన వానపల్లి రవికుమార్ గత […]
రష్మీ కీలక నిర్ణయం..ఇక ఈ యాంకరమ్మను అక్కడ చూడలేమట?
బుల్లితెర హాట్ యాంకర్స్లో ఒకరైన రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది రష్మీ. ప్రస్తుతం బుల్లితెర లోనే వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అయితే ఈ షోకు రాకముందు రష్మీ పలు చిత్రాల్లో నటించింది. కానీ, అవేమి ఆమెకు గుర్తింపును తీసుకురాలేదు. ఇక జబర్ధస్త్ తర్వాత కూడా ఒకటి, రెండు చిత్రాలు చేసింది. అయినప్పటికీ, వెండితెరపై సక్సెస్ కాలేకపోయింది. దర్శకనిర్మాతలు కూడా […]
ఆ టాలీవుడ్ హీరోకు అభిమాని బెదిరింపులు..ఏం జరిగిందంటే?
ఓ అభిమాని సూసైడ్ చేసుకుంటానంటూ సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ హీరోను బెదిరించారు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు..విశ్వక్ సేన్. `వెళ్ళిపోమాకే` సినిమాతో హీరోగా టాలీవుడ్లోకి అడుగు పెట్టిన విశ్వక్.. ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఫలక్నుమాదాస్ సినిమాలో హీరోగా నటించడమే కాదు.. దర్శకత్వం కూడా తానే వహించి మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇక ప్రస్తుతం ఈయన పాగల్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. […]
కరోనా బారిన పడ్డ పూజా హెగ్డే..ఆందోళనలో ఫ్యాన్స్!
కరోనా వైరస్ ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. అతి సూక్ష్మజీవి అయిన ఈ మహమ్మారి ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో కరోనా నిండి పోయింది. ఇప్పటికే హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఎందరో కరోనా బారిన పడ్డారు. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగానే ఆమెనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నానని..గత […]









