ఆస్కార్ 2021 అవార్డు గ్రహీతలు వీరే ..!

ప్రపంచ చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా మొదలైంది. కరోనా వైరస్‌ కారణంగా గత ఏడాది నుంచి ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ వేడుక ఎట్టకేలకు జరుగుతోంది. ప్రేక్షకులు లేకుండా కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఈ వేడుకలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. నో మ్యాడ్‌లాండ్‌ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకురాలిగా క్లోవీ చావ్‌ను ఆస్కార్‌ అవార్డు వచ్చింది. దీంతో పాటు ఉత్తమ సంగీతం, ఉత్తమ సహాయ నటుడు అవార్డులను కూడా […]

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అట్లీ ఇంట్లో విషాదం..!

కరోనా కారణంగా గ‌త ఏడాది చాలా మంది మృత్యువాత పడ్డారు.ఇంకొందరు ఇత‌ర కార‌ణాల వ‌ల‌న చ‌నిపోయారు. తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అట్లీ తాతగారు సౌంద‌రా పాండియ‌న్ మృతి చెందారు. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా చెప్పారు దర్శకుడు అట్లీ. తాత ఎం సౌంద‌రా పాడియ‌న్ చనిపోయారు. మా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాం. ఇటువంటి క్లిష్ట ప‌రిస్థితులు ఎలా ఎదుర్కోవాలో తెలియ‌డం లేదు. ఆయ‌నంటే నాకు చాలా ఇష్టం. తాత మీరు ఎల్ల‌ప్పుడు నా రోల్ […]

సంచలన నిర్ణయం తీసుకున్న స‌ల్మాన్ బ్యూటీ..!?

చాలా మంది సినీ నటీనటులు సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. ఎప్పటి కప్పుడు తమ విషయాలు షేర్ చేస్తూ అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారు. కానీ ఆమీర్ ఖాన్, ఛార్మి లాంటి వారు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటున్నామ‌ని చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇక ఇప్పుడు స‌ల్మాన్ న‌టించిన ద‌బాంగ్ 3 మూవీలో ఒక స్పెష‌ల్ సాంగ్ చేసిన వరీనా హుస్సేన్ కూడా ఇలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కొద్ది రోజుల పాటు సోష‌ల్ మీడియాకు […]

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న రానా తమ్ముడు..!?

ద‌గ్గుబాటి కుటుంబం నుంచి మ‌రో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ద‌గ్గుబాటి రానా త‌మ్ముడు అభిరామ్ రీఎంట్రీకి అంతా రాక్సీ అయింది. అతి త్వ‌ర‌లోనే ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడితో అభిరామ్ చిత్రం చేయ‌నున్నారు. ప్రముఖ సెన్సిబుల్ దర్శకుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓస్క్రిప్ట్ ని సురేష్‌బాబు ఓకే చేసిన‌ట్లు టాక్. దీంతో త్వ‌ర‌లోనే అభిరామ్‌ను గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు సురేష్‌బాబు. తేజ డైరెక్ట్ చేసే ఈ చిత్రానికి ఆర్పీ ప‌ట్నాయ‌క్ సంగీతం అందించ‌నున్న‌ట్లు సమాచారం. ఇటీవ‌లె […]

చిరంజీవి బ‌ర్త్‌డేకే ఫిక్స్ అయిన `ఆచార్య‌`..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌!

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌హిస్తున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా..ఈయ‌న‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని మే 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, క‌రోనా దెబ్బ‌కు షూటింగ్‌కు బ్రేక్ ప‌డ‌డంతో.. విడుద‌ల‌ను వాయిదా వేశారు. […]

ప్రముఖ గాయకుడు మృతి..!

ప్రముఖ హిందుస్థానీ గాయకుడు అయిన రాజన్‌ మిశ్రా కరోనా కారణంగా ఆదివారం సాయంత్రం మృతి చెందారు. కరోనా వైరస్ బారిన పడిన రాజన్‌ మిశ్రా గత మూడు రోజులుగా సెయింట్‌ స్టీఫెన్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి బాగా విషమించడంతో వెంటిలేటర్‌ బెడ్ కోసం చూసినా పెద్దగా ఫలితం లేక పోయింది. దీంతో ఆయన శ్రేయోభిలాషులు, మిత్రులు సోషల్‌ మీడియా ద్వారా సహాయం కోరారు. చివరకు ప్రధాని కార్యాలయం దీని పైవెన్తనె స్పందించి వెంటిలేటర్‌ సదుపాయాన్ని […]

ఆ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా ముప్పు తక్కువ…!?

కరోనా అతి వేగంగా విజృంభిస్తుంది. ఇలాంటి సమయంలో అసలు ఎవరికి ఇది ఎక్కువ రిస్క్ అని సీఎస్ ఐఆర్ ప్యాన్ ఇండియా సర్వే నిర్వహించగా ఈ సర్వేలో భాగంగా 140 మంది డాక్టర్లు, సైంటిస్టులు సీఎస్‌ఐఆర్‌ ల్యాబ్‌ల్లో పనిచేసే 10,427 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లోని ప్రతిరక్షకాల తీరును పరిశీలించారు. పీచు పదార్థం సమృద్ధిగా ఉండే శాకాహారం తినేవారిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లు వారు గుర్తించారు. బీ, ఏబీ గ్రూప్‌ […]

వార్న‌ర్ చేసిని ప‌నికి మండిప‌డ్డ టాలీవుడ్ హీరోయిన్‌!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో భాగంగా నిన్న రాత్రి చేపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ త‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంత‌రం సన్‌రైజర్స్ కూడా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది. సూపర్‌ […]

థియేట‌ర్ల‌లో బోల్తా ప‌డినా అక్క‌డ దూసుకుపోతున్న `వైల్డ్ డాగ్‌`!

కింగ్ నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వైల్డ్ డాగ్‌`. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీఖేర్‌, అతుల్‌ కులకర్ణి, అలీ రెజా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఏప్రిల్ 2న విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ..బాక్సాఫీస్ దగ్గర మాత్రం యావరేజ్ గా నిలిచింది. దీంతో ఈ చిత్రాన్ని వెంట‌నే ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ లో విడుద‌ల చేశారు. […]