సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఈ మధ్యకాలంలో కచ్చితంగా నాగచైతన్య సమంతల విడాకుల విషయం అనే చెప్పాలి. వీళ్ళు విడాకులు తీసుకొని దాదాపు రెండేళ్లు పూర్తవుతుంది . అయినా సరే వీళ్ళ విడాకులకు సంబంధించిన వార్తలు ఏదో ఒకటి ఇంకా నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. రీసెంట్గా రీసెంట్గా విళ్లవిడాకులకు సంబంధించిన మరొక న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . ఇన్నాళ్లు నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నది సోషల్ మీడియాలో వచ్చే పుకార్ల కారణంగానే అంటూ అనుకున్నారు జనాలు .
అయితే కాదు అని వాళ్ళు ఓ సినిమా కారణంగానే విడాకులు తీసుకున్నారు అన్న విషయం ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . పెళ్లి తర్వాత సమంత చాలా తక్కువ సినిమాలో నటించింది. రెండు మూడు సినిమాలే అయిన మంచి హిట్ అయ్యాయి. అయితే సమంత నాగచైతన్య కలిసి మజిలీ అనే సినిమాలో నటించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . సమంత నటించిన ఓ బేబీ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది .
అయితే పెళ్లి తర్వాత సమంత నటించిన జాను సినిమా బోల్తా కొట్టింది . నిజానికి ఈ సినిమా చేయొద్దు అని నాగచైతన్య సమంతకు పదే పదే చెప్పారట వినలేదట . మొండిగానే ఈ సినిమాను చేసిందట . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడమే కాకుండా సామ్ నటనపై కూడా కొన్ని వల్గర్ కామెంట్స్ వచ్చేలా చేశాయి . అయితే అప్పుడే వీళ్లిద్దరి మధ్య ఫస్ట్ గొడవ స్టార్ట్ అయిందట . చెప్పిన మాట వినకుండా చేసిన ఈ పని సమంత నాగచైతన్య మధ్య పుల్ల పెట్టింది అంటూ నాగార్జున కూడా చాలా బాధపడ్డారట . అంతేకాదు ఇదే విషయాన్ని ఆయన తన కుటుంబ సభ్యుల వద్ద చెప్పుకొని బాధపడ్డారట. ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!