భరత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల భామ కియారా అద్వానీ.. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అలాగే సన్సెషనల్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కబోతోన్న `ఆర్సీ 15`లోనూ కియారాను హీరోయిన్గా ఎంపిక చేశారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇదిలా ఉంటే.. హిందీలో కియారా, సిద్దార్థ్లు జంటగా నటించిన `షేర్షా` షూటింగ్ను పూర్తి చేసుకుని విడుదలకు […]