చౌక ధరకే నోకియా 5G మొబైల్ లాంచ్..!!

ఇండియాలో అతి తక్కువ ధరలో మొబైల్స్ లో Nokia G42 ..5G మొబైల్ కూడా ఒకటి ఈ మొబైల్ 6 GB RAM వీరితో లాంచ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో నడుస్తున్న బడ్జెట్ స్మార్ట్ మొబైల్స్ లో నోకియా మొబైల్ కూడా ఉన్నది. ముందుగా కేవలం ప్రీమియం ధరలో మాత్రమే 5G మొబైల్ ను అమెజాన్ సేల్ లో భాగంగా బడ్జెట్ ధరల్లోనే 5జి మొబైల్ ని మొదటిసారి తీసుకురావడం జరుగుతోంది.

ప్రస్తుతం నోకియా G-42 5G మొబైల్..6gb ram+128gb స్టోరేజ్ తో కలదు. దీని ధర రూ.11,999 రూపాయలకి లభిస్తుంది. అయితే బడ్జెట్ ధరలలో వచ్చిన ఈ స్మార్ట్ మొబైల్ మార్కెట్లో మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ బ్రాండెడ్ నుంచి మళ్లీ కొత్తగా 8Gb ram వేరియంట్ మొబైల్ కూడా లాంచ్ చేసినట్లుగా తెలుపుతోంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఇప్పుడు పింక్ కలర్ ఆప్షన్ లో కూడా లభిస్తోందట. కొత్తగా లాంచ్ అయిన వేరియెంట్ మొబైల్..8+8 Gb రామ్ స్టోరేజ్ తో 16gb+256gb స్టోరేజ్ తో కలదు..

 

అయితే దీని ధర మాత్రం రూ.16,999 రూపాయలలో ఉన్నది. ఈ కొత్త వేరియంట్ మొబైల్ నుంచి త్వరలోనే సేల్ అందుబాటులోకి రాబోతోంది. Nokia G-42 మొబైల్ 5g ప్రత్యేకతల విషయానికి వస్తే..6.56 అంగుళాల డిస్ప్లేతో కలదు. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో కలిగి ఉంటుంది.50 Mp కెమెరాతో పాటు..2 mp డెత్ సెన్సార్+2 mp మాక్రో సెన్సార్ కలదు.. సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు కెమెరా కలిగి ఉంటుంది.20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది..5,000 Mah సామర్థ్యంత కలదు. ఆండ్రాయిడ్-13 ios తో పనిచేస్తుంది.