భరత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల భామ కియారా అద్వానీ.. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అలాగే సన్సెషనల్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కబోతోన్న `ఆర్సీ 15`లోనూ కియారాను హీరోయిన్గా ఎంపిక చేశారు.
దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇదిలా ఉంటే.. హిందీలో కియారా, సిద్దార్థ్లు జంటగా నటించిన `షేర్షా` షూటింగ్ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్లో కియారా బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది.
బ్లాక్ డ్రెస్లో ఎద అందాలు చూపిస్తూ.. ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. మత్తెక్కిస్తున్న కియారా హాట్ అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి ఆ పిక్స్పై మీరూ ఓ లుక్కేసేయండి.